Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

NEET ఒత్తిడి.. తల్లిదండ్రులకు భావోద్వేగ లేఖ రాసి 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తల్లిదండ్రులకు భావోద్వేగ లేఖ….

భోగి మూవీ రిలీజ్‌పై కీలక అప్డేట్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు…..

AP

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం కొండపై కొలువైన వేదమాత గాయత్రి దేవి అమ్మవారికి వరుణ దేవునికరణ కోసం 108 నీటి బిందెలతో గ్రామంలో లింగమయ్య స్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి….

AP

రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

ముదిగుబ్బ: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై ఉన్న ముదిగుబ్బకు చెందిన ఆరేవేటి నారాయణ చారిని పోలీసులు గుర్తించి రక్షించారు. PCs రామమోహన్, రంగారెడ్డి వెంటనే స్పందించి ఆయనను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని….

AP

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా

మొలకవేముల క్రాస్‌లో వైద్య సిబ్బంది, ప్రజలతో కలిసి ర్యాలీ… ముదిగుబ్బ మొలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొలకవేముల క్రాస్‌లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్….

AP

ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు సూచనలు…

ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు సూచనలు ముదిగుబ్బ మండలం పెద్ద చిగుళ్లరేవు, జొన్నలకొత్తపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను రైతులు అధిగమించాలని అధికారులు సూచించారు. వర్షాభావంతో….

AP

ప్రజా భద్రతపై అవగాహనకు రూ.లక్ష నిధులు…

ప్రజా భద్రతపై అవగాహనకు రూ.లక్ష నిధులు ముదిగుబ్బ MPDO శ్రీ హాజీ వలి, MPP శ్రీ ఆది నారాయణ సమక్షంలో MPDO నిధుల నుంచి రూ.1 లక్ష మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య కూడళ్లు, గ్రామాల్లో….

కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్: బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును హైదరాబాద్‌లోని కోకాపేట్ నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిని సందర్శించేందుకు ఆయన పిలుపునివ్వడంతో, అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా….

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు లభించేవని, అయితే ఈసారి ఒక్కరికి కూడా చోటు దక్కలేదని ఆయన….

AP

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో బెయిల్: పెండింగ్ కేసులతో జైల్లోనే రిమాండ్

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో న్యాయస్థానం నుంచి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు మరో 28 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై నమోదైన ఇతర కేసులు ఇంకా….