Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

రేగోడు గాంధీ చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెదక్ జిల్లా రేగోడు మండల్ కేంద్రంలోని మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేగోడు గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో….

AP

మొలకవేముల గ్రామంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో ‘కిషోర వికాసం’ కార్యక్రమం…

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ మండలం మొలకవేముల గ్రామం లో ఈరోజు ఆర్డిటి ఆధ్వర్యంలో కిషోర వికాసం అనే ప్రోగ్రాంను ఎనుములవారిపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది… ఇందులో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, బాల్యవివాహాలు వలన కలిగే నష్టాలు మరియు విద్య యొక్క….

AP

“ఆలూరులో ఆర్డీవో ఓబులేసు ఆకస్మిక తనిఖీ.. రైతు బజార్ నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు”

జిల్లా : కర్నూలు సెంటర్ : ఆలూరు   కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవో ఓబులేసు ఆలూరు పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సంత మార్కెట్‌ను ప్రభుత్వం రైతు బజార్‌గా గుర్తించిన అంశంపై….

AP

“ముదిగుబ్బ పిహెచ్సిలో ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారిణి డా. ఫైరోజా బేగం”

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి డా. ఫైరోజా బేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముదిగుబ్బ నందు నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్….

AP

ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ మోడళ్లపై రైతులకు విస్తృత అవగాహన….

తాడిమర్రి (yes9tv )ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ మోడళ్లపై రైతులకు విస్తృత అవగాహన తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతు సమావేశాలు తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ….

AP

“రెడ్డిపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి”

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో తిరుపతి రమాదేవి హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్….

AP

“పోగొట్టుకున్న 19 సెల్‌ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందజేసిన గుంతకల్ రైల్వే పోలీసులు”

అనగా 01.06.2026 వ తేదీన Guntakal రైల్వే DSP గారైన శ్రీ K. శ్రీనివాసాచారి గారు మరియు గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ గారైన కె అజయ్ కుమార్ గారు 2026 సంవత్సరంలో ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న 19 సెల్ ఫోన్ లను గుంతకల్….

తెలంగాణలో నేడు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన….

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లకు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా….

AP

కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్..

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే, ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన కడుపు మంటతోనే రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాకినాడ….