Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ర్యాలీ.

తాడిపత్రిలో ఉద్రిక్తత డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ర్యాలీ తాడిపత్రిలోని స్వగృహం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం వైసీపీ….

AP

డీఎస్సీ నిరసనలతో ముచ్చుకోట వద్ద ఉద్రిక్తత: మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్!

*అనంతపురం జిల్లా తాడపత్రి కి బయలుదేరిన వైసిపి నాయకులను. ముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత అరెస్ట్‌* డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,….

AP

రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు

08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది…..

AP

డీఎస్పీ చొరవతో విడిపోయిన దంపతులు …..ఒక్కటయ్యారు…..

డీఎస్పీ చొరవతో విడిపోయిన దంపతులు …..ఒక్కటయ్యారు….. అర్ధరాత్రి దాకా సహనంతో దంపతులకు కౌన్సిలింగ్* ఇరుకుటుంబాల్లో* *వెల్లివిరిసిన ఆనందం** ముదిగుబ్బyes9 TV ధర్మవరం డీఎస్పీ జగన్నాధ్ రావు చొరవతో గతంలో విడాకులు తీసుకున్న దంపతులు తిరిగి ఒక్కటయ్యారు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా కుటుంబ….

AP

గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి…

అనంతపురం జిల్లా గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి.  సంకల్పంతో గిరిజనులు ఎదగాలి…  ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలి…  జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…  ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప….

AP

పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ…

అనంతపురం జిల్లా రాయదుర్గం • పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ *విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించి.. నగరవనంలో చల్లించిన ఎమ్మెల్యే కాలవ *15 వేల విత్తన బంతులతో రాయదుర్గం నగర వనంలో హరితహారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని అటవీ….

AP

కర్నూలు జిల్లా ఆలూరు–గంజాయికి ఆలూరు అడ్డాగా మారిందా..?

కర్నూలు జిల్లా ఆలూరు–గంజాయికి ఆలూరు అడ్డాగా మారిందా..? –గంజాయి మత్తులో యువకులు బలి..అగ్రహారంలో రోడ్డు ప్రమాదంతో వెలుగులోకి వచ్చిన దారుణం –గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న విక్రయాలపై అధికారుల నిఘా ఏదీ? ఆలూరు న్యూస్.. ఆలూరు ప్రాంతంలో గంజాయి వినియోగం ఆందోళనకరంగా మారుతోందని….

AP

రాయదుర్గంలో యాదవ సంఘం ఆత్మీయ సమావేశం..

*రాయదుర్గంలో యాదవ సంఘం ఆత్మీయ సమావేశం *యాదవులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే మద్దతు: జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ *రాయదుర్గం, ఆగస్టు 2:* యాదవులను గుర్తించి పదవులు, సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని….

AP

హృదయ రోగ బాధితునికి రూ.2.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి సత్య కుమార్..

ముదిగుబ్బ yes9TV ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన ఔదార్యంతో మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముదిగుబ్బ మండలానికి చెందిన ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్….

AP

ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్‌లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బలోని ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ జూనియర్ కాలేజీలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం వై హరీష్,ఏ రామ మోహన్,ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ వై సుధాకర్, డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్….