Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి: పండుగ వేళ తీవ్ర విషాదం.. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి!

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపుల బీభత్సంలో పిడుగుపాటుకు గురై నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పండుగపూట నాలుగు కుటుంబాల్లో ఈ తీరని విషాదం నెలకొనడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా….

AP

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు: పూర్తి మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. త్వరలోనే నిపుణుల బృందం రాక!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘క్వాంటం బయో వ్యాలీ’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. విజయవాడలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ….

AP

నామ్‌కే వాస్తే మరమ్మతులు.. మళ్లీ రోడ్డెక్కిన మృత్యు గుంత!

కర్నూలు జిల్లా ఆలూరు బళ్లారి – కర్నూలు ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకరమైన భారీ గుంతపై వార్తలు వచ్చినా, అధికారులు నామ్‌కే వాస్తేగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నాసిరకంగా చేసిన ఈ పనుల వల్ల….

AP

ఆలూరులో నిలువెత్తు గుంతలతో వాహనదారుల ప్రాణాలకు ముప్పు..

కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు లో బళ్లారి – కర్నూలు ప్రధాన జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రోడ్డు మధ్యలోనే నిలువెత్తు గుంత పడటంతో రాకపోకలు….

AP

ఎంబీబీఎస్ విద్యార్థులకు ఘన సన్మానం….

ఎంబీబీఎస్ విద్యార్థులకు ఘన సన్మానం ముదిగుబ్బ మండల కేంద్రంలోని అఖిల గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. మేడాపురానికి చెందిన తుంపెర సందీప్ కుమార్, బసంపల్లికి చెందిన కే. వినీత్ కుమార్, కుటాగుళ్లకు….

AP

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి…

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి ముదిగుబ్బ, వినాయక చవితి సందర్భంగా ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల నిర్వాహకులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ కె. రామసుబ్బయ్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. మండపాల….

AP

సీతారాం ఏచూరి సేవలు చిరస్మరణీయం…

సీతారాం ఏచూరి సేవలు చిరస్మరణీయం ముదిగుబ్బ,సీపీఎం జాతీయ నాయకుడు, మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని పురస్కరించుకుని ముదిగుబ్బలో సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీతారాం….

“అసెంబ్లీ వద్ద కౌరవసభను తలపించేలా దాడి!”: సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే దౌర్జన్యాలు జరిగాయంటూ జాతీయ మహిళా కమిషన్‌కు సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు!

తెలంగాణ శాసనసభ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాష్టీకంపై ఆమె….

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్: విభేదాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచన!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాజీ మంత్రి కొండా సురేఖతో నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు….

AP

“కేసులు కొట్టేస్తానని చంద్రబాబుకు జడ్జి హామీ!”: స్థానిక సంస్థల ఎన్నికలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. అక్టోబర్ తొలివారంలో మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులన్నింటినీ ఈ నెల 30వ….