Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ప్లాష్.. న్యూస్..ధర్మవరంలో దారుణం…

ప్లాష్… న్యూస్…….. ధర్మవరం పట్టణం చంద్రబాబు నగర్ లో కురుబలకోటకు చెందిన రమణారెడ్డి(40) అనే వ్యక్తిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్యాచేశారు.మృతుడు తేరు పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. రమణారెడ్డి హత్య చేసిన దుండగులు….

AP

బస్సుల నిలిపివేతపై అనంతపురం జిల్లా గుత్తిలో మహిళా ప్రయాణికురాలి వినూత్న నిరసన

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ మహిళ బస్సు కోసం వెయిట్ చేస్తూ బస్సు రాకపోవడంతో ఆందోళనకు దిగింది. బస్సు బస్టాండ్‌లో రాకుండా బయట నుండే వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టడం వల్ల డ్రైవర్లకి, కండక్టర్లకి….

AP

మంత్రి సంతకం ఫోర్జరీ కేసులో నిండుతులు అరెస్ట్..

శ్రీ సత్యసాయి.జిల్లా కదిరి.   శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డియస్పి శివన్నారాయణ….

AP

తాడిపత్రిలో ఏసీబీ దాడులు: రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన వీఆర్వో రామకృష్ణ

అనంతపురం జిల్లా తాడపత్రి కడప రోడ్డు ఐశ్వర్య విలాస్ ఎదురుగా టీ బార్ లో రైతు వైఫ్ ప్రభాకర్ రెడ్డి సజ్జలదిన్నె విఆర్ఓ కు 30 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాడిపత్రి….

AP

అసత్య ఆరోపణలు మానుకోండి…

  శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రాగానిపల్లి వద్ద నిర్మించిన స్వశక్తి సేంద్రియ అటవీ ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం ఎఫ్.పి.ఓ కు సంబంధించిన గోదాము నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు రాగానిపల్లి కు చెందిన రవీంద్ర. మనోహర…..

AP

పెన్నహోబిలం దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం…

… ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద….

AP

తాడిమర్రి మండలంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలి – సిఐటియు పిలుపు

తాడిమర్రి(yes 9 tv) తాడిమర్రి మండలంలోని వీరభద్ర స్వామి దేవాలయం సమీపంలో మే 1న మేడే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని….

AP

ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవానికి పటిష్ట బందోబస్తు – భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు

ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవానికి పటిష్ట బందోబస్తు – భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరంలో బుధవారం నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం….

AP

ఉరవకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: పటిష్ట భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారుల సమీక్ష

ఉరవకొండ… శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కృపా కటాక్షాలతో వైభవంగా జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న ఈ శుభసందర్భంలో భక్తజనుల భద్రత మరియు సౌకర్యాలను అత్యున్నత ప్రాధాన్యతగా భావిస్తూ ఈ రోజున ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు శ్రీ మహానంది గారు….

AP

రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టం..

అనంతపురం జిల్లా. రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టం..* – *: రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ సంస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేశారు.. ఇందుకు….