Category: TELANGANA

ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులకు రేవంత్ సర్కార్ చెక్..!

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఫీజులు పెంచుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాగే ఫీజులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు కూడా విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం….

హైదరాబాద్ పబ్‌లలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్..

హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) ఉక్కుపాదం మోపింది. నిన్న‌ రాత్రి గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుంది. వీరిలో….

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..!

తెలంగాణ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల ద్వారా మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు…..

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కార్యాలయాలపై ఏసీబీ సోదాలు.! భారీగా అక్రమాస్తులు..!

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి, నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శ్రీధర్ నివాసంతో….

నాకు మొదటి పార్టీ టీడీపీ… చివరిది బీజేపీ: రాజాసింగ్..

తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా చానళ్లలో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన….

ఫాంహౌస్ కు వెళ్లినా పట్టించుకోలేదు.. కవితపై కేసీఆర్ ఆగ్రహం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఆమె తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో….

విచారణలో సిట్‌ను ఎదిరించిన ప్రభాకర్ రావు..! ఏమన్నారంటే..?

ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు నోటీసులిచ్చింది సిట్. ఆయన వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకు రావాలని ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరింది…..

69 మందితో.. పీసీసీ కొత్త కార్యవర్గం..!

ఎట్టకేలకు టీపీసీపీ కార్యవర్గం ఏర్పాటైంది. కానీ కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండానే కార్యవర్గాన్ని ప్రకటించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ….

అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు..! నేడు సిట్ ముందుకు..!

మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు హాజరుకానున్నారు. ఇదే కేసులో అరెస్టైన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్‌రావును ప్రశ్నించబోతోంది. సిట్‌ టీమ్…..

మేయర్ విజయలక్ష్మికి అర్థరాత్రి బెదిరింపు కాల్స్..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ బెదిరింపులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కాల్స్ చేసిన ఓ వ్యక్తి, ఆమె వార్నింగ్ ఇచ్చినట్టు తెలస్తోంది. మేయర్‌తోపాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు.మేయర్ పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో….