రామస్వామి తండాలో గ్రామసభ !!
ముదిగుబ్బ ఫిబ్రవరి 03:- (YES 9 TV):- ముదిగుబ్బ మండలం పట్నం స్టేషన్ లిమిట్ లోగల రామస్వామి తండా లో పోలీసు గ్రామసభ నిర్వహించారు. పట్నం ఎస్సై మహమ్మద్ అర్షద్, ముదిగుబ్బ మండల రూరల్ సిఐ సునీత పాల్గొ ని….
ముదిగుబ్బ ఫిబ్రవరి 03:- (YES 9 TV):- ముదిగుబ్బ మండలం పట్నం స్టేషన్ లిమిట్ లోగల రామస్వామి తండా లో పోలీసు గ్రామసభ నిర్వహించారు. పట్నం ఎస్సై మహమ్మద్ అర్షద్, ముదిగుబ్బ మండల రూరల్ సిఐ సునీత పాల్గొ ని….
ముదిగుబ్బ ఫిబ్రవరి 03 :- (YES 9 TV):- ముదిగుబ్బ మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ కాలనీ సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఒక ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయా లయ్యాయి. స్థానికులు 108 కి సమాచారం….
ముదిగుబ్బ ఫిబ్రవరి 03:- ( YES 9 TV):- ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం షాబాన్ నెలలో చాంద్రమాన 15వ రోజు రాత్రి షబే బరాత్ ( జాగారం ) పాటించడం ఆనవాయితీగా వస్తోంది . అందులో భాగంగా ముదిగుబ్బ….
తాడిమర్రి మంగళవారం డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా ఫిరోజ్ బేగం తాడిమరి హాస్పిటల్ ను సందర్శించి, డా హరిత, డా గోవర్ధన్ నాయుడు కు తగు సూచనలు, సలహాలు ఇచ్చి, అలాగే ఆశా కార్యకర్తలు మీటింగ్ నందు పాల్గొని….
2026–27 బడ్జెట్లో అంగనవాడీలకు నిరాశ… సరిపడని జీతాల కేటాయింపుపై అంగనవాడి వర్కర్ల నిరసన వివరాలు: 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో అంగనవాడి వర్కర్లకు సరిపడిన జీతాల కేటాయింపు చేయకపోవడంపై అంగనవాడి వర్కర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, కుటుంబ….
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ మద్యం కేసులో ఆయనకు ఇటీవల లభించిన బెయిల్ను రద్దు చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విజయవాడ ఎక్సైజ్ కోర్టును ఆశ్రయించింది. జోగి రమేశ్ బయట….
కేంద్ర బడ్జెట్ 2026లో తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే భారీ ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లను (High-Speed Trains) మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. గంటకు 350 కిలోమీటర్ల….
దళిత నాయకుడి అమానుష హత్యను ఖండిస్తూ తాడిమర్రిలో నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన – దాడులు ఆగకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ఎస్సీ జనసంఘం హెచ్చరిక తాడిమర్రి, ఫిబ్రవరి 02 శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో….
బడ్జెట్ 2026-2027 సాధారణ బడ్జెట్ కాదు వికసితభారత్ బడ్జెట్ అని కొనియాడిన మండల అధ్యక్షులు దేవర రామమోహన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వరుసగా తొమ్మిదవ….
తాడిమరి మండలంలోని నాయనపల్లి గ్రామ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న చిత్రావతి నది పరివాహ ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 50 నుంచి 100 ట్రాక్టర్ల మేరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక….