Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

నాలుగేళ్ల రస్తా సమస్యకు శాశ్వత పరిష్కారం

ముదిగుబ్బ: మండలంలోని దొరిగల్లు రెవెన్యూ పొలంలో షేక్ ఫక్రుద్దీన్‌కు చెందిన సర్వే నంబర్ 2033-1లోని 3.80 సెంట్ల పొలానికి గత నాలుగేళ్లుగా ఉన్న రస్తా సమస్యను తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న సర్వే నంబర్లు 2033-2, 2033-3 పొలాలను….

AP

ఆమిద్యాలలో క్షుద్ర పూజల కలకలం: గృహప్రవేశానికి ముందే కొత్త ఇంట్లో రక్తపు మరకలు, పూజలు

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో క్షుద్ర పూజల ఘటన తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓ ఇంట్లో గృహప్రవేశం జరగకముందే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించారు. ఉదయం ఇంటి….

AP

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం , అనంతపురం జిల్లా.

29.08.2026 శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా గజవాహనం పై శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ప్రాకారోత్సవము నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు, ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు , వేద పండితులు అర్చకులు….

AP

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రోడ్డుపై ఆటోలు నిలపరాదు.. ఓవర్‌లోడ్ చేయరాదు

ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం ఆటో డ్రైవర్లకు ముదిగుబ్బ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాధ రాజు సూచనలతో ఈ కార్యక్రమం….

AP

ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి సత్యసాయి వాటర్ కార్మికుల సమ్మె నోటీసు…

ముదిగుబ్బ: శ్రీ సత్యసాయి వాటర్ సప్లయ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 570 మంది కార్మికులకు ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శనివారం పంచాయతీ, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బకాయి….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో బొలెరో దొంగల ముఠా హల్చల్: పోలీసులపైకే వాహనంతో దాడి… సీఐ మూడు రౌండ్ల కాల్పులు!

శ్రీ సత్య సాయి జిల్లా సెంటర్ హిందూపురం శ్రీ సత్య సాయి జిల్లా.హిందూపురం ప్రాంతంలో దొంగల ముఠా హల్చల్ చేసింది.మళ్లీ బొలెరో దొంగల ముఠా పోలీసులపై తిరగబడింది.హిందూపురం ప్రాంతంలో బొలెరో వాహనంలో కొంతమంది దుండగులు వచ్చి అనుమానాస్పదంగా పెరుగుతున్నట్లు సమాచారంతో అలర్ట్….

AP

వినూత్న రక్షాబంధన్: చెట్లే రక్ష అని వాటికి రాఖీలు కట్టిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు!

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం ఫైల్ నేమ్:- ATP-KLD 28-08-2026 చెట్లకు రాఖీ కట్టిన విద్యార్థులు చెట్లే ప్రకృతికి రక్ష వాటికి రక్షణగా రాఖీలు అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, రక్షణకు ప్రతీకగా….

AP

సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన: అనంతపురంలో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు సమీక్ష!

ఈ నెల 30వ తేదీన అనంతపురము నగరంలో జరుగనున్న అనంతపురము జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారి కుమారుడు మరియు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం….

AP

కర్నూలు జిల్లా ఆస్పరిమండలం కారమంచి గ్రామంలోచంద్రబాబు కుమార్తె వివాహ వేడుకలకు ఆలూరు పాత్రికేయుల హాజరు..

కర్నూలు జిల్లా ఆస్పరిమండలం కారమంచి గ్రామంలోచంద్రబాబు కుమార్తె వివాహ వేడుకలకు ఆలూరు పాత్రికేయుల హాజరు.. ఆలూరు నియోజకవర్గ సాక్షి పత్రిక ఇన్‌చార్జ్ శ్రీ చంద్రబాబు గారి కుమార్తె వివాహ వేడుకలు ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ….

AP

జున్జప్ప ఆలయంలో భారీ చోరీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలోని జున్జప్ప దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఆలయ నిర్వాహకుల ప్రకారం నాలుగు కేజీలకు పైగా వెండి చోరీకి గురైంది…..