Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

తాడిమర్రిలో వికసిత్ భారత్ గ్రామ్‌జీ (VBGRamG) పథకానికి శ్రీకారం…

తాడిమర్రి( yes9tv )తాడిమర్రిలో వికసిత్ భారత్ గ్రామ్‌జీ (VBGRamG) పథకానికి శ్రీకారం వర్షపు నీటి సంరక్షణకు వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల ప్రారంభం తాడిమర్రి, జూలై 2: తాడిమర్రి మండలంలోని తాడిమర్రి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం వికసిత్ భారత్ గ్రామ్‌జీ….

AP

వీల్‌చైర్‌కు సెల్‌ఫోన్ తాకట్టు! ప్రభుత్వ వైద్య సేవలకు మచ్చ…

*వీల్‌చైర్‌కు సెల్‌ఫోన్ తాకట్టు! ప్రభుత్వ వైద్య సేవలకు మచ్చ!*     అనంతపురం జిల్లా: (ప్రతినిధి) పేదలకు ఉచితంగా, గౌరవప్రదంగా వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. అనారోగ్యంతో ఉన్న రోగిని….

AP

బి ఎల్ ఓ నుసస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

అనంతపురం అర్బన్ బి ఎల్ ఓ నుసస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా విధుల్లో అలసత్వం ప్రదర్శించి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయినందున అనంతపురం అర్బన్ పోలింగ్ బూత్….

AP

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు……

అనంతపురం, జూలై 1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ( ఎస్ ఐ ఆర్-2026 ) నిర్వహణలో భాగంగా నిర్వర్తిస్తున్న విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఓ…..

AP

పేదలకు ఆర్థిక భరోసా సామాజిక పింఛన్ : ఎమ్మెల్యే కాలవ

దేశంలో ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే పింఛన్ దారుల ఇల్ల దగ్గరికి వెళ్ళి పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో బుధవారం ఆయన ఇంటింటికి పింఛన్ పంపిణీ….

AP

నూతన ఆలోచనలను అన్వేషించే, నూతన జ్ఞానాన్ని సంపాదించే ధైర్యాన్ని పెంపొందించుకోండి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

  అనంతపురం, జులై 01 : – *భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ రోజు (జూలై 1, 2026) ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురములో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి విచ్చేశారు.* – *ఈ కార్యక్రమంలో రాష్ట్ర….

AP

బాధిత అంగన్‌వాడీ టీచర్ కుటుంబానికి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ పరామర్శ!

: కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ స్పందించారు. బుధవారం ఆమె బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో….

AP

ప్రభుత్వ భూములపై కూటమి నాయకుల డేగ కన్ను ….

ప్రభుత్వ భూములపై కూటమి నాయకుల డేగ కన్ను ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ మండల జెకెపల్లి రెవెన్యూ పొలంలో ఉండే 33 బి 49 ఏ 50 51 సర్వే నంబర్లలో ఉన్నటువంటి రాళ్ల అనంతపురం క్రాస్ నందు కల భూమిలోకి 2024….

AP

నేడే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రథమ ఘటికోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గౌరవనీయులైన సార్/మేడం, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (Central University of Andhra Pradesh) ప్రథమ ఘటికోత్సవ (1st Convocation) వేడుకలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వేదిక: అనంతపురము తేదీ: 01-07-2026 సమయం:….

AP

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆలూరు జనసేన నాయకులు

కర్నూలు లోని మౌరియా హోటల్లో జనసేన పార్టీ కర్నూలు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు కాకినాడ ఎంపీ శ్రీ ఉదయశ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ ఆలూరు మండల నాయకులు ఛత్రపతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పార్టీ బలోపేతం, సంస్థాగత….