Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

నల్లమాడ: రెడ్డిపల్లి పీహెచ్‌సీలో ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం.. వ్యాధిపై విస్తృత అవగాహన

డెంగ్యూ దినోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లో డాక్టర్ k. పద్మ మణి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి పై అవగాహనకార్యక్రమం జరిగినది డెంగ్యూ వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు….

AP

పత్తికొండ ఈరన్న స్వామి దేవస్థానం: అమావాస్య భక్తులకు ఘనంగా అల్పాహార వితరణ

ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. రాత్రి నిద్రలు పత్తికొండ శ్రీ ఈరన్న స్వామి దేవస్థానంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారిని దర్శించుకోవడానికి, అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాత్రి నిద్రించడానికి (జాగరణ చేయడానికి) తెలుగు రాష్ట్రాల నలుమూలల….

AP

మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకట లక్ష్మమ్మ మృతి

మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకట లక్ష్మమ్మ మృతి నివాళులర్పించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలనికి చెందిన టిడిపి నాయకురాలు మాజి M.P.T.C చదివే వెంకట లక్ష్మమ్మ అనారోగ్య కారణంగా….

AP

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం: శనివారం భక్తుల సందోహం

ఆలయ ప్రాంగణంలో పోటెత్తిన భక్తజనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శనివారం (16.05.2026) భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక,….

AP

స్వచ్ఛ రాయదుర్గం లక్ష్యంగా పని చేయాలి……

అనంతపురం జిల్లా, రాయదుర్గం. స్వచ్ఛ రాయదుర్గం లక్ష్యంగా పని చేయాలి – : అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో ఒకరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ – ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే….

AP

కల్యాణదుర్గంలో ఘనంగా ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం: విద్యార్థులను సత్కరించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్

ప్రతిభకు పట్టాభిషేకం: కల్యాణదుర్గంలో వైభవంగా ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ‘ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం హాజరైన ఉన్నత విద్యా వంతులు … ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన పలవురు వక్తలు …….

AP

ముదిగుబ్బ: భూమి వివాదంలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురికి రూ.50,000 జరిమానా

ముదిగుబ్బ, యస్ 9 ముదిగుబ్బ మండలం రఘవపల్లి గ్రామ పరిధిలో భూమి రస్తా వివాదానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ముందస్తు చర్యలలో భాగంగా సంబంధిత వ్యక్తులను బౌండోవర్ చేసినట్లు ముదిగుబ్బ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే, పెన్నబడి లేపాక్షి, పెన్నబడి….

AP

అనంతపురంలో ఘనంగా “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం.

అనంతపురంలో ఘనంగా “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం * స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో “గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్….

AP

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో స్టార్టప్‌లను ముందుకు తీసుకెళ్లాలి: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం జిల్లా, జేఎన్టీయూ.   – *రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో స్టార్టప్‌లను ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని….

AP

శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు పర్యటన: గిరిజన కోటు ధరించి, బుల్లెట్ నడిపిన ముఖ్యమంత్రి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించించారు. ఐటీడీ ఏల ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్ కోటును ముఖ్యమంత్రి కొనుగోలు….