Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఐయుడబ్ల్యూజె జిల్లా కార్యదర్శిగా ప్రభ న్యూస్ విలేఖరి హారూన్ రషీద్ ఖాన్ ఎంపిక…

ఐయుడబ్ల్యూజె జిల్లా కార్యదర్శిగా ప్రభ న్యూస్ విలేఖరి హారూన్ రషీద్ ఖాన్ ఎంపిక… ముదిగుబ్బ ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఐ యు డబ్ల్యూ జె ) శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శిగా ముదిగుబ్బ కి చెందిన ప్రముఖ….

AP

వరుణ దేవా కరుణించు.

వరుణ దేవా కరుణించు.. కర్నూలు జిల్లా హలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వర్షాలు కురవాలని రజక సంఘం మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో వాగులో గంగాదేవి కి పూజలు నిర్వహించి అనంతరం సంప్రదాయం ప్రకారం గాడిద లకు పెళ్లి చేసి మేళా తాళ….

AP

మెగా డీఎస్సీపై చర్చకు సిద్ధం : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

విశాఖ : మెగా డీఎస్సీపై చర్చకు సిద్ధం : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరి గాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మె ల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఖండించారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ జిల్లా….

AP

ప్రతి రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలి: జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి

  అనంతపురం, జులై 30 : – జిల్లాలోని ప్రతి ఉద్యాన రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి పేర్కొన్నారు. – క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఐదు ఉద్యాన పంటలు కవర్….

AP

వడ్డేపాళ్యంలో ‘ఇంటింటికీ టీడీపీ’.. మాలయనూరులో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు!

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, మండల గ్రామ స్థాయి నాయకులతో కలసి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొని….

AP

రాయదుర్గంలో రూ.2,800 కోట్లతో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు..

*రాయదుర్గంలో రూ.2,800 కోట్లతో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు.* *స్థానికులకు ఉపాధి అవకాశాలు : ఎమ్మెల్యే కాలవ.* రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో రూ.2,800 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి కానుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు….

AP

పంటల బీమా నమోదుకు గడువు పెంచాలి.. ఆర్‌బీకేల్లో నమోదు చేపట్టాలి – రైతుల విజ్ఞప్తి

ముదిగుబ్బ yes9TV ప్రభుత్వం పంటల బీమా నమోదు ప్రక్రియ చేపట్టడంతో జిల్లాలోని మీ సేవ కేంద్రాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. బీమా నమోదు చేయించుకునేందుకు రైతులు భారీ సంఖ్యలో రావడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నెలాఖరు వరకు….

AP

వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటన ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన… ముదిగుబ్బ yes9TV గురువారం ముదిగుబ్బలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించారు.గుంజేపల్లి పరిధిలో సాగు చేసిన కంది పంటను పరిశీలించారు.జూన్ మాసంలో వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ, కంది మరియు ఆముదం పంటలు….

AP

గుత్తి సమీపంలో దారుణ ఘటన.. కారులో సజీవ దహనం..

అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి గ్రామ సమీపంలోని NH 67వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమవగా, కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసులు ప్రాథమికంగా….

AP

ఎండిన చేలు.. కురిసిన కరువు తుపాను: పంటల బీమాతోనే ‘అన్నదాత’కు భరోసా!

కర్నూలు జిల్లాలో వర్షాలు లేక రైతులు వేసిన పంటలకు తేమ లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి కూటమి ప్రభుత్వాన్ని పంటలు బీమా పథకం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు రైతుకు ధైర్యం ఎక్కువ కానీ ఇలా నష్టపోతే ఆ రైతు….