Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తొలగిన మురుగు..

ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తొలగిన మురుగు గత పాలకుల నిర్లక్ష్యంతో అద్వాన్న స్థితిలో ఆసుపత్రి ప్రాంగణం ఎమ్మెల్యే అమిలినేని పరిశీలనతో నేడు సర్వాంగా సుందరంగా ఆసుపత్రి ప్రాంగణం అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి….

AP

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా పరామర్శించారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను ఫడ్నవీస్ కలిసి, ఆయన….

ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం: బంకిపూర్ ఉపఎన్నిక బరిలో నామినేషన్ వేసిన పీకే

బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఎందరో అగ్రనేతలను గెలిపించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ‘జన్ సురాజ్’ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇప్పుడు స్వయంగా ఎన్నికల రణరంగంలోకి దిగారు. బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల్లో ఆయన….

AP

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన: హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన హెలికాప్టర్‌ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ (విహంగ వీక్షణం) లో పరిశీలించారు. స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి….

AP

కస్తూర్బా కాలనీలో మసీదు కు స్థలం కేటాయించాలని అవాజ్ మరియు ముస్లిమ్ పెద్దల ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి…

ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ కస్తూరిబయికాలని నందు సుమారు 20 సంవత్సరముల నుండి సుమారు 50 ముస్లిమ్ కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు . అయితే అక్కడ మసీదు లేనందున ముస్లిమ్ లు ఇందులు ఎదుర్కొంటున్నారు… ఆ కస్తూరి భాయి కాలనీ ముదిగుబ్బ కు….

AP

పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి మండల వ్యవసాయ అధికారి…..

మండలం లో వున్న రైతులు పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి మండల వ్యవసాయ అధికారి… ముదిగుబ్బ yes9 TV ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత బీమా పథకం ( RWBCIS)….

AP

ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట…..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట… కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలోని ఉమ్మడి కుటుంబ జీవనం కాలం మారుతోంది. జీవనశైలి మారుతోంది. కానీ బంధాలు మాత్రం మారకూడదని గట్టిగా నమ్ముతున్న….

AP

అమరావతి: ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న స్థానిక రైతులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర దౌర్జన్యాలకు, నిర్బంధాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న అమరావతి….

షాబాద్ ఘోరకలి: షాబాద్ హత్యల ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణ నరమేధంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు….

AP

జానకి గారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది: నందమూరి బాలకృష్ణ

భారత చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని తన అమృత గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు…..