Category: National

ఎయిర్ ఇండియా ఘోర విషాదం.. 274కి చేరిన మృతుల సంఖ్య‌..

అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కు చేరింది. భారత విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఒక భవనంపై కూలిపోవడంతో….

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన పది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక వైద్యుల కుటుంబం కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ దుర్ఘటనతో….

అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం..! కుప్ప కూలిపోయిన ఎయిరిండియా విమానం..!

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్‌ పరిధిలోని ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో….

విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్ర‌మే బ‌తికారు: ఎయిరిండియా ప్ర‌క‌ట‌న‌..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230….

రైల్వేశాఖ కొత్త నిబంధన..!

తత్కాల్ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు తీసుకువచ్చింది. జులై 1 నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న అన్ని….

యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. ఆర్థిక శాఖ క్లారిటీ..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా రూ.3 వేలకు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధిస్తారంటూ బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. అలాంటి….

హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి జితేంద్ర రఘువంశీ పేరు..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘హనీమూన్ హత్య’ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ.. తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించేందుకు జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తికి చెందిన….

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..! ఉద్యోగితో భార్య అక్రమ సంబంధం..?

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. పెళ్లిచేసుకొని నవదంపతులు మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లిన ఈ కేసులో అక్కడి వరుడు హత్యకు గురయ్యాడు. అక్కడి నుంచి అతని భార్య పరారైంది. తాజాగా ఇప్పుడు ఆమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని….

90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 95 ఏళ్ల తాత..! సోషల్ మీడియాలో తెగ వైరల్..

ప్రేమకు, బంధానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, రాజస్థాన్‌కు చెందిన ఒక వృద్ధ జంట ఏడు దశాబ్దాల సహజీవనం అనంతరం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. ఈ అరుదైన ఘటన డుంగర్‌పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో….

ఐఎస్ఎస్‌కు భారత పైలట్ శుభాన్షు శుక్లా.. ‘మిషన్ ఆకాశ గంగ’కు సర్వం సిద్ధం..!

నాలుగు దశాబ్దాల క్రితం రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి భారత కీర్తి పతాకను ఎగురవేయగా, ఇప్పుడు మరో భారతీయుడు సుదూర రోదసిలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. భారత వాయుసేనకు చెందిన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష….