Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

మలకవేమల పరిధి గ్రామాలకు హంద్రీనివా జలాలు విడుదల హర్షం వ్యక్తం చేసిన రైతున్నలు

ముదిగుబ్బ మండలం, మలకవేమల,సానే వారిపల్లి, ఎనుములవారిపల్లి పరిధిలో ఉన్న బెల్లపల్లి కుంట (చెరువు)కు హంద్రీనీ జలాలు చెరువులకు వదలడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మలకవేమల గ్రామ కార్యదర్శి బండి మల్లికార్జున మాట్లాడుతూ మండల రైతుల కష్టాలు, తీవ్ర….

దున్నపోతు దాడి.. వ్యక్తి కి తీవ్ర గాయాలు

మండలపరిధిలోని ఈదులపల్లి గ్రామంలో సోమవారం ఊరి దున్నపోతు దాడి చేయడంతో వ్యక్తి గాయపడ్డ సంఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల మేరకు ఈదులపల్లి గ్రామానికి చెందిన పెద్దగంగిరెడ్డి అనే వ్యక్తి వీధిలో వెళుతుండగా స్థానిక దున్నపోతు ఒక్కసారిగా దాడికి పాల్పడిందని,దీన్ని….

AP

కర్నూలు జిల్లా ఆలూరు కూటమి ఐక్యతతో ఆలూరులో టీడీపీ జెండా రెపరెపలాడాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయం ఆలూరు అభివృద్ధికి సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ….

AP

ఎల్‌నినో ప్రభావంతో నీటి వినియోగంపై రైతులు సహకరించాలని తెలిపిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగం సహృదయంతో సహకరించాలని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంపై అసెంబ్లీ వర్షాకాల….

AP

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి

ఆర్డీవోకు కాంగ్రెస్ వినతి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి పథకాల పర్యవేక్షణ లోపంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో….

AP

నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయండి! — కాలవ పిలుపు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విశేష కృషి చేస్తున్న యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలు, పార్టీ నాయకులు,….

AP

కర్నూలు జిల్లా -ఆలూరు

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత పర్యటన. మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమం లో పాల్గొనున్న మంత్రులు నిమ్మల, సవిత. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్న మంత్రులు నిమ్మల, సవిత. ఇరువురి….

AP

లోకేష్ రాకకు సర్వం సిద్ధం

యువనేత నారా లోకేశ్‌ రాయదుర్గం నియోజకవర్గ పర్యటనకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు. రాయదుర్గం పట్టణంలో 15 వేల మందికి తగ్గకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ఘన స్వాగతానికి సన్నాహాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేశ్‌ తొలిసారిగా రాయదుర్గం రావడం….

AP

ఎస్సీ వసతి గృహంలో గోడ కూలి మృతి చెందిన విద్యార్ధి కుటుంబ సభ్యులను పరమార్శించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం ఎస్సీ వసతి గృహంలో గోడ కూలి మృతి చెందిన విద్యార్ధి కుటుంబ సభ్యులను పరమార్శించిన ఎమ్మెల్యే విద్యార్ధి కుటుంబానికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే అమిలినేని అనంతపురం జిల్లా,శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో ఆడుకుంటుండగా పాత గోడ….

AP

రాత్రి హామీ ఇచ్చారు ఉదయం పరిహారం చెక్కు అందించిన ఎమ్మెల్యే అమిలినేని..

రాత్రి హామీ ఇచ్చారు ఉదయం పరిహారం చెక్కు అందించిన ఎమ్మెల్యే అమిలినేని గోడ కూలి మృతి చెందిన విద్యార్ధి కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5,00,000 రూపాయల పరిహారం అందించిన ఎమ్మెల్యే అమిలినేని విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటాం మరే విద్యార్ధికి ఇలా….