Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

చిల్లకొండయ్యపల్లిలో నిలిచిపోయిన స్వామివారి ఉత్సవం: ఇరువర్గాల మధ్య వివాదంతో ఉద్రిక్తత

తాడిమర్రి (yes9tv) చిల్లకొండయ్యపల్లిలో స్వామివారి ఉత్సవం మధ్యలో నిలిపివేత తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో శ్రీ కాటి కోటేశ్వర స్వామి మరియు శ్రీ ఆరవేడు పట్నం పెద్దయ్య స్వామివారి గుర్రపు ప్రతిమలను వీర బాలయ్య గుడి వద్ద నుంచి పెద్దకోట్ల గ్రామానికి….

AP

RDT సంస్థ FCRA నిబంధనల పునరుద్ధరణ కోరుతూ ఉరవకొండలో భారీ ధర్నా: దళిత గిరిజన హక్కుల సాధన సమితి మద్దతు

*ఈరోజు ఉరవకొండ పట్టణం లోని M. R. O కార్యాలయం వద్ద RDT సంస్థ FCRA ను రెన్యువల్ చేయాలి అని వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా కు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతిస్తూ మీనుగా….

AP

బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి పంచకం’: మహిళల ఆరోగ్యంపై అనంతపురంలో భారీ అవగాహన సదస్సు!

అనంతపురం.భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో “స్త్రీ శక్తి పంచకం – స్వస్థ నారీ సశక్త పరివార్” కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులు మరియు నిర్వాహకులు: జిల్లా బీజేపీ జిల్లా….

AP

ఉత్తమ వ్యవసాయ పద్ధతులతోనే అధిక లాభాలు: నల్లమాడలో Ind.G.A.P. సర్టిఫికేషన్ కోసం క్షేత్రస్థాయి పరిశీలన!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఈ రోజు Ind.G.A.P. సర్టిఫికేషన్ ఉత్తమ వ్యవసాయ యాజమాన్య పద్ధతులు కోసం నల్లమాడ FPO ద్వారా APSOPCA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ కి నమోదు చేసుకోబడిన నల్లమాడ మండలానికి సంబంధించిన….

AP

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య – నాలుగు ట్రాక్టర్లు సీజ్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామ శివార్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ లోకేష్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. చెన్నంపల్లి, నూతిమడుగు గ్రామ శివార్లలోని….

AP

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐదో రోజు సునీల్ నాయక్ విచారణ

విజయవాడ   ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ నాయక్ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటనపై సీన్ రీక్రియేషన్….

AP

ఈ నెల 12 వరకు విచారణకు హాజరు కావాల్సిందే సునీల్ నాయక్ : హైకోర్టు

విజయవాడ, అమరావతి అమరావతి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీలా నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు….

AP

“సేవ్ RDT – సేవ్ అనంత”: ఉరవకొండలో వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా.. FCRA పునరుద్ధరణకు డిమాండ్!

RDT ని రక్షించుకుందాం – అనంత ను కాపాడుకుందాం ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా . FCRA ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరణ చేయాలి … ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయా కర్త, వై విశ్వేశ్వర్….

AP

అనంతపురం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ఊతం: 93 ప్లాట్లు కేటాయింపునకు సిద్ధం.. ఎస్సీ, ఎస్టీలకు భూమి విలువపై 75% రాయితీ!

అనంతపురం జిల్లా – ఏపీఐఐసీ, అనంతపురం పారిశ్రామిక వాడనందు సోమవారం నిర్వహించిన ఐలా సమావేశములో అనంతపురం పారిశ్రామిక వాడకు సంబంధించిన రోడ్లు మరియు వీధి దీపాలను మరమ్మత్తులు చేయవలసినదిగా ఐలా సభ్యులు జోనల్ మేనేజర్ ఎస్.వి.ఎస్.ఎస్.నాగకుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ….

AP

గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలి- :జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, మార్చి 09: – *గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ….