Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

నేపాల్ పని మనుషులతో జాగ్రత్త….

హైదరాబాద్, జూబ్లీహిల్స్. నేపాల్ పని మనుషులతో జాగ్రత్త మేము వద్దని చెప్తున్నా ఇంకా వాళ్ళనే పనిలో కొనసాగిస్తున్నారు హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా రంజన్ హత్య కేసుకు సంబంధించిన విషయాలు తెలిపిన సీపీ సజ్జనార్ చేతులు కట్టేసి నోట్లో గుడ్డ….

AP

జూబ్లీహిల్స్‌లో దారుణం: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన నేపాలీ గ్యాంగ్

హైదరాబాద్‌ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీహిల్స్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐఏఎస్ ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద శుక్రవారం తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా….

AP

జూబ్లీహిల్స్‌లో దారుణం: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పనిమనిషి

  హైదరాబాద్, జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్(Retired IPS Officer Vinay Ranjan) భార్యను పనిమనిషి హత్య చేసింది. హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్….

AP

నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం.

అనకాపల్లి జిల్లా,పాయకరావుపేట. నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం మూడు బొలెరో వాహనాల్లో 36 గోవుల తరలింపు.. పోలీసులకు అప్పగింత అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజక వర్గం నక్కపల్లి లో గోవుల అక్రమ రవాణా ఘటన….

AP

తుంగభద్ర ఎగువకాలువ రిపేర్లు జూన్ లోపు పూర్తి -ఎమ్మెల్యే కాలవ

అనంతపురం జిల్లా,కణేకల్లు. తుంగభద్ర ఎగువకాలువ రిపేర్లు జూన్ లోపు పూర్తి -ఎమ్మెల్యే కాలవ తుంగభద్ర ఎగువకాలువ పరిధిలో ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన శాశ్వత, తాత్కాలిక మరమ్మతు పనులను జూన్ నెలాఖరు లోపు పూర్తి చేస్తామని రాయదుర్గం….

AP

తాడిమర్రి మండలంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం – కూలీలకు ORS పంపిణీ

తాడిమర్రి (yes9tv )తాడిమర్రి మండలంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం – కూలీలకు ORS పంపిణీ ఈ రోజు తాడిమర్రి మండలం పరిధిలోని దాడితోట, మద్దెలచెరువు గ్రామాలలో వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు….

AP

5 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాల్సిందే: ముదిగుబ్బలో సత్యసాయి కార్మికుల భారీ ర్యాలీ

తమ ఐదు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని గత మూడు రోజులుగా సత్యసాయి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం వారు సిపిఐ, సిపిఎం, సీఐటీయూ పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ముదిగుబ్బలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, ఈ….

AP

రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు…

అనంతపురం జిల్లా, రాయదుర్గం. రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన శ్రీదేవి,….

AP

రైతులకు అండగా ఎంపీపీ ఆదినారాయణ..

రైతులకు అండగా ఎంపీపీ ఆదినారాయణ జొన్నలకొత్తపల్లిలో 500 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ… జొన్నలకొత్తపల్లి గ్రామపంచాయతీలో రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం నిర్వహించారు. అతియా ఫార్మా అనే ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ నేతృత్వంలో సుమారు 500 క్వింటాళ్ల వేరుశనగలను రైతులకు….

AP

ముదిగుబ్బలో మండల సర్వసభ్య సమావేశం: తాగునీటి సమస్యలపై అధికారులకు ఎంపీపీ కీలక ఆదేశాలు

నేడు ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యల పై చర్చించడం జరిగింది ముదిగుబ్బ….