‘తల్లికి వందనం’ నిధులు నేడే విడుదల..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తమ ‘సూపర్ సిక్స్’ హామీలలో మరొక కీలకమైన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభసందర్భంగా, ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ….