వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ ప్రకటన..! ఎవరవంటే..?
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీని మళ్లీ రీఛార్జ్ చేసే పనిలో పడ్డారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి.. తర్వాత పరిణామాలతో వైసీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. ఒక వైపు నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్న తరుణంలో మళ్లీ….