Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

నల్లమాడలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్: 139 అర్జీల స్వీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖలకు సంబంధించి ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఒక నెల ఒక గ్రామము నాలుగు పర్యటనలు రాష్ట్రాన్ని భూ తగాదాలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే….

AP

రాయదుర్గం విద్య ఆణిముత్యాలకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ….

*అనంతపురం.*జిల్లా రాయదుర్గం* *రాయదుర్గం విద్య ఆణిముత్యాలకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ* *: కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులు..* *రాయదుర్గం పట్టణంలోని జయంతి రాధాకృష్ణ కల్యాణ మండపంలో శుక్రవారం రాయదుర్గం….

AP

పిల్లలకు మనమిచ్చే పెద్ద ఆస్తి విద్య మాత్రమే!

అనంతపురం జిల్లా,రాయదుర్గం. పిల్లలకు మనమిచ్చే పెద్ద ఆస్తి విద్య మాత్రమే! జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఎంతో అంకితభావంతో శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ….

AP

రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మండల ప్రత్యేకా ధికారి….

రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మండల ప్రత్యేకా ధికారి. ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం లోని జొన్నల కొత్తపల్లి రైతుసేవాకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసారు.గ్రామస్థాయిలో రైతులకు అందుతున్న సేవలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సిబ్బంది….

AP

తాడిమర్రి మండల కాపునాడు అధ్యక్షునిగా కాడిశెట్టి ఇంద్ర కుమార్ నియామకం

తాడిమర్రి( yes9tv )కాపునాడు తాడిమర్రి మండల అధ్యక్షునిగా కాడిశెట్టి ఇంద్ర కుమార్ నియామకం తాడిమర్రి మండల కాపునాడు అధ్యక్షునిగా కాడిశెట్టి ఇంద్ర కుమార్‌ను నియమిస్తూ కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షులు పూల పాండురంగయ్య అధికారికంగా….

AP

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్..

అనంతపురం జిల్లా,రాయదుర్గం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్ రాయదుర్గంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఊడేగోళం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు”….

AP

ఆస్తి కోసం పిన్నిని వేటకొడవలితో నరికి చంపిన సవతి కొడుకు…

కర్నూలు జిల్లా హోళగొంద మండలం సులువాయి లో దారుణం దారుణం జరిగింది. ఆస్తికోసం తన పిన్ని తల్లిని వేటి కొడవలితో దాడి చేసిన ఘటన గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే శేకన్న అనే వ్యక్తి తండ్రి గాదిలింగకు ఇద్దరు భార్యలు….

AP

కళ్యాణదుర్గంలో రైతులకు ఎరువుల పంపిణీ: హాజరుకావాలని చాపిరి సింగల్ విండో అధ్యక్షుల పిలుపు

కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయు లు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి సూచన మేరకు కళ్యాణదుర్గం ముదిగల్లు రోడ్డులో ఉన్న చాపరి సొసైటీ బ్యాంక్ ఆఫీస్ దగ్గర రైతులకు కావలసిన, డిఏపి యూరియా 20 20 0 13. 20 20 13…..

AP

హోళగొంద మండలం సులువాయి లో దారుణం….

కర్నూలు జిల్లా.. హోళగొంద మండలం సులువాయి లో దారుణం.. ఆస్థి కోసం పిన్నా తల్లిని చంపిన కొడుకు… మీ పేరు పై ఉన్న రెండు ఎకరాల భూమి మాకు ఇవ్వాలని అడిగిన కొడుకు., ఇవ్వకపోవడం తో ఎరుకలి కొడవలి చంపిన కొడుకు…….

AP

ముదిగుబ్బ సివిల్ సప్లైస్ ఆఫీస్ వద్ద హమాలీల భారీ ధర్నా…

ముదిగుబ్బ యస్ 9 ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటియు పిలుపుమేరకు ముదిగుబ్బ లో ధర్నా… ఈరోజు ముదిగుబ్బలో సివిల్ సప్లై ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.. ముఖ్యంగా కొత్త కూలి రేట్లు పెంచకుండా….