Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

పుంగనూరులో విషాదం: బైకు పొగ పీల్చి తాత, ముగ్గురు మనవలు మృతి

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లో ఉంచిన మోటార్ సైకిల్ నుండి వెలువడిన విషపూరిత పొగను పీల్చడం వల్ల ఊపిరాడక తాతతో పాటు ఆయన ముగ్గురు మనవలు….

AP

కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య అన్నదాన పథకానికి రూ. 5,00,116/- భారీ విరాళం

*ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము* కదిరి పట్టణము – 515591, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెం : 08494 – 221066, 221366 *శ్రీస్వామి వారి నిత్య….

AP

అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: వదంతులు నమ్మవద్దు, అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హెచ్చరిక

అనంతపురం జిల్లా జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు..  తగినంత నిల్వ ఉంది.  అక్రమంగా గ్యాస్ నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం*: అనవసరంగా ఆందోళన చెంది అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేసుకుని నిల్వ చేసుకోవాల్సిన….

AP

టీడీపీ కార్యకర్త కుటుంబానికి మాజీ మంత్రి పల్లె భరోసా: ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్న డాక్టర్ రఘునాథ్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లమాడలో టీడీపీ కార్యకర్త గంగప్ప కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె పరామర్శ పలు బాధిత కుటుంబాలను పరామర్శించి అధైర్య పడవద్దు అని అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె….

AP

రైతు మృతి – కుటుంబంలో విషాదం..

తాడిమర్రి( yes9tv)తాడిమర్రి మండలం పుల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు గొడ్డుమర్రి వెంకటేష్ (తండ్రి: జి. వెంకటరాముడు – మరణించారు) వెంకటేస్ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకటేష్ తనకు ఉన్న సుమారు 5 ఎకరాల భూమిలో నల్ల….

AP

నల్లమాడలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలో గల షాదీ మహల్ లో టీడీపీ నాయకుడు రంగా నాయక్ కుమార్తె శ్రావణి వెడ్స్ గణేశ్ నాయక్ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై….

AP

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న జేసీబీ,5 ట్రాక్టర్ సీజ్…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై బొమ్మనహాళ్ పోలీసులు కోరడా గుళిపించారు. శనివారం వేదావతి హగరి నదిలో గుట్టుచప్పుడు కాకుండా జీబీసీతో ఇసుకను….

AP

ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ….

చిత్తూరు: నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి మామిడి భవనంలో శనివారం నిర్వహించిన ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సమావేశానికి ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె. మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన డైరీని వారు ఆవిష్కరించారు. అనంతరం….

AP

కనికిలమ్మ ఆలయం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించా -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ దేవాలయంలో పూజ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం సప్త కనికలమ్మ దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె…..

AP

ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు…

పుంగనూరు: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరు పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ….