Category: Technology

బ్యాంకు లోన్లు, క్రెడిట్ స్కోర్‌కు కీలకం..

ముంబై బిజినెస్ (టైమ్‌టుడే): మనకు బ్యాంకుల్లో అప్పు పొందాలన్నా, ఉన్న క్రెడిట్‌ స్కోర్‌ను కాపాడుకోవాలన్నా క్రెడిట్ రిపోర్ట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తి లేదా సంస్థ యొక్క ఫైనాన్షియల్‌ చరిత్రను ప్రతిబింబించే ముఖ్యమైన డాక్యుమెంట్.   క్రెడిట్ రిపోర్ట్‌ను ఎవరు….

యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే..

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ….

ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ వాడుతున్నారా ? కేంద్రం హై రిస్క్ వార్నింగ్..!

దేశంలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్, విజన్ ప్రో హెడ్ సెట్ లతో పాటు యాపిల్ సంస్ధకు చెందిన ఉత్పత్తులు వాడుతున్న యూజర్లకు కేంద్రం ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్….

ఫేస్ బుక్ క్రాష్.. ఇన్ స్టా లో ఎర్రర్..

మనదేశంలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నారు.. నిమిషానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లక్షల్లో సర్ఫింగ్ చేస్తుంటారు.. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుతుంటారు.. ఇన్ స్టా గ్రామ్….

గూగుల్ షాకింగ్ నిర్ణయం, గూగుల్ ప్లేస్టోర్ నుండి మ్యాట్రిమొనీ, షాదీ, నౌకరీ యాప్ లు అవుట్..!

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ ను తొలగించడం మొదలుపెట్టింది. దాదాపు పది ప్రముఖ కంపెనీలు గూగుల్ సర్వీస్ ఫీజులు….

ఆదిత్య ఎల్1 సూర్యుడికి సమీపానికి చేరిన వేళ..

సూర్యుడిపై అధ్యయనాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తన గమ్యస్థానానికి చేరింది. ప్రయోగించిన తేదీ నుంచి 126వ రోజున నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకుంది. ఈ విషయాన్ని….

అంగట్లో అమ్మకానికి ఆధార్ డేటా.. ICMR నుంచి చోరీ..?

దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.   డేటా చౌర్యానికి గురైన విషయం….

ఐఫోన్ 15 కొనడానికి ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు..

IPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి ఆపిల్ స్టోర్లలో….

అదిరిపోయే డిజైన్ తో కియా EV5

ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎంతోకాలం నుంచి ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. చైనాలో జరిగిన చెంగ్డూ….

చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌,….