Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి–ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి–ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత బాధ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు….

AP

నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు..

నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలను బుట్టి నాగభూషణం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు….

పత్తికొండలో ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల…

పత్తికొండలో ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల విజయవంతమైన సుపరిపాలన సందర్భంగా పాలాభిషేకం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తైన సందర్భంగా పత్తికొండ మండల పరిధిలోని స్థానిక నాలుగు స్తంభాల….

AP

గోపేపల్లి గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమం.

గోపేపల్లి గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమం శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామ ప్రధాన రహదారిపై ఈరోజు స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలనే….

AP

యాప్ ద్వారా ఎరువుల పంపిణీ – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

తాడిమర్రి( yes9tv )యాప్ ద్వారా ఎరువుల పంపిణీ – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తాడిమరి, జూన్ 10: తాడిమరి మండల రైతు సోదరులకు మండల వ్యవసాయ శాఖ ముఖ్య ప్రకటన విడుదల చేసింది. ఖరీఫ్–2026 సీజన్ నుండి రైతులకు….

AP

బ్యాంకర్లు మెరుగైన సేవలందించాలి….జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

బ్యాంకర్లు మెరుగైన సేవలందించాలి…. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అనంతపురం, జూన్ 10: ప్రజలకు ఆయా బ్యాంకుల ద్వారామెరుగైనసేవలందించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సూచించారు. బుధవారం ఉదయం అనంతపురం సంగమేష్ నగర్ లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు….

AP

ముదిగుబ్బ: RDT సెమీ స్కాలర్‌షిప్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ మండలం లో ఈ రోజు RDT ఆధ్వర్యంలో సెమీ స్కాలర్ షిప్ కార్యక్రమం క్రింద సెలెక్ట్ అయిన 39 మంది విద్యార్థులు కు మరియు వారి తల్లి దండ్రులు కు అవగాహన కార్యక్రమం ను బత్తలపల్లి….

AP

మొలకవేముల టీడీపీ నాయకుడి ఉదారత: శ్రీ మాతృ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

ముదిగుబ్బ మండలం మొలకవేముల గ్రామం టీడీపీ నాయకులు బండి మల్లికార్జున నాన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా అమడగురు గాజుల పల్లి శ్రీ మాతృ వృద్ధాశ్రమం లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో ఆశ్రమం చైర్మన్ అరుణమ్మ బండిమల్లికర్జున….

AP

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు* కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు….

AP

మోదీ సుపరిపాలనకు 12 ఏళ్లు – తాడిమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు

తాడిమర్రి( yes9tv )మోదీ సుపరిపాలనకు 12 ఏళ్లు – తాడిమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు తాడిమర్రి, జూన్ 10: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడిమర్రి….