Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న జేసీబీ,5 ట్రాక్టర్ సీజ్…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై బొమ్మనహాళ్ పోలీసులు కోరడా గుళిపించారు. శనివారం వేదావతి హగరి నదిలో గుట్టుచప్పుడు కాకుండా జీబీసీతో ఇసుకను….

AP

ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ….

చిత్తూరు: నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి మామిడి భవనంలో శనివారం నిర్వహించిన ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సమావేశానికి ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె. మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన డైరీని వారు ఆవిష్కరించారు. అనంతరం….

AP

కనికిలమ్మ ఆలయం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించా -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ దేవాలయంలో పూజ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం సప్త కనికలమ్మ దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె…..

AP

ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు…

పుంగనూరు: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరు పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ….

AP

అపోలో వర్సిటీలో యూకే డిగ్రీ అవకాశాలు..

చిత్తూరు: మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ, బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ మధ్య అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ఇందులో భాగంగా శనివారం యూకే వర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ థాంప్సన్ రాబిన్సన్ అపోలో యూనివర్సిటీని సందర్శించి, వైస్….

AP

అర్ధగిరి ఆలయానికి భారీ విరాళం…

పూతలపట్టు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయానికి కొండ్రాజు కాలువ సర్పంచ్ దొడ్ల పరంధామనాయుడు భారీ విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ చొరవతో, ప్రతి నెలా సుమారు రూ. 75వేలు విలువైన నిత్య నైవేద్య సామగ్రిని రెండేళ్ల….

AP

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: కదిరిలో ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట

ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం! కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం ​ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10,11 వార్డుల సంబంధించిన ‘ప్రజా దర్బార్’ రాయచోటి రోడ్డు సిరి కల్చర్….

AP

తాడిమర్రిలో జనసేన ఆవిర్భావ వేడుకలు: కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు

తాడిమర్రి (Yes9tv)తాడిమర్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడిమర్రి మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారి ఆదేశాల….

AP

రామాపురంలో మిన్నంటిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు: పార్టీ జెండాను ఆవిష్కరించిన దూది జయరామాంజినేయులు

తాడిమర్రి(yes9tv)రామాపురం గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడిమర్రి మండలం రామాపురం గ్రామంలో జిల్లా సంయుక్త….

AP

ధర్మవరంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష: ఎస్సీ జన సంఘం నాయకుల సంఘీభావం

తాడిమర్రి(yes9tv)ధర్మవరంలో నిరంతర రిలే నిరాహార దీక్షకు ఎస్సీ జన సంఘం నాయకుల మద్దతు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న నిరంతర రిలే నిరాహార దీక్షకు హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో మద్దతు….