Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

రెడ్ క్రాస్ సేవలు హర్షణీయం – రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్

అనంతపురం జిల్లా – ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలోని రెడ్ క్రాస్ కుల్లాయప్ప కార్నియా రిట్రీవల్ సెంటర్ యొక్క ప్రథమ వార్షికోత్సవం ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ లోని డిపిఆర్సి మీటింగ్ హాల్ లో ఘనంగా….

AP

రాయదుర్గం నియోజకవర్గంలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

అనంతపురం జిల్లా, రాయదుర్గం.   అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం పునఃప్రారంభించారు. ఈ….

AP

జగన్ హయాంలో రాక్షస పాలన…

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం ___________________________ జగన్ హయాంలో రాక్షస పాలన జగన్ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని రాష్ట్ర విద్యా వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా….

AP

నెరవేరిన రైతన్నల దశాబ్దాల కల…

ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం బూదనాంపల్లి గ్రామంలో మంత్రి సత్యకుమార్ చొరవ, కృషితో వందలాది ఎకరాలకు అందనున్న సాగునీరు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం బూదలమ్మ చెరువు నుండి చింతకుంట….

AP

బ్రేకింగ్ న్యూస్ …………………

విశాఖ :   * అనకాపల్లి జిల్లాలో ప్రమాదం * నక్కపల్లి హైవేపై వోల్వో బస్సు బోల్తా * ఆరుగురికి తీవ్ర గాయాలు * పలువురికి స్వల్ప గాయాలు * 38 మంది ప్రయాణికులతో ఒడిశా నుండి చెన్నై వెళ్తున్న బస్సు….

AP

నక్కపల్లి హైవేపై వోల్వో బస్సు బోల్తా ….6 మందికి తీవ్రగాయాలు

విశాఖ :   అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై ప్రయివేటు వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. భువనే శ్వర్ నుంచి….

AP

జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: పల్లెపల్లి ‘ప్రగతి పండుగ’లో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ధ్వజం!

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• జగన్ పాలనలో విధ్వంసం జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీ.సీ. జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో….

AP

రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి: ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• * అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంకు విచ్చేసిన ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి *అనంతరం రాయదుర్గం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, దగ్గుబాటి….

AP

అరికేర గురుకులంలో ఆర్డీవో మధుసూదన్ రెడ్డి ‘మెరుపు’ విచారణ: అధికారులపై తీవ్ర ఆగ్రహం!

కర్నూల్ జిల్లా పత్తికొండ రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ రెడ్డి వారు నిన్న జరిగిన విషయము పై ఆలూరు మండలం అరికేర  గురుకుల పాఠశాలకు వచ్చి ఈ రోజు ఉదయము నుంచి నిన్న జరిగిన సంఘటన పై గురుకూల పాఠశాలనందు పని చేసే….

AP

నేడు ముదిగుబ్బలో మంత్రి సత్యకుమార్ పర్యటన: బుదనంపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.

ముదిగుబ్బ, యస్ 9 ముదిగుబ్బలో మంత్రి సత్యకుమార్ పర్యటన… ముదిగుబ్బ మండలంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన ,ముదిగుబ్బ, ఏప్రిల్ 18:– రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్, ఆదివారం….