Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ముదిగుబ్బలో 64 మంది రైతులకు సముద్రశైవల పంపిణీ – కార్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

ముదిగుబ్బ yes9TV ఈరోజు ముదిగుబ్బ మండలంలోని వివిధ గ్రామాలలో కార్బన్ ప్రాజెక్టు పరిధిలో 64 మంది రైతులకు 200 ఎకరాల సాగు భూమికి అవసరమైన సముద్రశైవల (Seaweed) పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్….

AP

తాడిమరి గంగమ్మ దేవాలయంలో రెండున్నర కిలోల వెండి ఆభరణాల చోరీ

తాడిమర్రి ( yes9tv )తాడిమరి గంగమ్మ దేవాలయంలో రెండున్నర కిలోల వెండి ఆభరణాల చోరీ తాడిమరి, తాడిమరి గంగమ్మ దేవాలయంలో చోరీ – ఆలయాల భద్రతపై పోలీసుల అప్రమత్తత జూన్ 13: తాడిమరి మండల కేంద్రంలోని తాడిమరి–మరువపల్లి ప్రధాన రహదారిపై కురుబ….

AP

ముదిగుబ్బ మండలం లో B L A లకు శిక్షణ కార్యక్రమం

ముదిగుబ్బ Yes9TV ముదిగుబ్బ మండలం లో B L A లకు శిక్షణ కార్యక్రమం… మండలం లోని ఏఈఆర్ఓ గారైన మండల తహసిల్దార్ అధ్యక్షతన వివిధ పార్టీల B L A లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది…. తహసీల్దార్ మహేశ్వర్….

AP

ముదిగుబ్బ నూతన తహసిల్దార్ ఉమా మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన SC సెల్ నాయకులు – గ్రామ సమస్యల పరిష్కారానికి హామీ

ముదిగుబ్బ Yes9TV ఈ రోజు ముదిగుబ్బ మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ గారు ఉమా మహేశ్వర్ రెడ్డి గారిని ముదిగుబ్బ మండల SC సెల్ నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో శ్మశాన….

AP

లేపాక్షి ఆలయ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు..

తాడిమర్రి( yes9tv )లేపాక్షి ఆలయ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు లేపాక్షి, జూన్ 13: లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పరిగి వేణుగోపాలస్వామి గారిని ఈరోజు లేపాక్షి ఆలయంలో కలిసి బీజేపీ నాయకులు శుభాకాంక్షలు….

AP

ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు…

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం *ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు*   యాంకర్ వాయిస్:-శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసవి ధర్మశాలలో ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈచెస్ పోటీల్లో రాష్ట్రస్థాయి….

AP

ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం….

కర్నూలు జిల్లా: ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తీవ్ర విమర్శలు చేసిన వైకుంఠం జ్యోతి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతోందని వ్యాఖ్య. ప్రజా సమస్యలు….

AP

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర

రాత్రి కురిసిన భారీ వర్షానికి వంక ప్రవాహంలో కొట్టుకుపోయి మహిళ మృతి. మడకశిర పట్టణ పరిధిలోని బేగార్లపల్లి క్రాస్ వద్ద చోటుచేసుకున్న ఘోర ప్రమాదం. బైక్‌పై వెళ్తుండగా వంక నీటి ఉధృతికి అదుపుతప్పి నీటిలో పడిపోయిన అక్కాతమ్ముళ్లు. ప్రమాదం నుండి సురక్షితంగా….

AP

ఛత్రగుడి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

కర్నూలు జిల్లా హోలహర్వి మండలం హోలహర్వి : ఛత్రగుడి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక లారీ ఆధోని….

AP

రక్తదానం ప్రాణదానం తో సమానం….

రక్తదానం ప్రాణదానం తో సమానం…. రక్తదాన శిబిరం ఏర్పాటు స్ఫూర్తిదాయకం… జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ రాయదుర్గం, జూన్ 12: రక్తదానం చేయడం ద్వారా ఒకప్రాణాన్నికాపాడినవారమవుతారని రక్తదానం ప్రాణ దానంతో సమానమని జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ తెలిపారు. శుక్రవారంఉదయంరాయదుర్గం నియోజకవర్గం….