Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఆదోని అమరావతి నగర్లో వ్యక్తి దారుణ హత్య…

కర్నూలు జిల్లా , ఆదోని …. ఆదోని అమరావతి నగర్లో వ్యక్తి దారుణ హత్య… పంట పొలాల్లో తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేసిన దుండగులు… ఆలూరు (మం) అరికెర వీరేష్ (30)గా గుర్తింపు… అమరావతి నగర్లో అత్తారింటికి వచ్చి హత్యకు….

ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్: వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే సబ్సిడీ బంద్.. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం కీలక ప్రకటన!

తెలంగాణలోని వంట గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ఎల్పీజీ (LPG) డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వ సబ్సిడీని నిరంతరాయంగా పొందాలంటే లబ్ధిదారులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం….

జీవితంపై అమితాబ్ స్ఫూర్తిదాయక పాఠం: చిన్న ప్రయత్నమైనా సరే మూసుకున్న తలుపులు తెరుస్తుంది.. బిగ్ బీ సక్సెస్ మంత్ర!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నిరంతర ప్రయత్నం మరియు ఆత్మవిశ్వాసం ప్రాముఖ్యతను వివరిస్తూ తన అధికారిక బ్లాగ్ వేదికగా ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని పంచుకున్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట సవాళ్లను, అవకాశాలను ఆయన అపార్ట్‌మెంట్‌లలో ఉండే ఆటోమేటిక్ లిఫ్ట్….

AP

యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు.. అవన్నీ అవాస్తవాలే: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) స్పష్టత!

దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ప్రజలు వినియోగించే యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై రుసుములు వసూలు చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక స్పష్టతనిచ్చింది. వ్యక్తుల మధ్య జరిగే (P2P – Person to….

AP

అమరావతి అభివృద్ధిపై సీఆర్డీఏ కీలక నిర్ణయాలు: అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల స్పైర్.. మౌలిక వసతులకు రూ.1,548 కోట్లు మంజూరు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని పరిధిలో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక ఐకానిక్ భవనాల నిర్మాణానికి….

AP

ఏపీ జలవనరుల శాఖకు కొత్త సలహాదారుగా అశోక్ గోయల్: కేంద్రంలో 36 ఏళ్ల అనుభవం.. ఢిల్లీ కేంద్రంగా కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త సలహాదారుగా కేంద్ర ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి అశోక్ సీతారాం గోయల్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కొనసాగనున్నారు. దేశ….

AP

అధికారుల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి…

ముదిగుబ్బ, మండలంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి జె. శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా….

AP

ముదిగుబ్బలో స్ట్రైకర్స్ హాకీ క్లబ్ ప్రారంభం…

ముదిగుబ్బలో స్ట్రైకర్స్ హాకీ క్లబ్ ప్రారంభం సేవా.. క్రీడా.. స్నేహం.. ఇదే మా ఆశయం: ఆర్డీటీ ముదిగుబ్బ, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్డీటీ సహకారంతో స్ట్రైకర్స్ హాకీ క్లబ్‌ను శుక్రవారం ప్రారంభించారు. కూటమి నాయకులు, పాఠశాల….

AP

వీఆర్డీల డిమాండ్లను పరిష్కరించాలి….

వీఆర్డీల డిమాండ్లను పరిష్కరించాలి డిమాండ్ల సాధన కోసం వీఆర్డీల నిరవధిక సమ్మె ముదిగుబ్బ,రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్డీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్డీ సంఘం మండలాధ్యక్షుడు ఓబులపతి కోరారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్డీలు ఈ నెల 16వ….

AP

ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన సఫారీ.. ఇన్నోవా, లారీని ఢీకొట్టిన వైనం..

ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన సఫారీ.. ఇన్నోవా, లారీని ఢీకొట్టిన వైనం ముదిగుబ్బ, ప్రజాశక్తి: ముదిగుబ్బ మండలం మలకవేముల సమీపంలోని ఫ్లైఓవర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి కదిరి వైపు వెళ్తున్న KA 36 N 9559 సఫారీ కారు ముందుగా….