Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

మంచిర్యాల కార్పొరేషన్‌పై ఎగిరిన హస్తం జెండా: తొలి మేయర్‌గా ధర్ని మధు ఎన్నిక

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 60 డివిజన్లలో 44 స్థానాలను గెలుచుకుని ఏకపక్ష మెజారిటీని సాధించింది. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో కార్పొరేషన్ తొలి మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య….

“ఇంకెంతకాలం ఈ అవమానాలు.. కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా?” : తీవ్ర ఆవేదనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. పార్టీలో తన వర్గానికి అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్….

AP

చిల్ల కొండయ్యపల్లి కాటమయ్య స్వామి సన్నిధిలో ఘనంగా అన్నదానం: పాల్గొన్న పరిటాల శ్రీరామ్

చిల్ల కొండయ్యపల్లిలో శ్రీ ఎదురు కాటమయ్య స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం తాడిమర్రి మండలం చిల్ల కొండయ్యపల్లి గ్రామంలోని శ్రీ ఎదురు కాటమయ్య స్వామి దేవస్థానం నందు గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ….

AP

పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు

పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు 10రోజులుగా శ్రమించి అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఐక్యంగా ఉత్సవాలు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న శ్రీరామ్ అన్ని గ్రామాల పెద్దలకు, పోలీసులకు కృతజ్ఞతలు….

AP

రాయదుర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• రాయదుర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు రాయదుర్గం ప్రజల అవసరాల నిమిత్తం రూ.10 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లను….

AP

ఘనంగా శివపార్వతుల కళ్యాణం

ఘనంగా శివపార్వతుల కళ్యాణం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రాగానిపల్లిలోని ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకే లింగాభిషేకంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం అత్యంత….

సర్పంచ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ…

సర్పంచ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ. నంది కంది సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి సంగారెడ్డి ప్రతినిధి: మహా: నంది కంది సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టినటువంటి భక్తులకు శ్రీరామలింగేశ్వరo….

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు…

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు… ఆలయాలకు బారులు తీరిన భక్తులు.. సంగమేశ్వర మందిరంలో రుద్రాభిషేకాలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. శివపార్వతుల కళ్యాణం.. పల్లకి సేవ… సంగారెడ్డి ప్రతినిధి :మహా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పట్టణ మరియు మండల గ్రామాలలోని ….

AP

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ చరిత్ర ఆదర్శనీయం: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

సంత్ శ్రీ సేవాలాల్ చరిత్ర ఆదర్శనీయం…… బంజారాలో అన్ని రంగాలలో రాణించాలి….. సేవా గడ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం… అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. గుత్తి ,ఫిబ్రవరి 15: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్….

AP

రాయదుర్గంలో వైభవంగా మహాశివరాత్రి: కుటుంబ సమేతంగా శివారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని రాయదుర్గంలోని ప్రముఖ ఆలయాల్లో ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు….