Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్: బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును హైదరాబాద్‌లోని కోకాపేట్ నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిని సందర్శించేందుకు ఆయన పిలుపునివ్వడంతో, అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా….

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు లభించేవని, అయితే ఈసారి ఒక్కరికి కూడా చోటు దక్కలేదని ఆయన….

AP

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో బెయిల్: పెండింగ్ కేసులతో జైల్లోనే రిమాండ్

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో న్యాయస్థానం నుంచి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు మరో 28 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై నమోదైన ఇతర కేసులు ఇంకా….

AP

తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు: గాలింపు వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశాలు

కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీహెచ్ అగ్రహారానికి చెందిన గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమవగా, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అటవీ….

AP

కర్నూలు జిల్లా ఆలూరు శ్రీధర్‌ కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి హాజరైన పాత్రికేయులు

ఆలూరు: ఏపీయూడబ్ల్యూజే తాలూకా మాజీ అధ్యక్షులు, ఎన్‌టీవీ శ్రీధర్‌ అన్నగారు నూతనంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలూరు పట్టణంలోని పాత్రికేయులను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పలువురు పాత్రికేయ మిత్రులు కార్యక్రమానికి హాజరై, నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో….

AP

జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా యద్దలపల్లి శ్రీనివాసులు పునర్నియామకం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం వల్లిమి చెర్లోపల్లి గ్రామానికి చెందిన యద్దలపల్లి శ్రీనివాసులు అనంతపురం జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) సభ్యుడిగా రెండోసారి పునర్నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను మరోసారి సభ్యుడిగా నియమించింది. ఈ సందర్భంగా ముదిగుబ్బ మండలానికి చెందిన….

అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ముదిగుబ్బ మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ ఏడాది రాళ్ల అనంతపురం ప్రాథమిక పాఠశాలలో ఒక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టు….

భూగర్భ జలాల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి: సోమల ప్రకాష్ నాయుడు…

ముదిగుబ్బ yes9TV సత్యసాయి జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని జనతా వారధి జిల్లా కో-కన్వీనర్, సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి శుక్రవారం….

AP

హంద్రీనీవా నీటితో చెరువులు నింపాలి

ముదిగుబ్బ: మండలంలోని చెరువులు, కుంటలకు హంద్రీనీవా కాల్వ ద్వారా సాగునీరు అందించాలని కోరుతూ సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం తహసీల్దార్ ఉమామహేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మండలంలో వర్షాభావంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు….

AP

గుండెపోటుతో కోళ్ల శ్రీరాములు మృతి

కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ నాయకుడు బండి మల్లికార్జున ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లి (మలక వేముల క్రాస్) గ్రామానికి చెందిన జానగాని శ్రీరాములు (కోళ్ల శ్రీరాములు) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటు….