దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ ఇండియా స్క్వాడ్ ప్రకటన!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనున్న టీ20 సిరీస్కు సంబంధించిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్గా యువ ఓపెనర్ శుభమన్ గిల్ను ఎంపిక చేశారు. ఈ సిరీస్….










