ఎయిర్ ఇండియా ఘోర విషాదం.. 274కి చేరిన మృతుల సంఖ్య..
అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కు చేరింది. భారత విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ఒక భవనంపై కూలిపోవడంతో….