Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఆస్పరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. ‘సంజీవని ప్రాజెక్ట్’ వివరాలు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ సిరి

కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీస్పీ వెంకటరామ్మయ్య. ఆంధ్రప్రదేశ్….

AP

ఫోర్ వే రోడ్డు విస్తరణ లో భాగంగా పరిశీలిస్తున్న అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు…

ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ మండలం మొలక వేముల పోర్ వే రోడ్డు విస్తరణ లో భాగంగా నేషనల్ నేషనల్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న సందర్భంగా.. మలకవేముల గ్రామ ప్రజలు మాకు ఫ్లైఓవర్ కడితే మాకు బిజినెస్ లు….

AP

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా హౌస్ టూ హౌస్ లార్వా సర్వే…

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా హౌస్ టూ హౌస్ లార్వా సర్వే… ముదిగుబ్బ yes 9TV ముదిగుబ్బ మెడికల్ ఆఫీసర్లు మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ వార్ల ఆదేశాల మేరకు ముదిగుబ్బ గేట్ కొట్టాల ప్రాంతంలో ముందస్తు హౌస్ టు హౌస్….

AP

రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి – మాజీ కౌన్సిలర్ యం. మధుబాబు

    రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన *జీవో ఎంఎస్ నెం.396* ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి *మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత….

AP

కర్నూలు జిల్లా ఆలూరు,,షార్ట్‌కట్ మార్గంలో ప్రైవేట్ బస్సులు..గ్రామస్తుల ఆగ్రహం…

— కర్నూలు జిల్లా ఆలూరు,,షార్ట్‌కట్ మార్గంలో ప్రైవేట్ బస్సులు..గ్రామస్తుల ఆగ్రహం… –అనుమతించిన జాతీయ రహదారిపై బస్సులు నడపాలని డిమాండ్.. –సమస్య పరిష్కరించకపోతే రహదారి దిగ్బంధానికి హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల మధ్య నడిచే కొన్ని ప్రైవేట్ బస్సులకు ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మిగనూరు, ఆదోని,….

AP

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ మర్యాదపూర్వక భేటీ

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాల్లా బొజ్జమ్మ గారు, వారి భర్త శ్రీ రామచంద్ర నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ….

AP

గంజహళ్లి గ్రామా అభివృద్ధిని కాదు అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుంటాం :గోనెగండ్ల వైసీపీ

  గోనెగండ్ల YES9TV TELUGU న్యూస్ :- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండలకేంద్రమైన గోనెగండ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నీయోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాఖమేరకు మండలనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా, మాజీ మార్కెట్….

AP

చదువే మన పిల్లలకు శాశ్వత ఆస్తి విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు..

ముదిగుబ్బ Yes9 TV ముదిగుబ్బలోని ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు–విద్యార్థుల ఆత్మీయ సమావేశం (PTM) కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి….

AP

కొండపై ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. క్వారీల్లో తవ్వకాలకు బ్రేక్..

  బొమ్మనహాళ్, జూలై 21: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో ఓ ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి వెళ్లిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు మార్గం లేక శిఖరంపై ఇరుక్కుపోయినట్లు సమాచారం. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు….

AP

కర్నూలు జిల్లాలో ఎంపీఈవోల ఆందోళన: 5 నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు.. రూ.35 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్!

  కర్నూలు జిల్లా ఆలూరులో మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఉద్యోగ భద్రతతో పాటు రూ.35 వేల….