Category: Uncategorized

‘మహా టీవీ’ వివాదం… లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ పార్టీ..!

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ మహా టీవీ యాజమాన్యానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ….

కోల్‌కతా గ్యాంగ్‌రేప్: నిందితుడు ఓ సైకో.. ఏళ్లుగా అమ్మాయిలకు నరకం..!

పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ….

AP

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

జగన్ స్పందించారు. ఎట్టకేలకు తన మాట వినిపించారు. అరెస్ట్ ల సమయంలో ఆచితూచి స్పందించే మాజీ సీఎం జగన్.. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త సీరియస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ స్పందించడం ఏమో కానీ, ఆ రోజు….

డ్రగ్స్ కు బానిసై..! ఏకంగా రూ.కోటి విలువ చేసే ఇంటినే అమ్మేసిన హైదరాబాద్ డాక్టర్..!

అందరికీ ఆరోగ్య సలహాలు ఇచ్చే డాక్టర్లు కూడా నేరం చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటి కేసు ఒకటి తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఒక ప్రఖ్యాత ఆస్పత్రిలో ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళా డాక్టర్….

తెలంగాణా బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్..!

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే విశేషమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా ఆషాడమాసంలో బోనాల జాతరను నిర్వహించడం ప్రభుత్వ ఆనవాయితీగా వస్తుంది…..

ఉగాది సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి  అధ్యక్షతన విశ్వావసు నామ ఉగాది వేడుకలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు..

పత్రికా ప్రకటన విశ్వావసు నామ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి అనంతపురం   ఈరోజు ఉగాది సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన విశ్వావసు నామ ఉగాది వేడుకలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు….

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! ఉగాది నుంచి ‘జీరో పావర్టీ – పీ4’ విధానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఉగాది (మార్చి 30) నుంచి ‘జీరో పావర్టీ – పి4 పాలసీ’ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు….

AP

MLA కోటా.. 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్..

ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో పోలింగ్.. అదే రోజు….

AP

ఏపీ మిర్చీ రైతులకు మోదీ గుడ్ న్యూస్..

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మిర్చి ధరలు, మిర్చి రైతుల సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌కి విన్నవించారు. మిర్చి ధర పెంపుతో పాటు ఎగుమతుల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని….

భారతీయ రైల్వే కొత్త ప్రయోగం.. డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం పచ్చజెండా..

భారతీయ రైల్వే మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ రైళ్ల డిజైన్‌కు సంబంధించి రైల్వేశాఖ గతేడాది సమర్పించిన డిజైన్‌కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది…..