Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ISMA (ఇన్ఫ్లుయెన్సర్స్ & సోషల్ మీడియా అసోసియేషన్) లో ఉచితంగా చేరండి – ఆర్థికంగా ఎదగండి!

*ISMA* *Influencers& social media Association* ( ఇస్మా ) నేషనల్ లెవెల్ లో బలమైన కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ల కంపెనీల భాగస్వామ్యంలో ఏర్పాటైన సంస్థ ఇది.. భవిష్యత్తులో సోషల్ మీడియా రాజ్యం… ఇక ముందు ముందు మనకు కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్, పొలిటికల్….

AP

అనంతపురం జిల్లాలో 17 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్…

అనంతపురం జిల్లా, రాయదుర్గం. అనంతపురం జిల్లాలో 17 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్ రూ. 1.34 లక్షలు నగదు, 17 చరవణులు స్వాధీనం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలోని దర్గా సమీపంలో కొంతమంది యువకులు….

AP

రాయదుర్గంలో విద్యుత్ బాధితుడికి బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి అండ: ప్రభుత్వ సాయం, నష్టపరిహారం అందిస్తామని హామీ!

అనంతపురం జిల్లా,రాయదుర్గం. రాయదుర్గం పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రభాకర్ విద్యుత్ ప్రమాదంలో గాయపడి గత ఎనిమిది నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. ఉరవకొండ ప్రాంతంలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన పారాలైజ్‌కు….

AP

తాడిమర్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ సమావేశం….

తాడిమర్రి (yes9tv )తాడిమర్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ సమావేశం స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా తాడిమర్రి మనోజ్ కుమార్ రెడ్డి నియామకం – నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం గౌరవ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారి….

AP

తాగునీటి కష్టాలపై తిరగబడ్డ ముదిగుబ్బ గ్రామస్తులు: ఎంపీడీవో ఆఫీస్‌కు తాళం వేసి, ఖాళీ బిందెలతో భారీ నిరసన!

ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం లో ఎంపీడీవో కార్యాలయనికి తాళం వేసి ఖాళీ బిందెలు తో నిరసన… ముదిగుబ్బ గ్రామం పాత ఊరిలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ‌‌‌ గత్యంతరం లేక….

AP

సానే వారి పల్లిలో ఉచిత వైద్య శిబిరం….

ముదిగుబ్బ, యస్ 9… ముదిగుబ్బ మండలం సానే వారి పల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు… ఈ శిబిరాన్ని ముదిగుబ్బ మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల మనోహర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా….

AP

వ్యాధితో పోరాడుతున్న యువకుడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అండ: సీఎం సహాయ నిధి నుండి రూ.2.50 లక్షల వైద్య సాయం మంజూరు!

బత్తలపల్లి yes9tv 12 ఏళ్లుగా వ్యాధితో పోరాడుతున్న యువకుడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అండ సీఎం సహాయ నిధి ద్వారా రూ.2.50 లక్షల వైద్య సహాయం మంజూరు బత్తలపల్లి, మే 19: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన….

AP

మరువపల్లిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం….

తాడిమర్రి yes9tv మరువపల్లిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. కొత్త బోరు ఏర్పాటు తాడిమర్రి మండలం, యం.అగ్రహారం గ్రామ పంచాయతీ పరిధిలోని మరువపల్లి గ్రామంలో వన్నూరుస్వామి సమీప ప్రాంత నివాసులు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మండల పరిషత్….

AP

మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో లత్తవరంలో తీరిన నీటి కష్టం: నూతన బోరుబావి విజయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో………… లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి దగ్గర నూతన బోరు బావి….

AP

మన ప్రజా వేదికలో జాబ్ మేళ నిర్వహణ…

మన ప్రజా వేదికలో జాబ్ మేళ నిర్వహణ ఈరోజు ఉదయం నుండి జాబ్ మేళా ప్రారంభమైనది, టెన్త్ తరగతి నుండి ఆపై చదువులు చదివిన వారందరూ కూడా అర్హులే బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ వారు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలోజాబ్….