Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శ: కార్యకర్తల కుటుంబాలకు అండగా..

ధర్మవరం నియోజవర్గం ముదిగుబ్బ మండలంలోని అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మద్దన్న గారి పల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త అమర్నాథ్ గారు, మరణించడం తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అలాగే….

AP

వంగవీటి రాధా–రంగా మిత్రమండలి జిల్లా ఉపాధ్యక్షుడిగా గొర్ల విజయ్ నియామకం

వంగవీటి రాధా–రంగా మిత్రమండలి జిల్లా ఉపాధ్యక్షుడిగా గొర్ల విజయ్ నియామకం ధర్మవరం, జూన్ 26: వంగవీటి రాధా–రంగా మిత్రమండలి జాతీయ అధ్యక్షురాలు వంగవీటి ఆశ కిరణ్ ఆదేశాల మేరకు, ఉమ్మడి అనంతపురం–శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ధర్మవరం పట్టణ వాసి గొర్ల….

AP

జేసీ vs కేతిరెడ్డి….

*జేసీ vs కేతిరెడ్డి.. పోలీసు వలయంలో తాడిపత్రి* అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తాడిపత్రిలో వైసీపీ నేత కేశవరెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నేడు ఆ పార్టీ నేతలు దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పుట్లూరు,….

AP

మొహరం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని దొరిగల్లు, నాగల గుబ్బల ప్రజలకు అవగాహన

  ముదిగుబ్బ yes9 TV – ప్రజల కు ఇబ్బంది కలగకుండా చూడాలి ముదిగుబ్బ సీఐ శివరాముడు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ఆదేశాల మేరకుమొహరం వేడుకలను జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ముదిగుబ్బ….

AP

ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, పోలీస్ సిబ్బందిపై దాడి, బెదిరింపుల కేసులో అరెస్ట్…

ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, పోలీస్ సిబ్బందిపై దాడి, బెదిరింపుల కేసులో అరెస్ట్… ముదిగుబ్బ Yes 9TV శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ (U/G) పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.66/2026 U/Sec.121(1) r/w 3(5) BNS కేసులో ప్రధాన నిందితుడైన నంద్యాల….

AP

తుంగభద్ర పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాల పరిరక్షణ….

తుంగభద్ర పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాల పరిరక్షణ నదుల అనుసంధానంతో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది: సీఎం చంద్రబాబు హోసపేట (కర్ణాటక), జూన్ 25: తుంగభద్ర ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో….

AP

కర్నూలు జిల్లా ఆలూరులోSIR పై అవగాహన కల్పిస్తున్న బీఎల్వోలు – ఇంటింటి కార్యక్రమం నిర్వహణ…

కర్నూలు జిల్లా ఆలూరులోSIR పై అవగాహన కల్పిస్తున్న బీఎల్వోలు – ఇంటింటి కార్యక్రమం నిర్వహణ… ఆలూరు న్యూస్… ఆలూరు మండల కేంద్రంలోని నాలుగో వార్డు ఇంద్రనగర్‌లో బుధవారం బీఎల్వోలు, తలారుల ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని….

AP

40 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభం..

తాడిమర్రి( yes9tv )40 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభం రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన తాడిమర్రి, జూన్ 24: తాడిమర్రి మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 40 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు…..

AP

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక అడుగు…

*ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక అడుగు..* అమరావతి, జూన్ 23: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఆదాయ వనరులను విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణ (రిసోర్స్ మొబిలైజేషన్) కోసం ఏర్పాటైన మంత్రుల వర్గ ఉపసంఘం….

AP

లెగసి వేస్ట్ డిస్పోజల్ నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలి…

*లెగసి వేస్ట్ డిస్పోజల్ నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలి* – *జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో లెగసి వేస్ట్ డిస్పోజల్ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్….