Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఘోర ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని పులగంపల్లి దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొనడం వలన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నల్లమాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి కదిరి నుండి హిందూపురం….

AP

ముదిగుబ్బ మండలంలో పోలీసుల డ్రోన్ నిఘా….

డ్రోన్ పర్యవేక్షణ నిర్వహణ – గౌరవనీయులైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) గారి ఆదేశాల మేరకు, ఈ రోజు ముదిగుబ్బ మండలం చిన్నకోట్ల, యర్రగుంటపల్లి గ్రామాలలో డ్రోన్ ద్వారా పర్యవేక్షణ నిర్వహించబడింది. ఈ పర్యవేక్షణలో క్రింది వ్యతిరేక సామాజిక కార్యకలాపాలను గమనించడం….

AP

నేమకల్‌లో టీడీపీ నేతల ఇళ్లకు నీళ్లు.. సామాన్య ప్రజలకు కన్నీళ్లు..

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మండలంలో నేమకల్ గ్రామం టీడీపీ నేతల ఇళ్లకు నీళ్లు.. ప్రజలకు కన్నీళ్లు మిగులుతున్నాయి. మండలంలోని నేమకల్లు గ్రామంలో అధికార బలంతో టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారు. తాగు నీటి అవసరాల కోసం వేసిన ప్రధాన పైప్‌లైన్‌కు కుళాయి….

AP

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో విషాదం….ఈతకు వెళ్ళి డిగ్రీ విద్యార్థి మృతి…

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో విషాదం: ఈతకు వెళ్ళి డిగ్రీ విద్యార్థి మృతి ఆలూరు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆలూరు మండలం మనేకుర్తి….

AP

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్సార్‌సీపీ మండిపాటు….

*గౌ|| గుంతకల్ పట్టణ ,మండల పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం…*🙏🏻 *రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం.* ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ ,….

AP

లత్తవరంలో నూతన బోరు బావి ఏర్పాటు……….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో………… లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని నూతన హాస్పిటల్ భవనం నందు నూతన బోరు బావి….

AP

నీటి కొరతలో బత్తాయి తోటలను కాపాడుకునే విధానాలు…

నీటి కొరతలో బత్తాయి తోటలను కాపాడుకునే విధానాలు కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి. త్రికల మాధవి సూచనలు నీటి కొరత పరిస్థితుల్లో బత్తాయి తోటలను సంరక్షించేందుకు రైతులు అనుసరించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి….

AP

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి………

అనంతపురం జిల్లా,టౌన్. *విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం* – *: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి* – *: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత* –….

AP

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం……

అనంతపురం టౌన్. విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి : మంత్రి సవిత విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా….

AP

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం……..

ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. రత్లాం జిల్లాలో ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. బి1 కోచ్ నుండి మంటలు చెలరేగినప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ప్రయాణికులలో భయాందోళనలు….