Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

అమరావతి: ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న స్థానిక రైతులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర దౌర్జన్యాలకు, నిర్బంధాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న అమరావతి….

షాబాద్ ఘోరకలి: షాబాద్ హత్యల ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణ నరమేధంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు….

AP

జానకి గారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది: నందమూరి బాలకృష్ణ

భారత చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని తన అమృత గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు…..

గుజరాత్‌లో ఘోరం: గిర్నార్ కొండపై 11 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసిన సింహం

గుజరాత్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జునాగఢ్ గిర్నార్ కొండపై శనివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘోర ఉదంతం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొండపై వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై ఒక సింహం ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాలు తీసింది. వందలాది మంది….

AP

పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. కుమారుడు రూపేంద్ర స్మారకంగా అన్నదానం…

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ మలకవేముల పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, నాగేశ్వరి దంపతులు శనివారం నల్లచెరువు సమీపంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకం….

AP

రెండు రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి..

ముదిగుబ్బ Yes9 TV ముదిగుబ్బ,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి, మిగిలిన ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి జనార్ధన్‌రావు బీఎల్‌వోలకు ఆదేశించారు. శుక్రవారం ఆయన ముదిగుబ్బ మండలంలోని పలు బూత్‌లను పరిశీలించి నమోదు….

AP

ముదిగుబ్బ బి. సి బాలికల హాస్టల్ ను సందర్శించిన పిల్లలకు అవగాహన కల్పించిన మెడికల్ సిబ్బంది…

ముదిగుబ్బ బి. సి బాలికల హాస్టల్ ను సందర్శించిన పిల్లలకు అవగాహన కల్పించిన మెడికల్ సిబ్బంది… ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బలోని దొరిగల్లు రోడ్డులో ఉన్న బి.సి. బాలికల హాస్టల్‌ను సందర్శించి వంటగదిని, రెండు గదులలోని ఆర్.ఓ. యూనిట్‌ను, నీటి ట్యాంకును తనిఖీ….

AP

ముదిగుబ్బ పోలీస్ వారి చట్టాల అవగాహన కార్యక్రమం – ప్రసంగం

ముదిగుబ్బ పోలీస్ వారి చట్టాల అవగాహన కార్యక్రమం – ప్రసంగం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మహిళలు మరియు ప్రియమైన విద్యార్థినులారా!.. మీ అందరికీ ముదిగుబ్బ పోలీస్ వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. సత్యసాయి జిల్లా గౌరవ పోలీస్ సూపరింటెండెంట్ (SP)….

AP

ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రోగ్రాం లో పాల్గొన్న తహసీల్దార్…

ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రోగ్రాం లో పాల్గొన్న తహసీల్దార్… మొలకవేముల గ్రామ సచివాలయంలో మండల ఎమ్మార్వో గారు ఎస్ ఐ ఆర్ సర్ ప్రోగ్రాం లో భాగంగా గ్రామ సచివాలయం సందర్శించి బిఎల్ఎ 82….

AP

రాయలసీమ స్థితిని గతిని మార్చుతున్న నేత చంద్రబాబు : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

  రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చేలా ఉన్నాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ….