Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

బీజేపీ కుటుంబంలోకి యువతకు ఘన స్వాగతం…

బీజేపీ కుటుంబంలోకి యువతకు ఘన స్వాగతం ముదిగుబ్బ yes9tv నేడు ముదిగుబ్బ మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి గౌరవ శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ గారి….

AP

ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు – ఎంపీపీ ఆదినారాయణ యాదవ్

ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు – ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ముదిగుబ్బ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఐవీఆర్‌ఎస్, పీపీపీ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు….

AP

నల్లమాడలో ‘ఒక నెల – ఒక్క నియోజకవర్గం – నాలుగు పర్యటనలు’.. క్షేత్రస్థాయిలోనే 42 అర్జీల తక్షణ పరిష్కారం!

నల్లమాడలో ‘ఒక నెల ఒక్క నియోజకవర్గం నాలుగు పర్యటనలు, కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల కేంద్రంలో ఈ రోజు మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించడం జరిగింది ప్రజా ఫిర్యాదుల సత్వర, సక్రమ పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా….

AP

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం. క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్ – రూ.13.20 లక్షల నగదు స్వాధీనం ముగ్గురు అరెస్ట్ హిందూపురం, మే 29: సత్యసాయి జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై ఉక్కుపాదం మోపారు. హిందూపురం మండల పరిధిలో….

AP

రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన అంటూ మండిపడిన.. ఎమ్మెల్యే విరుపాక్షి

కర్నూలు జిల్లా….. రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన అంటూ మండిపడిన.. ఎమ్మెల్యే విరుపాక్షి రాష్ట్రంలో మెగా డిఎస్సి దగా డిఎస్సి గా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేసారు… మెగా డిఎస్సి లో భారీ కుంభకోణం జరిగింది… డిఎస్సి లో మెరిట్….

AP

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గ్రామస్థాయిలోనే ‘ప్రజా ఫిర్యాదుల దినోత్సవం’

అనంతపురం జిల్లా, రాయదుర్గం. * ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం * ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రజా సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకంగా “ప్రజా ఫిర్యాదుల దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే….

AP

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని రాయదుర్గానికి చెందిన కార్పెంటర్ రిజ్వాన్ అక్కడికక్కడే మృతి

అనంతపురం జిల్లా , రాయదుర్గం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం 75 వీరాపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి చెందిన రిజ్వాన్ (33) మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం కార్పెంటర్‌గా….

AP

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రమైన షాదీ మహల్లో మహానాడు, ఎన్టీఆర్ జయంతి శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు సోమ్లా….

AP

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా టీడీ కేశవ రెడ్డి నియామకం

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడకు చెందిన టీడీ కేశవ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా ఆయనను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు,….

AP

తాడిమర్రిలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం: ఘనంగా బీజేపీ 75వ ఆవిర్భావ వేడుకలు

తాడిమర్రి( yes9tv )మన ఊరు – మన జెండా కార్యక్రమంలో ఘనంగా బీజేపీ 75వ ఆవిర్భావ వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మరువపల్లి గ్రామంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని….