Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

మృత్యువులోనూ వీడని బంధం….

మృత్యువులోనూ వీడని బంధం రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి పండగ పూట విషాదం తన కుమారుడికి ఆరోగ్యం బాగలేనందున చికిత్స కోసం వచ్చిన కుటుంబ సభ్యుల్లో తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో….

AP

రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ దేవస్థానం పనుల్లో జాప్యం, విహెచ్‌పి ఆగ్రహం

రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ దేవస్థానం పనుల్లో జాప్యం, విహెచ్‌పి ఆగ్రహం రాయదుర్గం పట్టణంలో 500 ఏళ్ల చరిత్ర గల ప్రాచీన శ్రీ ప్రసన్న వెంకటరమణ దేవస్థానం ప్రహరీ గోడ, పుష్కరిణి పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా….

AP

రాయదుర్గానికి 25న మంత్రి నారా లోకేష్ రాక…

రాయదుర్గానికి 25న మంత్రి నారా లోకేష్ రాక- పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎస్పీ జగదీష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఈ నెల 25న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 300 మెగావాట్ల సుజలాన్….

AP

తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలని రాస్తారోకో..

తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలని రాస్తారోకో తుంగభద్ర ఎగువ కాలువ (HLC) కింద ఆయకట్టు భూములకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం, సీపీఎం నాయకులు అనంతపురం జిల్లా….

AP

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు శాంతి ఆనంద విద్యార్థులు

ముదిగుబ్బ: తిరుపతిలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ యోగా పోటీలకు ముదిగుబ్బ శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్‌–17, అండర్‌–23 విభాగాల్లో సాంప్రదాయ యోగా, ఆర్టిస్టిక్‌ సోలో, జత, గ్రూప్‌ విభాగాల్లో….

NEET ఒత్తిడి.. తల్లిదండ్రులకు భావోద్వేగ లేఖ రాసి 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తల్లిదండ్రులకు భావోద్వేగ లేఖ….

భోగి మూవీ రిలీజ్‌పై కీలక అప్డేట్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు…..

AP

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం కొండపై కొలువైన వేదమాత గాయత్రి దేవి అమ్మవారికి వరుణ దేవునికరణ కోసం 108 నీటి బిందెలతో గ్రామంలో లింగమయ్య స్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి….

AP

రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

ముదిగుబ్బ: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై ఉన్న ముదిగుబ్బకు చెందిన ఆరేవేటి నారాయణ చారిని పోలీసులు గుర్తించి రక్షించారు. PCs రామమోహన్, రంగారెడ్డి వెంటనే స్పందించి ఆయనను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని….

AP

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా

మొలకవేముల క్రాస్‌లో వైద్య సిబ్బంది, ప్రజలతో కలిసి ర్యాలీ… ముదిగుబ్బ మొలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొలకవేముల క్రాస్‌లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్….