Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

రాయదుర్గంలో యాదవ సంఘం ఆత్మీయ సమావేశం..

*రాయదుర్గంలో యాదవ సంఘం ఆత్మీయ సమావేశం *యాదవులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే మద్దతు: జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ *రాయదుర్గం, ఆగస్టు 2:* యాదవులను గుర్తించి పదవులు, సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని….

AP

హృదయ రోగ బాధితునికి రూ.2.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి సత్య కుమార్..

ముదిగుబ్బ yes9TV ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన ఔదార్యంతో మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముదిగుబ్బ మండలానికి చెందిన ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్….

AP

ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్‌లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బలోని ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ జూనియర్ కాలేజీలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం వై హరీష్,ఏ రామ మోహన్,ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ వై సుధాకర్, డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్….

AP

గోనెగండ్లలో ఘనంగా BVSF ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం..

గోనెగండ్లలో ఘనంగా BVSF ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం గోనెగండ్లలో BVSF నూతన కార్యాలయం నేడు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులు: BVSF రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయుడు పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో BVS రాష్ట్ర అధ్యక్షులు అంజి,….

AP

చలో కర్నూల్ కు బయలుదేరిన 2025 డీఎస్సీ అభ్యర్థులు…

అనంతపురం జిల్లా రాయదుర్గం *చలో కర్నూల్ కు బయలుదేరిన 2025 డీఎస్సీ అభ్యర్థులు *డీఎస్సీ అభ్యర్థులు బయలుదేరుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే * అనంతపురం జిల్లా రాయదుర్గంలో ‘చలో కర్నూల్’ సందడి నెలకొంది! 2025….

AP

ఆలూరు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం…

కర్నూలు: ఆలూరు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం…   బైకును ఢీ కొట్టిన లారీ..   ఒకరు అక్కడికక్కడే శేషు మృతి(18)   ఒకరి పరిస్థితి విషయం…   గుంతకల్లు ఆసుపత్రికి తరలింపు…   విచారణ చేస్తున్న పోలీసులు…

AP

కళ్యాణదుర్గంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వం”: విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, రైతులకు ఎల్ నినోపై అవగాహన

అనంతపురం జిల్లా -కళ్యాణదుర్గం   కళ్యాణదుర్గం మండలంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు….

AP

పాడి రైతులకు ప్రభుత్వం అండ.. 50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ…

ముదిగుబ్బ మండలం సానేవారి పల్లి గ్రామ సచివాలయ పరిధిలోని మలక వేమల క్రాస్ లో ఉన్న” రైతు సేవా కేంద్రంలో” ని రైతులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం కల్పించిన 50% కల్పించిన సబ్సిడీతో 50 కేజీల రెండు బ్యాగ్ లు రైతులకు “పశువుల….

AP

ఎల్నినీనో ప్రభావన్ని ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా వుండాలి జిల్లా వ్యవసాయ అధికారి ..

  జిల్లాలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎల్నినో సమస్యలను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం ముదిగుబ్బ మండలంలోని యాకర్లకుంటపల్లి గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈరోజు….

AP

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం….

*ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం * చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం *రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేత : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే,….