Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

పాకీస్తానీలు తెలంగాణ వదిలి వెళ్లిపోండి.. వాళ్లు మాత్రం ఉండొచ్చు: డీజీపీ

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆంక్షలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. పాక్ జాతీయులు దేశం విడిచిపెట్టి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. వారిని గుర్తించి వెనక్కు పంపించే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతని రాష్ట్రాలపై పెట్టింది. ఈమేరకు కేంద్ర హోం….

అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చంద్రబాబు..

ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను….

పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లదు.. సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కఠిన నిర్ణయం..

సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో శుక్రవారం కీలక సమావేశం జరిగింది…..

మంత్రులు అప్రమత్తంగా ఉండాలి.. రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి తమ కేబినెట్‌లోని మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని అన్నారు. శుక్రవారం ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  ….

AP

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు..

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం….

AP

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సునీల్ కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు… ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు..

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ ను ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అభియోగ పత్రం (ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్) నమోదు చేసింది…..

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన….

AP

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్… ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ..

రాష్ట్రంలోని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డీఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆమె ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్….

పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు..

పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం….

పాకిస్థాన్ అదుపులో భారత సైనికుడు..!

పాకిస్థాన్ రేంజర్లు భారత సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన ఓ జవాన్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ వద్ద నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి….