Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అర్జున్ తనయ: వాలెంటైన్స్ డే కానుకగా ‘సీతా పయనం’!

నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా, ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఐశ్వర్య గతంలోనే (2013లో) తమిళంలో తెరంగేట్రం చేసినప్పటికీ, ‘సీతా పయనం’ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు…..

తెలంగాణ మున్సిపల్ పోరు: ముగిసిన పోలింగ్ – ఎగ్జిట్ పోల్స్‌లో అధికార కాంగ్రెస్ హవా!

తెలంగాణవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం (ఫిబ్రవరి 11) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62% పైగా పోలింగ్ నమోదైనట్లు….

AP

విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీ: 20 నెలల పాలనలో 60 మైలురాళ్ళు – ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం పిలుపు!

రాష్ట్రం గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి విముక్తి పొంది, ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే 11.28 శాతం ఆర్థిక వృద్ధిని (Double Digit Growth) నమోదు….

AP

ఎమ్మెల్యేలతో నారా లోకేష్ ‘డిన్నర్ మీట్’: నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసి విందు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 12 (గురువారం) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులను….

తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు: పవన్ కళ్యాణ్ టూర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో బీజేపీతో ఎలాంటి పొత్తు లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని వచ్చిన వార్తలను ఆయన….

AP

శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి భారీ విరాళం: ధనుంజయ నాయుడు ఉదారత

తాడిమర్రి ఫిబ్రవరి10:-(YES9TV)నిత్య అన్నదాన సేవకు భారీ చేయూత – రూ.2 లక్షల విరాళం అందించిన తెలుగుదేశం పార్టీ పార్నపల్లి సీనియర్ నాయకులు జొన్నగడ్డల ధనుంజయ నాయుడు తాడిమర్రి, ఫిబ్రవరి 10 (YES9TV): తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ….

మేడ్చల్ జిల్లాలో భూకంపం: కుత్బుల్లాపూర్, గాజులరామారంలో ప్రకంపనలు.. భయంతో స్కూళ్లకు సెలవు!

మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా షేక్ అయ్యింది. దీంతో ఏం….

ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్!

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) వినయ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసు విషయంలో బాధితుడికి సహకారం అందిస్తానంటూ ఆయన లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం….

AP

కదిరి నరసన్న హుండీ ఆదాయం రూ. 91.29 లక్షలు: 54 రోజులకు భారీగా కానుకలు!

 ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశియున్నశ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము 🙏 కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెం: 08494 – 221066, 221366 email:  endow-eokadiri@gov.in,   ac_eo_kadiri@yahoo.co.in Web Site www.aptemples.ap.gov.in శ్రీస్వామి వారి….

AP

శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో ‘నిత్య అన్నదానం’ ప్రారంభం: భక్తుల కష్టాలు తీర్చిన దాడితోట గ్రామస్థుల సంకల్పం

తాడిమర్రి ఫిబ్రవరి10:-(YES9TV)శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి శ్రీకారం తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పురాతన శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన సదుపాయం లేక గత కొన్ని సంవత్సరాలుగా….