Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంఆలూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆలూరు పట్టణంలో జనసేన నాయకులు, వీర మహిళలు, యువత మరియు జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం న్యూ బస్ స్టాండ్ నుంచి చెక్‌పోస్ట్ వరకు….

AP

కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మల వీడు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు…

కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మల వీడు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు……. దేశాపోరాటం న్యూస్…. ఆలూరు…..బుధవారం ఆలూరు మండలంలోని రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అందులోమూడు షాపుల్లో తూకాలలో తేడా ఉన్నందుకు మూడు మూడు షాపులకు….

AP

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఎంతో ఘనంగా నిర్వహించారు.

జనసేన వీరమహిళ లేఖ (నాగవేణి)మరియు లాయర్ ప్రవీణ్ కుమార్, ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అనంతరం బళ్లారి రోడ్డులోని SLNS థియేటర్ వద్ద నాయకులు, కార్యకర్తల సమక్షంలో….

AP

పశుగ్రాస విత్తనాలపై రైతులకు 75 శాతం సబ్సిడీ

ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి గ్రామ సచివాలయంలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వ సబ్సిడీపై పంపిణీ చేశారు. ఒక కిలో విత్తనాల ధర రూ.100 కాగా, ప్రభుత్వం రూ.75 సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులు కిలోకు కేవలం….

AP

నేడు (02- 09- 2026) న మన 

గౌ.శ్రీ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి  సందర్భంగా  శ్రీ మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ముదిగుబ్బ బస్టాండ్ దగ్గరలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్ర….

రిలయన్స్ నుంచి కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్.. ‘బాంబే క్రీమరీ’తో రంగంలోకి RCPL!

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కు చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఐస్‌క్రీమ్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ‘బాంబే క్రీమరీ’ పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. స్వచ్ఛమైన డెయిరీ పదార్థాలతో తయారు….

US-Iran Conflict: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్, బహ్రెయిన్‌లో టెన్షన్!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు వార్తలు రావడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో….

రాష్ట్రపతి ముర్ముతో బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్.. ఆ తర్వాత తొలిసారి రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా….

Vedika Pinto: లక్ష్య సరసన వేదికా పింటో.. సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాలో ఛాన్స్!

బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఎన్‌ఎస్‌జీ కమాండో అమృత్ రాథోడ్ పాత్రలో అదిరిపోయే యాక్షన్‌తో ఆకట్టుకున్నారు…..

AP

ఐదు నెలలుగా వేతనాలు లేవు.. సెప్టెంబర్‌ 1 నుంచి నిరవధిక సమ్మె

ముదిగుబ్బ : శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ ప్రాజెక్టు (SSSWSP) కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం తాగునీరు అందిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీతాలు అందకపోయినా ఎండ,….