Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

నేపాల్‌లో విషాదం.. 930 మందికి పైగా సొరంగాల్లో చిక్కుకున్నట్లు అంచనా

భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరదల ధాటికి నేపాల్ సరిహద్దులోని పలు హైడ్రో ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో పరిస్థితి మరింత….

రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే.. కాంగ్రెస్ మంత్రుల వార్నింగ్!

తమిళనాడులో అధికార సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే కేబినెట్ నుంచి వైదొలుగుతామని మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం (TVK)కు కాంగ్రెస్ మంత్రులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం…..

డ్యాన్సర్ల కోసం సందీప్ మాస్టర్ కీలక నిర్ణయం

ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఆట’ ఫేమ్ సందీప్ మాస్టర్ గ్రూప్ డ్యాన్సర్లకు అండగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కొరియోగ్రఫీలో తెరకెక్కే పాటలకు పనిచేసే డ్యాన్సర్ల నుంచి ఇకపై ఎలాంటి కమిషన్ తీసుకోబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ & టీవీ….

AP

ఆస్పరి మండలం బిల్లేకల్లు పోటాపోటీగా డైలీ కూరగాయలు మార్కెట్ వేలాలు..

కర్నూలు: ఆస్పరి మండలం బిల్లేకల్లు పోటాపోటీగా డైలీ కూరగాయలు మార్కెట్ వేలాలు.. బిల్లే కల్లు కూరగాయలు మార్కెట్ వేలం పాటలు 87లక్షల 35వేలకు దక్కించుకున్న బాలయ్య.. గత ఏడాది 89లక్షల 40 వేలకు వేలం పాట పాడిన వైనం.. ఎల్ నినో….

AP

ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం

ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలంలోని ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిగుబ్బ తహసీల్దార్‌తో కలిసి పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, వారికి కల్పించిన చట్టపరమైన రక్షణలు,….

AP

నాలుగేళ్ల రస్తా సమస్యకు శాశ్వత పరిష్కారం

ముదిగుబ్బ: మండలంలోని దొరిగల్లు రెవెన్యూ పొలంలో షేక్ ఫక్రుద్దీన్‌కు చెందిన సర్వే నంబర్ 2033-1లోని 3.80 సెంట్ల పొలానికి గత నాలుగేళ్లుగా ఉన్న రస్తా సమస్యను తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న సర్వే నంబర్లు 2033-2, 2033-3 పొలాలను….

AP

ఆమిద్యాలలో క్షుద్ర పూజల కలకలం: గృహప్రవేశానికి ముందే కొత్త ఇంట్లో రక్తపు మరకలు, పూజలు

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో క్షుద్ర పూజల ఘటన తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓ ఇంట్లో గృహప్రవేశం జరగకముందే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించారు. ఉదయం ఇంటి….

AP

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం , అనంతపురం జిల్లా.

29.08.2026 శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా గజవాహనం పై శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ప్రాకారోత్సవము నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు, ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు , వేద పండితులు అర్చకులు….

AP

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రోడ్డుపై ఆటోలు నిలపరాదు.. ఓవర్‌లోడ్ చేయరాదు

ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం ఆటో డ్రైవర్లకు ముదిగుబ్బ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాధ రాజు సూచనలతో ఈ కార్యక్రమం….

AP

ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి సత్యసాయి వాటర్ కార్మికుల సమ్మె నోటీసు…

ముదిగుబ్బ: శ్రీ సత్యసాయి వాటర్ సప్లయ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 570 మంది కార్మికులకు ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శనివారం పంచాయతీ, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బకాయి….