ముంబైలో రిసార్ట్ పాలిటిక్స్: మేయర్ పీఠం కోసం బీజేపీకి షిండే చెక్!
మేయర్ పీఠంపై పీఠముడి: బీఎంసీలో మొత్తం 227 స్థానాలు ఉండగా, అధికార పక్షం మెజారిటీ మార్కును (114) దాటింది. అయితే, అత్యధికంగా 89 స్థానాలు గెలుచుకున్న బీజేపీ మేయర్ పీఠం తమదే అని భావిస్తుండగా, 29 స్థానాలు సాధించిన షిండే వర్గం….










