Latest Posts

AP

‘తల్లికి వందనం’ నిధులు నేడే విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తమ ‘సూపర్ సిక్స్’ హామీలలో మరొక కీలకమైన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభసందర్భంగా, ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ….

రైల్వేశాఖ కొత్త నిబంధన..!

తత్కాల్ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు తీసుకువచ్చింది. జులై 1 నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న అన్ని….

AP

లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఎప్పుడు.? సీఎం చంద్రబాబు స్పందన ఇదే..!

నారా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారనే అంశంపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేశ్ విషయంలో పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన….

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కార్యాలయాలపై ఏసీబీ సోదాలు.! భారీగా అక్రమాస్తులు..!

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి, నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శ్రీధర్ నివాసంతో….

యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. ఆర్థిక శాఖ క్లారిటీ..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా రూ.3 వేలకు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధిస్తారంటూ బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. అలాంటి….

హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి జితేంద్ర రఘువంశీ పేరు..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘హనీమూన్ హత్య’ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ.. తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించేందుకు జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తికి చెందిన….

AP

సంక్షేమ పథకాలలో కూటమి సర్కార్ జోరు..!

రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో గురువారంతో ఏడాది పూర్తి చేసుకుందని.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజల….

AP

సీఎం చంద్ర‌బాబుతో సినీ పెద్ద‌ల భేటీకి ముహూర్తం ఖరారు..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న అనేక అపరిష్కృత అంశాలకు ఒక….

నాకు మొదటి పార్టీ టీడీపీ… చివరిది బీజేపీ: రాజాసింగ్..

తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా చానళ్లలో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన….

ఫాంహౌస్ కు వెళ్లినా పట్టించుకోలేదు.. కవితపై కేసీఆర్ ఆగ్రహం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఆమె తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో….