Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

​విజయవాడలో మాలా కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఆలూరు జనసేన నాయకులు ఛత్రపతి..

​విజయవాడలో మాలా కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఆలూరు జనసేన నాయకులు ఛత్రపతి ​ ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ మాలా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారిని ఆలూరు జనసేన మండల నాయకులు శ్రీ ఛత్రపతి గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు…..

AP

ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వం… సైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న విశ్వభారతి పబ్లిక్ హై స్కూల్…

ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ విశ్వభారతి యాజమాన్యం విద్యార్థులకు, ముందుగా ఉదయ పూర్వక అభినందనలు….స్టేట్, ఐదవ ర్యాంకుతో పాటు సైనిక్ స్టార్ అవార్డు అందుకున్న విశాల్, చందన ప్రియ, అఖిల్ ముగ్గురికి స్కూలు మేనేజ్మెంట్ వారి తరపున ఉపాధ్యాయుల తరపున ముగ్గురు విద్యార్థులకు….

AP

హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సంబంధించి నష్టపరిహారం పెంచాలని జాయింట్ కలెక్టర్‌కు రైతుల వినతి…

ముదిగుబ్బ yes9TV శ్రీ సత్యసాయి జిల్లా: సానేవారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 132 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా ప్రభావితమైన రైతులు, తమకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పెంచాలని కోరుతూ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ….

AP

ముదిగుబ్బ పోలీసుల ప్రత్యేక తనిఖీలు – డ్రంక్ అండ్ డ్రైవ్

ముదిగుబ్బ పోలీసుల ప్రత్యేక తనిఖీలు – డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 7 మందిపై చర్యలు ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక….

AP

పరిటాల శ్రీరామ్ చొరవతో 72 గంటల్లోనే రైతులకు పరిహార చెక్కుల పంపిణీ..

పరిటాల శ్రీరామ్ చొరవతో 72 గంటల్లోనే రైతులకు పరిహార చెక్కుల పంపిణీ.. ముదిగుబ్బ yes9 Tv సానేవారిపల్లి: ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ పరిటాల శ్రీరామ్ గారి చొరవతో, ఇటీవల రైతులు–విద్యుత్ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ….

AP

స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి….

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఆలూరు –స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి.. –ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించాలి.. –కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు..జేపీ నేతలు ఆలూరు….

AP

కదిరి శివాలయం చోరీ నిందితుడు పరార్..

  సత్యసాయి జిల్లా కదిరిలో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కదిరి పట్టణంలోని శివాలయంలో జరిగిన చోరీ కేసులో అరెస్టైన నిందితుడు నరసింహులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లు సమాచారం. పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహులుపై మొత్తం….

AP

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం.

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం. ఈ రోజు 18.07.2026 తేదీన రాత్రి 00:30 గంటలకు, శ్రీ టి. కృష్ణ మోహన్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/కదిరి, మరియు శ్రీ….

AP

దొంగల బీభత్సం..ఇంట్లోని బంగారం, వెండి, నగదు అపహరణ..

అనంతపురం జిల్లా రాయదుర్గం దొంగల బీభత్సం..ఇంట్లోని బంగారం, వెండి, నగదు అపహరణ రాయదుర్గం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితుడు షేక్ రహంతుల్లా తెలిపిన వివరాల ప్రకారం, తాను ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నానని, తన భార్య ఆరోగ్యం….

AP

వర్షం కోసం గాడిదలకు పెళ్లిళ్లు చేసిన కుర్లపల్లి గ్రామస్తులు..

వర్షం కోసం గాడిదలకు పెళ్లిళ్లు చేసిన కుర్లపల్లి గ్రామస్తులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో గాడిదలకు వివాహం జరిపించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ….