Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రతను పారదర్శకంగా అందించేందుకు చేపట్టిన ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంగారెడ్డి వేదికగా ఘనంగా ప్రారంభించారు. రేషన్ కార్డు అనేది కేవలం….

భారత్‌లో గొప్ప కాలేజీలు లేవని.. నా బిడ్డ అమెరికాలో చదువుతోంది: కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

దేశంలో విద్యావ్యవస్థ, ఉన్నత విద్యా ప్రమాణాల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, తన కుమార్తె ఉన్నత చదువుల కోసం….

AP

40 ఏళ్లుగా వినియోగిస్తున్న రైతు దారికి అడ్డంకులు.. స్పందించిన రెవెన్యూ అధికారులు

40 ఏళ్లుగా వినియోగిస్తున్న రైతు దారికి అడ్డంకులు.. స్పందించిన రెవెన్యూ అధికారులు ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో నివసించే రైతు ఖాదరవల్లి గారికి సానే వారి పల్లి రెవెన్యూ పొలంలో భూమి ఉన్నది గత 40 సంవత్సరాల నుంచి భూములోకి….

AP

మర్తాడు అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మర్తాడు అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను….

AP

కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రామము, అనంతపురం జిల్లా. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేవస్థాన కార్యాలయం ముందు భాగంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ….

Nagarjuna Cyber Fraud Story: సైబర్ మోసాలపై నాగార్జున కీలక అవగాహన

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ‘Stay Alert – Stay Aware – Stay Safe & Secure’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో కింగ్….

AP

స్వాతంత్ర్య అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి… బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు మరియు బిజెపి నాయకులు

ముదిగుబ్బ yes9TV స్వాతంత్ర్య కాంక్షతో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారతదేశ దాస్య శృంఖలాలను పెకలించి అమరులైన వీరులకు ముదిగుబ్బ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి అర్పించారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని స్థానిక….

AP

జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా బైక్ ర్యాలీ జాతి కుల మతాలకతీతం మన భారతదేశం

ముదిగుబ్బ,80 వ స్వాతంత్ర వారోత్సవాల్లో భాగంగా ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్….

AP

డెంగ్యూ అనుమానిత కేసు

చిన్న కోట్ల గ్రామం : డెంగ్యూ అనుమానిత కేసు ముదిగుబ్బ,జిల్లా Asst. మలేరియా ఆఫీసర్ లక్ష్మీ నాయక్ చిన్నకోట్ల గ్రామాన్ని సందర్శించి, వ్యాధి నివారణ చర్యలు పర్యవేక్షించి . డెంగ్యూ జ్వరాలు సోకకుండ అవగాహన కల్పించారు. కదిరి మలేరియా Sub యూనిట్….

AP

కర్ణాటక జల్లచౌర్యం…

కర్నూలు జిల్లా… ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం తుంగభద్ర దిగువకాలువ 155 కిలోమీటర్లు దగ్గర కాలుకు ఇసుక బస్తాలు వేసిన కర్ణాటక రైతులు. ఆంధ్రకు వచ్చే నీళ్ళను ఆడుకుంటున్న కర్ణాటక రైతులు చోద్యం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు సమాచారం ఇచ్చిన….