Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 1.30 లక్షల విలువైన కంప్యూటర్ల విరాళం!

  శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రా , గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా. కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణ వాస్తవ్యులు శ్రీమతి బి. విజయలక్ష్మి గారు సుమారు రూ. 1,30,000/- రూపాయల విలువ….

AP

నిడిగల్లులో చెరువు భూములపై దురాక్రమణ ఆరోపణలు…

నిడిగల్లులో చెరువు భూములపై దురాక్రమణ ఆరోపణలు చెరువును కాపాడాలని గ్రామస్తుల డిమాండ్ – అధికారులకు ఫిర్యాదు తాడిమర్రి, జూన్ 8: తాడిమర్రి మండలంలోని నిడిగల్లు గ్రామంలో చెరువు భూములు దురాక్రమణకు గురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక తెలుగుదేశం పార్టీ….

AP

రోడ్డు ప్రమాదం… గుర్తుతెలియ వ్యక్తి మృతి…

ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదం గుర్తుతెలియ వ్యక్తి మృతి… మండల కేంద్రంలో ముదిగుబ్బలో కదిరి బైపాస్ రోడ్ లో రాఘవేంద్ర హోటల్ సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు,….

AP

శ్రీకాకుళంలో పంచాయతీరాజ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం: గ్రామ పంచాయతీల బలోపేతమే లక్ష్యంగా కీలక తీర్మానాలు!

తాడిమర్రి (yes9tv )శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం గ్రామ పంచాయతీల బలోపేతం, స్థానిక సంస్థల అభివృద్ధిపై కీలక తీర్మానాలు శ్రీకాకుళం జిల్లాలోని ఎస్.వి.ఏ గ్రాండ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జాతీయ పంచాయతీరాజ్….

AP

విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

విశాఖ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది కార్మికులు మృతి   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో విషాదం.. 8 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.. పలువురికి గాయాలు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి……

AP

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం..

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం – ఈరోజు నంద్యాల పట్టణంలో నిర్వహించిన నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు. – ఈ సందర్భంగా….

AP

శివరామి రెడ్డి కుటుంబానికి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరామర్శ!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం చిల్లగూర్ల పల్లి కి చెందిన కేశవ రెడ్డి కుమారుడు శివరామి రెడ్డి మృతి (45) ఇటీవల కాలం లో కడుపునొప్పి కారణంగా చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటి….

AP

విఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు సంతాపం

ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా సోమవారం 8-06-2026 తేదీన మధుగుబ్బ మండల కార్యాలయం నందు కర్నూలు జిల్లా వెంకయ్య పల్లి విఆర్ఓ శ్రీ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై అతని కుటుంబమునకు అతనికి రెండు నిమిషాలు….

AP

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన: గ్రామదట్ల సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన: గ్రామదట్ల సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాయదుర్గం, జూన్ 8: రైతుల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం….

AP

రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అనంతపురం జిల్లా శింగనమల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – : అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం గార్లదిన్నె జూన్ 08 : – *వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, రైతులకు నాణ్యమైన ఎరువులు….