Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం.. పలు జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న కొన్ని గంటల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం….

AP

రూ.50 వేల లంచం తీసుకుంటూ సీజీఎస్టీ సూపరింటెండెంట్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సెంట్రల్ జీఎస్టీ రేంజ్ కార్యాలయంలో అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా సీబీఐ అధికారులు ఓ సీజీఎస్టీ సూపరింటెండెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సూపరింటెండెంట్ బానోతు మంగమ్మ ఓ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన పన్ను బకాయిల వ్యవహారంలో డిమాండ్ నోటీసు….

AP

థాయ్‌లాండ్‌ ఉద్యోగాల పేరుతో మోసం.. సైబర్‌ ముఠాల చెరలో తెలుగు యువత

లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి మయన్మార్‌ సరిహద్దులకు తరలించి సైబర్‌ నేరాలకు పాల్పడేలా వేధిస్తున్న అంతర్జాతీయ ముఠాల బారిన తెలుగు యువకులు చిక్కుకుంటున్నారు. ఇటీవల కొంతమంది తెలుగు విద్యార్థులు బ్యాంకాక్‌లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను….

AP

ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్‌: వ్యక్తికి రూ.10 వేల జరిమానా

పిట్టు హరి, age 33 yrs s/o P. గంగులప్ప, చెలిమి బావి వీధి ముదిగుబ్బ గ్రామం మరియు మండలం., అను వ్యక్తి 08.08.2026 వ తేదీ సాయంత్రం సుమారు 06.30 PM గంటల సమయంలో NTR సర్కిల్, ముదిగుబ్బ వద్ద….

AP

ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పంచ సమ్మేలన్ వికసిత భారత్ జీ రామ్ జీ చట్టం పై అవగాహన

ముదిగుబ్బ yes9TV ఎంపీపీ,జడ్పిటిసి,ఎంపీటీసీ సభ్యులకు మరియు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ గారి మాట్లాడుతూ వికసిత భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజివికా….

AP

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ర్యాలీ.

తాడిపత్రిలో ఉద్రిక్తత డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ర్యాలీ తాడిపత్రిలోని స్వగృహం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం వైసీపీ….

AP

డీఎస్సీ నిరసనలతో ముచ్చుకోట వద్ద ఉద్రిక్తత: మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్!

*అనంతపురం జిల్లా తాడపత్రి కి బయలుదేరిన వైసిపి నాయకులను. ముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత అరెస్ట్‌* డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,….

AP

రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ బైక్‌ స్టంట్స్‌, ప్రజాశాంతికి భంగం కలిగించిన 9 మందిపై ముదిగుబ్బ పోలీసులు చట్టపరమైన చర్యలు

08-08-2026న ఇందుకూరు బస్టాండ్‌ వద్ద కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ గట్టిగా కేకలు వేయడం, ఈలలు వేయడం, బైక్‌ స్టంట్స్‌ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం మరియు గ్రామంలో గొడవలకు దారితీసే విధంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది…..

AP

డీఎస్పీ చొరవతో విడిపోయిన దంపతులు …..ఒక్కటయ్యారు…..

డీఎస్పీ చొరవతో విడిపోయిన దంపతులు …..ఒక్కటయ్యారు….. అర్ధరాత్రి దాకా సహనంతో దంపతులకు కౌన్సిలింగ్* ఇరుకుటుంబాల్లో* *వెల్లివిరిసిన ఆనందం** ముదిగుబ్బyes9 TV ధర్మవరం డీఎస్పీ జగన్నాధ్ రావు చొరవతో గతంలో విడాకులు తీసుకున్న దంపతులు తిరిగి ఒక్కటయ్యారు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా కుటుంబ….

AP

గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి…

అనంతపురం జిల్లా గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి.  సంకల్పంతో గిరిజనులు ఎదగాలి…  ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలి…  జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…  ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప….