ఐసీసీ వరల్డ్ కప్ విజేత భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ అభినందన
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో గెలుపు సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మహిళా క్రికెటర్ల అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ వారిని అభినందించారు. ఈ ఘన….










