Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఎమ్మెల్యే నా తీవ్రవాదినా..

కర్నూలు జిల్లా… ఎమ్మెల్యే విరుపాక్షి ని తీవ్రవాదిలా చూసిన పోలీసులు.. ఎమ్మెల్యే ను తెల్లవారుజామున అరెస్టు చేయడం దారుణం.. ఎమ్మెల్యే విరుపాక్షి ని విడుదల చేయాలని వైసిపి నాయకులు డిమాండ్.. ఎమ్మెల్యే విరుపాక్షి ఇంటికి వెళ్లి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించిన….

AP

ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

అనంతపురం జిల్లా:- అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో ఘటన అనంతపురం పట్టణం యువకుడి మర్మంగాన్ని కోసేసి ఓ మహిళ డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న బాధితుడు కూతురుపై కన్నేసిన ఆ వ్యక్తి కూతురుతో….

AP

ఐదేళ్లుగా సహజీవనం, కూతురిపై కన్నేసిన ప్రియుడు.. మర్మంగాన్ని మర్మాంగాన్ని కోసేసిన మహిళ

అతనికి పెళ్లయింది. అయినా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్లుగా వారిద్దరూ సహజీవనంలోనే ఉన్నారు. అయితే, ఆమెకు డిగ్రీ చదివే కూతురు కూడా ఉంది. అతని కన్ను ఆ యువతిపై పడింది. కూతురు ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో….

AP

చిప్పగిరి లో అంబేద్కర్ సర్కిల్ రోడ్డుపైన బైఠాయించిన వైసీపీ.నేతలు..

కర్నూలు: పాల్గొన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి మంగమ్మ, మాజీ కేడిసిస్ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరయ్య మాజీ మేయర్ బి.వి.రామయ్య.. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ టు నినాదాలు చేసిన వైసిపి నేతలు… సీఎం చంద్రబాబు….

AP

గ్రామదేవత శ్రీ నేలకోటమ్మ తల్లి బోనాల మహోత్సవం

ముదిగుబ్బ yes9TV ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం, మర్తాడు గ్రామ గ్రామదేవత శ్రీ నేలకోటమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. తమ మొక్కులు, కోరికలు నెరవేరాలని కోరుతూ వేలాదిమంది భక్తులు తరలివచ్చి….

AP

హెచ్ ఎల్ సి కి 50 క్యూసెక్కుల నీరు విడుదల 

అనంతపురం, బళ్లారి జిల్లాల్లో తాగునీటి కోసం తుంగభద్ర జలాశయం వద్ద హెచ్ ఎల్ సి తూముకు శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించి hlc కి 50 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు. జలాశయం కు….

AP

వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు…

కర్నూలు: చిప్పగిరి మండలం సంగాల గ్రామంలోఉద్రిక్తత… వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు… టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపణ… వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడిన టిడిపి….

AP

“కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మిగనూరులో CPI – AIKS పంట పరిశీలన జీపు జాతా”

ఖరీఫ్ సీజన్ లో సరైన వర్షాలు లేక ఏల్ నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటే తక్షణమే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న 2 లక్షల రూపాయల అప్పులను రద్దు చేయాలని CPI -AIKS….

AP

పండుగ వాతావరణం లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమీలినేని సురేంద్రబాబు..

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం పండుగ వాతావరణం లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమీలినేని సురేంద్రబాబు * అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పండుగ వాతావరణంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు…..

AP

హులికల్లు ప్రజల ఆత్మీయత మరువలేనిది: ఎమ్మెల్యే కాలవ

అనంతపురం జిల్లా -రాయదుర్గం హులికల్లు ప్రజల ఆత్మీయత మరువలేనిది: ఎమ్మెల్యే కాలవ ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ.. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే డి.హీరేహాల్ మండలం హులికల్లు గ్రామ ప్రజలు చూపిన ఆత్మీయత తన జీవితంలో ఎప్పటికీ మరువలేనిదని రాయదుర్గం….