Category: AP

AP

వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ ప్రకటన..! ఎవరవంటే..?

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీని మళ్లీ రీఛార్జ్ చేసే పనిలో పడ్డారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి.. తర్వాత పరిణామాలతో వైసీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. ఒక వైపు నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్న తరుణంలో మళ్లీ….

AP

తిరుమలలో అపచారం..! చెప్పులతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి..

తిరుమలలో మహాపరాథం చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహా ద్వారం వరకు వచ్చేశారు. ఏ మాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు….

AP

పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్..

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ జనసేన మండిపడింది. పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని తెలంగాణ….

AP

పిన్నెల్లి ప్రధాన అనుచరుడిపై పీడీ యాక్ట్..!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ సీనియర్ నేత తురకా కిషోర్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.   గతంలో టీడీపీ నేతలు….

AP

జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్.

వైసీపీ అధినేత జగన్ భార్య వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్….

AP

లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..-; మంత్రి కొల్లు రవీంద్ర..

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ. లక్ష కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. దీనిపై సీఐడీ విచారణ జరుగుతోందని….

AP

మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల సాకారం..! మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి..!

మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం. తనను 91వేల భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపడంతో మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కలను నెరవేర్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. అత్యాధునిక….

AP

రేషన్‌ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! రేషన్‌తోపాటు తృణ ధాన్యాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టేవారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అభివృద్ధితోపాటు సంక్షేమంపైనా ఫోకస్ చేశారు. తాజాగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త. బియ్యంతోపాటు తృణ ధాన్యాలను పంపిణీ….

AP

గోరంట్ల మాధవ్ అరెస్ట్..?

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతిపై అనుచిత కామెంట్లు చేసిన చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడికి యత్నించారు. కిరణ్‌ను పోలీసులు వెహికిల్‌లో తరలిస్తుండగా.. ఆ వాహనాన్ని గోరంట్ల మాధవ్, అతని అనుచరులు….

AP

రిజిస్ట్రేషన్లలో కొత్త సంస్కరణలు.. దశలవారీగా విస్తరణ..

పాలనలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో స్లాట్ బుకింగ్ పద్దతికి తొలి అడుగు పడింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి అనగాని….