Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ముదిగుబ్బ లో ఘనంగా వైద్య సిబ్బంది హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ముదిగుబ్బ yes9 TV భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు “హర్ ఘర్ తిరంగా “కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల తో ముదిగుబ్బ మండల కేంద్రంలో వైద్య సిబ్బంది జాతీయ జెండాలతో ఘనంగా ర్యాలీ చేపట్టారు. ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రి….

AP

సూపర్ ఎల్నినో దృష్ట్యా మంగళ మడక చెరువులో సామూహిక పశుగ్రాసాల సాగు కార్యక్రమం

ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామ పరిధిలోని చెరువు నందు ఈరోజు పిఎండిఎస్ విధానం ద్వారా సామూహిక పశుగ్రాసాల సాగును ప్రారంభించడం జరిగింది. ఇందులో పశుగ్రాసానికి అనువైనటువంటి పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందజేయబడినటువంటి గడ్డి జాతి జొన్నలు (సి ఎస్ హెచ్….

AP

అక్రమార్కుల చేతుల్లోకి కోట్లాది రూపాయల విలువైన సొసైటీ స్థలం పట్టించుకోని అధికారులు

ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ, సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ pic జనార్ధన్ సందర్శనకు వచ్చిన సందర్బంగా…భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాలపాటి రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రమైన ముదిగుబ్బ నడిబొడ్డున కోట్లాది రూపాయల….

AP

కర్నూలు జిల్లా ఆలూరుశ్రీ మారెమ్మ అవ్వ దేవాలయంలో 17వ వార్షికోత్సవ వేడుకలు..

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని ప్రత్యేక పూజలు… ఆలూరు న్యూస్:- మండల కేంద్రంలోని గుంతకల్లు రోడ్డులో కొలువుదీరిన శ్రీ మారెమ్మ అవ్వ దేవాలయం 17వ వార్షికోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,….

AP

ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత..ఒకరు అరెస్ట్..మరో ఇద్దరు పరార్

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీశాఖ అధికారులు భగ్నం చేశారు.కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పెద్దన్నవారిపల్లి సమీపంలోని కోలేకనుమ వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురు….

Retail Inflation: జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల.. 4.45 శాతానికి చేరిక

భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై 2026లో స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.38 శాతంగా ఉండగా.. జూలైలో 4.45 శాతానికి చేరింది. పెరిగిన ఆహార,….

Jr NTR Surgery: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. సెప్టెంబర్‌లో ‘డ్రాగన్’ షూటింగ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. కిమ్స్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల బృందం ఈ సర్జరీని నిర్వహించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో తారక్ విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్య వర్గాలు….

AP

ఏపీకి భారీ పెట్టుబడులు.. రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు SIPB ఆమోదం

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,08,406 కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఏకంగా….

AP

చంద్రబాబు కీలక సమీక్ష.. పోలీస్‌ స్టేషన్ల పనితీరుపై సీఎం దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేంజ్ ఐజీలు, డీఐజీలు,….