Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

అల్లు అర్జున్ కేసులో పోలీసులకు చుక్కెదురు: ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం….

పరీక్షలు పండుగలా ఉండాలి.. యుద్ధంలా కాదు: ఏపీ ‘100 రోజుల ప్రణాళిక’పై విద్యావేత్తల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ ప్రస్తుతం విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి నాటికి పూర్తికావాల్సిన సిలబస్‌ను డిసెంబర్‌లోనే ముగించి, విద్యార్థులను నిరంతర పరీక్షలు మరియు ప్రత్యేక తరగతులతో ఒత్తిడికి….

చట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు: ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో ఉన్న ఆర్కేపురం చట్నీస్ (Chutneys) హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. హోటల్ కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ అధిక వేడి కారణంగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో….

AP

సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ….

AP

అసంపూర్ణ వంతెనల పూర్తికి మంత్రి హామీ! _ రైల్వే బ్రిడ్జిలపై కాలవ ప్రస్తావన

రాయదుర్గం పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే వంతెనలను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం రాయదుర్గంలో అసంపూర్ణంగా ఉన్న రైల్వే బ్రిడ్జిల….

AP

రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి…

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పైభాగంలోని కొండ ప్రాంతంలో ఉన్న “ఏనుగుల బావి”లో ఒక చిరుత మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు….

సుకుమార్ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం కావాల్సింది: డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు

దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించబడింది. అయితే, దేవిశ్రీ మాట్లాడుతూ.. తన ఆప్తమిత్రుడు, దర్శకుడు సుకుమార్ తనను హీరోగా పెట్టి ఒక….

AP

నల్లమాడలో విషాదం: మొక్కజొన్న పంట తిని 15 గొర్రెలు మృతి!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని వంకరకుంట గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను మేసిన కారణంగా సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానిక గొర్రెల కాపరులైన గంగరాజు మరియు నాగేశ్వర్‌లకు చెందిన మంద మేత కోసం….

AP

గోపేపల్లిలో విషాదం: అగ్నికి ఆహుతైన 400 మామిడి చెట్లు.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండల పరిధిలోని గోపేపల్లి గ్రామంలో తోలేటి ప్రభావతమ్మ అనే మహిళా రైతుకు చెందిన మామిడి తోటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు తోటంతా వ్యాపించి సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ….

AP

డ్రగ్స్ వద్దు బ్రో

డ్రగ్స్ వద్దు బ్రో మాదకద్రవ్యాలు సేవించడం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకొని భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. నల్లమడలో వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై….