Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు…

అనంతపురం జిల్లా, రాయదుర్గం. రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన శ్రీదేవి,….

AP

రైతులకు అండగా ఎంపీపీ ఆదినారాయణ..

రైతులకు అండగా ఎంపీపీ ఆదినారాయణ జొన్నలకొత్తపల్లిలో 500 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ… జొన్నలకొత్తపల్లి గ్రామపంచాయతీలో రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం నిర్వహించారు. అతియా ఫార్మా అనే ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ నేతృత్వంలో సుమారు 500 క్వింటాళ్ల వేరుశనగలను రైతులకు….

AP

ముదిగుబ్బలో మండల సర్వసభ్య సమావేశం: తాగునీటి సమస్యలపై అధికారులకు ఎంపీపీ కీలక ఆదేశాలు

నేడు ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యల పై చర్చించడం జరిగింది ముదిగుబ్బ….

AP

వై.నైరుతి రెడ్డి జన్మదిన వేడుకలు: నేడు గుంతకల్లులో కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ

ప్రింట్ మరియు ఎలక్ట్రినిక్ మీడియా విలేకరి ప్రతినిధులు అన్నలు అందరికి నమస్కారం. 07/05/2026 గురువారం ఈరోజు ఉదయం 10 గంటలకు వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త,మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామి రెడ్డి అన్న గారి కుమార్తె వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు డైనమిక్….

AP

పేరుకే చలివేంద్రం… తాగునీటి కోసం ప్రజల అవస్థలు..

పేరుకే చలివేంద్రం… తాగునీటి కోసం ప్రజల అవస్థలు ముదిగుబ్బ, మే 7: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకు ఉపయోగపడకుండా పేరుకే నిలిచిపోయింది. మండుతున్న ఎండల్లో దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో నీటి….

AP

వైభవంగా పెన్నోబలం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం: అందరికీ కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ రేగటి నాగరాజు

పెన్నోబలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు: ​అధికారులు మరియు ఈవో (EO) గారు: సమర్థవంతమైన నిర్వహణ మరియు పర్యవేక్షణ అందించినందుకు. ​దేవస్థాన ఉద్యోగస్తులు: నిరంతరం అందుబాటులో ఉండి భక్తులకు సేవలందించినందుకు…..

AP

సాసవల చిన్నమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి

సాసవల చిన్నమ్మ ఆలయంలో ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉండే వంకరకుంట గ్రామంలో ప్రసిద్ధి చెందిన సాసవల చిన్నమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే పల్లె….

AP

అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుండి స్వాధీనం చేసుకున్న నగదును ప్రదర్శించిన ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠా నుండి స్వాధీనం చేసుకున్న కోటి 26 లక్షల రూపాయల నగదు, మూడు కార్లు, 13 సెల్ ఫోన్లు మరియు మారణాయుధాలను జిల్లా….

AP

అంతర్రాష్ట్ర భారీ దారిదోపిడీ ముఠా గుట్టురట్టు: ₹1.26 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత శ్రీ సత్య సాయి జిల్లా భారీ నగదును తీసుకు వెళుతున్న వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి కోటి 26….

AP

పెన్నహోబిలంలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం: భక్తజన సంద్రమైన పుణ్యక్షేత్రం

అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల చేసిన గోవింద నామస్మరణలతో పెన్నహోబిలం మార్మోగింది. భక్తులు నమో నరసింహా.. గోవిందా అంటూ రథాన్ని లాగారు.