Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

వారపు సంతలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ…

ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద నిర్వహించే వారపు సంతలో దుకాణాలు, తోపుడు బండ్లను రహదారిపై ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీంతో అర్బన్ సీఐ రామసుబ్బయ్య ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గణేష్, బాషా సంతలో మైక్ ద్వారా….

AP

శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం – కసాపురం, అనంతపురం జిల్లా.

04 .09. 2026 శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా ఉదయం 10 :00 గంటల నుండి దేవస్థానం యాగశాల వద్ద దేవస్థాన ఉప కమిషనరు మరియు కార్యనిర్వహణధికారి శ్రీ మాన్ మేడేపల్లి విజయరాజు గారు, దేవస్థాన అనువంశిక ధర్మకర్త శ్రీమతి కే…..

AP

వారపు సంతలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ…

వారపు సంతలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ… ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద నిర్వహించే వారపు సంతలో దుకాణాలు, తోపుడు బండ్లను రహదారిపై ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీంతో అర్బన్ సీఐ రామసుబ్బయ్య ఆదేశాల మేరకు….

AP

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు!

శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం – కసాపురం, అనంతపురం జిల్లా. 04 .09. 2026 శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా ఉదయం 10 :00 గంటల నుండి దేవస్థానం యాగశాల వద్ద దేవస్థాన ఉప కమిషనరు మరియు కార్యనిర్వహణధికారి శ్రీ….

AP

కర్నూలు జిల్లా ఆలూరు మండలం,మొలగవల్లి లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

శ్రీ కృష్ణ దేవాలయం నిర్మాణం కు 1,01,116 లు. ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళం అందించిన కీ. శే. టీడీపి మాజీ ఎంపిటిసి చన్నంపల్లి తిమ్మప్ప యాదవ్ కుటుంబ సభ్యులు…. ఆలూరు.. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామం….

AP

సత్యసాయి వాటర్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు

ముదిగుబ్బ, సత్యసాయి వాటర్ సప్లై వర్కర్లు సమ్మెలోకి వెళ్లడంతో పలు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నకోట్ల, బుధనాంపల్లి, కొడవండ్లపల్లి, బండ్లపల్లి, ఈధులపల్లి, మర్తాడు , ఇందుకూరు, దొరిగల్లు, నాగాలాగుబ్బల, ముదిగుబ్బతో పాటు పలు గ్రామాల్లో….

Vivo T5: 7.99mm స్లిమ్ డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో లాంచ్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్లో తన T సిరీస్‌లో భాగంగా కొత్తగా Vivo T5ను విడుదల చేసింది. పనితీరు, ఆన్-డివైస్ ఏఐ సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లపై కంపెనీ ప్రధానంగా దృష్టి….

కెనడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.. ప్రధాని కార్నీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు!

అమెరికా-కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ‘శత్రువు’గా చిత్రీకరించడం కెనడా రాజకీయాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు…..

భారత్‌ భారీ వైమానిక విన్యాసాలు.. రాజస్థాన్‌లో 40 వేల అడుగుల ఎత్తులో యుద్ధ విమానాల శిక్షణ!

భారత వైమానిక దళం పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వైమానిక పోరాట విన్యాసాలకు సిద్ధమవుతోంది. తాజాగా జారీ చేసిన NOTAM ప్రకారం.. జైసల్మేర్, ఫలోడి, బికనీర్, జోధ్‌పూర్ ప్రాంతాలకు సమీపంలోని విస్తృత గగనతలాన్ని సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రత్యేక….

భారత్‌కు పెరుగుతున్న ముప్పు.. 80 శాతం మందిపై వాతావరణ విపత్తుల ప్రభావం!

భూమి వేడెక్కుతున్న కొద్దీ వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనూహ్య వర్షాలు, వరదలు, కరువులు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు మానవాళికి సవాల్‌గా మారుతున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత….