Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య: గోపేపల్లి గ్రామంలో విషాదం

కొడుకు మరణాన్ని జీర్ణించు కోలేక తల్లి మరణం శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న గోపేపల్లి గ్రామం లో ఉండే చెరువు చాంద్ బాషా భార్య సకినా ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరు లేని….

AP

చీనీ తోటల్లో పోలుసు పురుగు నియంత్రణపై అవగాహన…

తాడిమర్రి (yes9tv )చీనీ తోటల్లో పోలుసు పురుగు నియంత్రణపై అవగాహన ఈ రోజు తాడిమర్రి మండలంలోని శివంపల్లి, మెడిమేకలపల్లి, ఎం. అగ్రహారం గ్రామాలతో పాటు ధర్మవరం మండలంలోని గొట్లూరు, బత్తలపల్లి మండలంలోని సంజీవపురం గ్రామాలలోని చీనీ తోటలను కేంద్ర సమగ్ర సస్యరక్షణ….

AP

ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం…

ముదిగుబ్బ యస్ 9 గౌరవనీయులైన ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాయకత్వంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్ మాధవ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ జి ఎం శేఖర్….

AP

వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు…

వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు… ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం లో డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, పంచాయతీల్లో కనీస వసతులైన పశువులకు నీటి….

AP

త్రాగునీటి సమస్యను పరిష్కరించండి,….

త్రాగునీటి సమస్యను పరిష్కరించండి, సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమస్యలను పరిష్కరించండి, ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై జిల్లా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి (ఉరవకొండ- 13.05.2026) ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొన్నదని, గత 15….

AP

శ్రీ చైతన్య విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న డిప్యూటీ డీఈఓ సీసీ: అనంతపురంలో AISF ధర్నా

శ్రీ చైతన్య విద్యాసంస్థలకు వత్తాసుగా పనిచేస్తున్న డిప్యూటీ డిఈఓ సిసి మంజీరా గారిని సస్పెండ్ చేయాలి డీఈఓ ఆదేశాలు ఇస్తే అవి పాటించకుండా ఆ ఆదేశాలను చైతన్య విద్యాసంస్థలకు తెలియజేయడమా?? డీఈఓ ఆదేశాలను తుంగలో తొక్కుతూ చైతన్య విద్యాసంస్థలకు పార్ట్నర్ గా….

AP

ఇల్లూరు గ్రామంలో సమతుల్య ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు..

ఇల్లూరు గ్రామంలో సమతుల్య ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు ఇల్లూరు, మే 13 (ప్రతినిధి): ఈరోజు (13-05-2026) ఇల్లూరు గ్రామంలో “సమతుల్య ఎరువుల వాడకం – రైతులకు అవగాహన సదస్సు” కార్యక్రమాన్ని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మండల వ్యవసాయ….

AP

బడిపిలుస్తోంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని..

అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. బడిపిలుస్తోంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయని కార్పొరేట్ స్థాయిలో పది ఫలితాలు సాధించడం చాలా….

AP

ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిద్దాం వారి భవిష్యత్తుకు బాటలు వేద్దాం..ఎమ్మెల్యే అమిలినేని

*ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిద్దాం వారి భవిష్యత్తుకు బాటలు వేద్దాం..ఎమ్మెల్యే అమిలినేని* *ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బదులు..అత్యుత్తమ ఫలితాలు సాధించారు..* *బడిపిలుస్తోంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని* *ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా త్వరలో 9,10, ఇంటర్ విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ….

AP

ఏసీపీ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ఏసీ కంప్రెసర్…

విజయవాడ.   విజయవాడ నగరంలోని ఏసీపీ సత్యానంద్ నివాసంలో గ్యాస్ సిలిండర్, ఏసీ కంప్రెషర్ పేలాయి. పటమటలంకలోని ప్రత్యూష అపార్ట్మెంట్ మూడో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్కనీలోని ఏసీ కంప్రెషర్కు షార్ట్సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమికంగా భావిస్తున్నారు…..