Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

మంత్రి నారా లోకేష్‌కు రాయదుర్గంలో అపూర్వ స్వాగతం.

పసుపుమయమైన పట్టణం.. జనసంద్రంగా మారిన రాయదుర్గం. యువనేత, మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు యువనేతకు అపూర్వ….

AP

కనేకల్ క్రాస్ లో గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

కనేకల్ మండలం కనేకల్ క్రాస్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారికి గల సమస్యలను జిల్లా….

AP

జిల్లా తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత..

 హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా నీటి లభ్యతపై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఉన్నత స్థాయి సమీక్ష.. ఎల్.నినో నేపథ్యంలో జిల్లాలో రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మిరప సాగు చేయవద్దు..  రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు,….

AP

రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలి…

రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలి ముదిగుబ్బ: ముదిగుబ్బ–కదిరి 42వ రైల్వే గేట్‌తో పాటు ముదిగుబ్బ–పుట్టపర్తి ఆర్‌అండ్‌బీ రోడ్డులోని రైల్వే గేట్‌ వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతూ నేషనల్‌ హైవే ప్రాంతీయ అధికారి కేశక్రాంత సింగ్‌కు నాయకులు వినతిపత్రం….

AP

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్య,

శ్రీశైలం బ్రేకింగ్ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య, మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు, ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం, మృతులు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి….

AP

సారంపల్లి మల్లారెడ్డికి సంతాప సభ

ముదిగుబ్బ: సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపంగా ముదిగుబ్బ సీపీఎం కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. హరి, జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ముదిగుబ్బ సీపీఎం మండల కార్యదర్శి పెద్దన్న, సీఐటీయూ….

AP

యోగివేమన ప్రాజెక్టుకు గ్రహణం!

నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్న రూ.కోట్ల విలువైన ప్రాజెక్టు 10 వేల ఎకరాలకు సాగునీరు.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: రైతు సంఘం ముదిగుబ్బ: దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సత్యసాయి జిల్లా ఒకటని, నిత్యం కరువు పరిస్థితులతో రైతులు….

AP

రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఐచర్ వాహనం ఢీకొని కారు నుజ్జునుజ్జు.. యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లాపెద్ద పప్పురు మండలంలోని సీమలవాకుపల్లె టోల్గేట్ వద్ద రైల్వే గేటు వేయడంతో వరుసగా వాహనాలు నిలబడ్డాయి చివరగా కారు నిలబడి ఉండగా వెనకనుంచి ఐచర్ వాహనం అతివేగంగా వచ్చి కారును ఢీకొంది. వాహనం ఢీకొనడంతో ముందు ఉన్న వాహనానికి వెనక….

AP

మలకవేమల పరిధి గ్రామాలకు హంద్రీనివా జలాలు విడుదల హర్షం వ్యక్తం చేసిన రైతున్నలు

ముదిగుబ్బ మండలం, మలకవేమల,సానే వారిపల్లి, ఎనుములవారిపల్లి పరిధిలో ఉన్న బెల్లపల్లి కుంట (చెరువు)కు హంద్రీనీ జలాలు చెరువులకు వదలడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మలకవేమల గ్రామ కార్యదర్శి బండి మల్లికార్జున మాట్లాడుతూ మండల రైతుల కష్టాలు, తీవ్ర….

దున్నపోతు దాడి.. వ్యక్తి కి తీవ్ర గాయాలు

మండలపరిధిలోని ఈదులపల్లి గ్రామంలో సోమవారం ఊరి దున్నపోతు దాడి చేయడంతో వ్యక్తి గాయపడ్డ సంఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల మేరకు ఈదులపల్లి గ్రామానికి చెందిన పెద్దగంగిరెడ్డి అనే వ్యక్తి వీధిలో వెళుతుండగా స్థానిక దున్నపోతు ఒక్కసారిగా దాడికి పాల్పడిందని,దీన్ని….