Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

కర్నూలు జిల్లా ఆలూరు శ్రీధర్‌ కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి హాజరైన పాత్రికేయులు

ఆలూరు: ఏపీయూడబ్ల్యూజే తాలూకా మాజీ అధ్యక్షులు, ఎన్‌టీవీ శ్రీధర్‌ అన్నగారు నూతనంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలూరు పట్టణంలోని పాత్రికేయులను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పలువురు పాత్రికేయ మిత్రులు కార్యక్రమానికి హాజరై, నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో….

AP

జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా యద్దలపల్లి శ్రీనివాసులు పునర్నియామకం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం వల్లిమి చెర్లోపల్లి గ్రామానికి చెందిన యద్దలపల్లి శ్రీనివాసులు అనంతపురం జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) సభ్యుడిగా రెండోసారి పునర్నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను మరోసారి సభ్యుడిగా నియమించింది. ఈ సందర్భంగా ముదిగుబ్బ మండలానికి చెందిన….

అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ముదిగుబ్బ మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ ఏడాది రాళ్ల అనంతపురం ప్రాథమిక పాఠశాలలో ఒక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టు….

భూగర్భ జలాల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి: సోమల ప్రకాష్ నాయుడు…

ముదిగుబ్బ yes9TV సత్యసాయి జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని జనతా వారధి జిల్లా కో-కన్వీనర్, సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి శుక్రవారం….

AP

హంద్రీనీవా నీటితో చెరువులు నింపాలి

ముదిగుబ్బ: మండలంలోని చెరువులు, కుంటలకు హంద్రీనీవా కాల్వ ద్వారా సాగునీరు అందించాలని కోరుతూ సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం తహసీల్దార్ ఉమామహేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మండలంలో వర్షాభావంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు….

AP

గుండెపోటుతో కోళ్ల శ్రీరాములు మృతి

కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ నాయకుడు బండి మల్లికార్జున ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లి (మలక వేముల క్రాస్) గ్రామానికి చెందిన జానగాని శ్రీరాములు (కోళ్ల శ్రీరాములు) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటు….

AP

గోనెగండ్లలో ఘనంగా APUWJ 69వ ఆవిర్భావ దినోత్సవం.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!

గోనెగండ్లలో ఘనంగా APUWJ 69వ ఆవిర్భావ దినోత్సవం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగండ్లలో APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని నాయరా పెట్రోల్ బంక్ సమీపంలో APUWJ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్….

AP

కర్ణాటక స్టేట్ ఐజీయూ అధ్యక్షురాలు జానకీమోహన్‌కు ఘన సన్మానం…

కర్ణాటక స్టేట్ ఐజీయూ అధ్యక్షురాలు జానకీమోహన్‌కు ఘన సన్మానం. అక్షర న్యూస్:ఆలూరు: కర్ణాటక స్టేట్ ఐజీయూ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షురాలు జానకీమోహన్ ఆదివారం ఆలూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలూరు ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జానకీమోహన్….

స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రతను పారదర్శకంగా అందించేందుకు చేపట్టిన ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంగారెడ్డి వేదికగా ఘనంగా ప్రారంభించారు. రేషన్ కార్డు అనేది కేవలం….

భారత్‌లో గొప్ప కాలేజీలు లేవని.. నా బిడ్డ అమెరికాలో చదువుతోంది: కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

దేశంలో విద్యావ్యవస్థ, ఉన్నత విద్యా ప్రమాణాల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, తన కుమార్తె ఉన్నత చదువుల కోసం….