Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

రెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించిన డిఎస్పి గారు..

శ్రీ సత్య సాయి జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించిన డిఎస్పి గారు మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగా విస్తృతంగా అవగాహన కల్పన డి.ఎస్.పి మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత గా బావించి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన….

మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు: కేటీఆర్ విశ్లేషణ.. హంగ్ స్థానాలపై బీఆర్ఎస్ గురి!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని, అయితే తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర….

AP

కాటి కోటేశ్వర స్వామి ఉత్సవాలకు పటిష్ట భద్రత: చిల్లవారిపల్లిలో పోలీసుల కవాతు.. ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరిక!

తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయం లో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈసారి అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గత సంవత్సరం జరిగిన….

AP

దాడితోటలో విద్యుత్ సెగ: అగ్నిప్రమాదంలో 220 మామిడి మొక్కలు దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!

దాడితోట గ్రామంలో రైతుకు భారీ నష్టం దాడితోట గ్రామానికి చెందిన రైతు దిద్దుకుంట రామ్‌చంద్ర రెడ్డి గారి మామిడి తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. సర్వే నెంబర్ 213లో….

AP

పుల్వామా అమరవీరులకు ఘన నివాళి: దాడి తోట గ్రామంలో జవాన్ల త్యాగాలను స్మరించుకున్న బీజేపీ నాయకులు!

2019లో జరిగిన Pulwama attack లో దేశ రక్షణలో తమ ప్రాణాలు అర్పించిన అమర వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ దాడి తోట గ్రామంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించబడింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు పుష్పాంజలి ఘటిస్తూ వారి….

AP

తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో పటిష్ట భద్రత: నైట్ విజన్ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా.. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ!

శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్….

AP

తాడిమర్రిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక: రూ. 9.29 కోట్ల పనులపై ఆడిట్.. రూ. 62,443 రికవరీకి ఆదేశం!

తాడిమర్రిలో ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణతాడిమర్రి మండలం లో మండల పరిషత్ కార్యాలయం నందు 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ….

AP

తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద బోల్తా పడిన ట్రాక్టర్: తృటిలో తప్పిన ప్రాణాపాయం!

తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్య పల్లి గ్రామ సరిహద్దులో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. బోల్తా పడిన ట్రాక్టర్ జమ్మలమడుగు గ్రామానికి చెందినదిగా తెలిసింది. సమాచారం ప్రకారం, జమ్మలమడుగు ప్రాంతం నుండి రైతులకు పేడ ఎరువు….

AP

చిల్లవారిపల్లిలో సామరస్యంగా కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు పిలుపునిచ్చిన పరిటాల శ్రీరామ్

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పూజా విధానాలు మరియు….

AP

చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: వివాదాలకు స్వస్తి పలికి సామరస్యంగా వేడుకలు – ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్

తాడిమర్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమరి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి సమీపంలోని క్షేత్రాన్ని ఆయన సందర్శించి….