Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

బంగారం ధరలకు భారీ షాక్‌.. రెండు రోజుల్లోనే రూ.2,500 వరకు పతనం!

శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌ వేళ పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి బంగారం ధరల్లో గణనీయమైన….

Motorola Edge 70 Max రివ్యూ.. రూ.54,999కి ఈ ఫోన్ ఎలా ఉందంటే?

ఈ ఏడాది మోటరోలా మొబైల్ మార్కెట్లో వరుస లాంచ్‌లతో సందడి చేసింది. తొలి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ‘Motorola Razr Fold’తో పాటు Edge, G సిరీస్‌లలో పలు కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. తాజాగా ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో ‘Motorola Edge 70….

నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’.. అన్నమయ్య, శ్రీరామదాసుకు పూర్తి భిన్నంగా!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌ అనగానే భక్తిరస చిత్రాలు గుర్తుకొస్తాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ విజయాల తర్వాత వచ్చిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’పై కూడా….

ఎలాన్‌ మస్క్‌ సంచలన అంచనా.. 10 ఏళ్లలో 100 కోట్ల హ్యూమనాయిడ్‌ రోబోలు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, హ్యూమనాయిడ్‌ రోబోటిక్స్‌ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు…..

ఆపరేషన్ సింధూర్‌పై పాక్‌ ‘AI ప్రచారం’.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో!

2025 మేలో జరిగిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ సమయంలో భారతదేశంపై తాము భారీ స్థాయిలో దాడులు చేసినట్లు చూపిస్తూ పాకిస్థాన్‌ వైమానిక దళం ఓ యానిమేషన్‌ వీడియోను విడుదల చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఫిజాఓన్‌ కే పాస్బాన్‌’ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో….

పాఠశాల వాష్‌రూమ్‌లో 13 ఏళ్ల బాలుడు మృతి.. గుండెపోటేనని వైద్యుల నిర్ధారణ

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మీరట్‌ జిల్లా మవానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బసంత్‌ వ్యాలీ పబ్లిక్‌ స్కూల్‌లో 13 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న కునాల్‌ శర్మ.. సోమవారం ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు వెళ్లాడు…..

AP

కర్నూలు జిల్లా ఆలూరు మండలo ఆలూరు కేంద్రంలో సోమవారం వైభవంగా జరిగిన శ్రీ సిద్ధేశ్వర స్వామి రథోత్సవంలో ఒక విలేకరి పర్స్ చోరీకి గురైంది.  

కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి పర్స్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆ పర్సులో విలేకరికి సంబంధించిన ప్రెస్ అక్రిడిటేషన్ కార్డ్, వివిధ బ్యాంక్ ఏటీఎం కార్డ్‌లు మరియు కొంత నగదు ఉన్నాయి. దొంగలు పర్సులోని నగదును మాత్రం తీసుకుని, కార్డ్‌లు ఉన్న….

AP

కర్నూలు జిల్లా,,,ఆలూరులో శ్రీ సిద్ధేశ్వర స్వామి జాతర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభ నడుమ ఘనంగా నిర్వహించబడింది.

ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకీ సేవ మరియు మహా రథోత్సవ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి సోదరుడు, దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గుమ్మనూరు….

AP

వారపు సంతలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ…

ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద నిర్వహించే వారపు సంతలో దుకాణాలు, తోపుడు బండ్లను రహదారిపై ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీంతో అర్బన్ సీఐ రామసుబ్బయ్య ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గణేష్, బాషా సంతలో మైక్ ద్వారా….

AP

శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం – కసాపురం, అనంతపురం జిల్లా.

04 .09. 2026 శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా ఉదయం 10 :00 గంటల నుండి దేవస్థానం యాగశాల వద్ద దేవస్థాన ఉప కమిషనరు మరియు కార్యనిర్వహణధికారి శ్రీ మాన్ మేడేపల్లి విజయరాజు గారు, దేవస్థాన అనువంశిక ధర్మకర్త శ్రీమతి కే…..