Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆలూరులో అనూహ్య పరిణామం..?

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆలూరులో అనూహ్య పరిణామం..? పోలీసుల బైక్ తాళాలు మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు తీసుకెళ్లారా..? వాహనం పోలీస్ స్టేషన్‌లోనే ఉంటే.. తాళాలపై చర్యలు ఎందుకు లేవు..? రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు కాలేదా..? ఆలూరు, జూలై….

AP

పంచాయతీ పరిధిలోని సమస్యలన్నింటిపై దృష్టి సాదిస్తాం….

పంచాయతీ పరిధిలోని సమస్యలన్నింటిపై దృష్టి సాదిస్తాం ముదిగుబ్బ మేజర్ పంచాయతీ కార్యదర్శి నరేంద్ర… ముదిగుబ్బ yes9 Tv ముదిగుబ్బ మండల మేజర్ పంచాయతీ కార్యదర్శి నరేంద్ర స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యదర్శి….

AP

నాగలగుబ్బ సమీపంలో ఎలుగుబంటి సంచారం.. గ్రామస్తుల్లో భయాందోళన..

ముదిగుబ్బ yes9TV సత్యసాయి జిల్లా ముదిగుబ్బ,మండలంలోని నాగలగుబ్బ గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల పలుమార్లు ఎలుగుబంటి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా….

AP

పొలం పిలుస్తోంది కార్యక్రమం…

ముదిగుబ్బ yes9TV మంగళవారం రంగాపురం, రాఘవపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల ప్రభావం నుంచి రైతులు గట్టెక్కే పరిస్థితులను వ్యవసాయ అధికారి రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా….

AP

ఓవర్ స్పీడ్ తో ఆటో బోల్తా….

ఓవర్ స్పీడ్ తో ఆటో బోల్తా – ఇద్దరికీ గాయాలు మార్కాపురం జిల్లా కంభం పట్టణము లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ వద్ద అతి వేగం తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది.కంభం బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వైపుగా….

AP

వియత్నాం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హిందూపురం రవితేజ భౌతికకాయం స్వగ్రామానికి చేరిక…

శ్రీ సత్య సాయి జిల్లా.. వియత్నాం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హిందూపురం రవితేజ భౌతికకాయం స్వగ్రామానికి చేరిక. ముంబై నుంచి విమానం లో హైదరాబాద్ చేరిన మృతదేహం అక్కడి నుంచి అంబులెన్స్‌లో హిందూపురానికి మృతదేహం తరలింపు. రవితేజ భౌతికకాయం చూసి….

AP

అనంతపురంలో ఘోరం: మద్యానికి బానిసై వేధిస్తున్నాడని కన్నకొడుకునే కత్తెరతో పొడిచి చంపిన తల్లి!

అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది.. నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడని కన్నతల్లి కొడుకును హతమార్చిన ఘటన వెలుగు చూసింది.. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు శివాలయం సమీపంలో సునీతమ్మ అనే కన్నతల్లి సురేంద్ర ఆచారి అనే 28 ఏళ్ల యువకుడిని కత్తెరతో….

AP

ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తొలగిన మురుగు..

ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తొలగిన మురుగు గత పాలకుల నిర్లక్ష్యంతో అద్వాన్న స్థితిలో ఆసుపత్రి ప్రాంగణం ఎమ్మెల్యే అమిలినేని పరిశీలనతో నేడు సర్వాంగా సుందరంగా ఆసుపత్రి ప్రాంగణం అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి….

AP

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా పరామర్శించారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను ఫడ్నవీస్ కలిసి, ఆయన….

ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం: బంకిపూర్ ఉపఎన్నిక బరిలో నామినేషన్ వేసిన పీకే

బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఎందరో అగ్రనేతలను గెలిపించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ‘జన్ సురాజ్’ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇప్పుడు స్వయంగా ఎన్నికల రణరంగంలోకి దిగారు. బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల్లో ఆయన….