తమిళనాడులో భాషా రాజకీయం..! బడ్జెట్ లోగో నుంచి ఏకంగా రూపాయి సింబల్ను లేపేసిన సీఎం..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి, దాని స్థానంలో తమిళ అక్షరమైన ‘రు’ ను ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ,….