Category: National

రియల్ ఎస్టేట్ కింగ్ ఆఫర్: భర్తను వదిలేస్తే రూ. 25 కోట్లు! అమెరికాలో సంచలన లా సూట్

అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం తమిర్ పోలెగ్ ఒక వివాదాస్పద కేసులో చిక్కుకున్నారు. తన వద్ద పనిచేస్తున్న పైజ్ స్టెక్లింగ్ అనే మహిళను ఆమె భర్త నుంచి విడదీయడానికి దాదాపు 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 25….

ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు….

లియర్ జెట్ విమానాల భద్రతపై ప్రశ్నలు: వీఎస్ఆర్ సంస్థ యజమాని ఘాటు సమాధానం!

బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందిన తర్వాత, వీఎస్ఆర్ (VSR) ఏవియేషన్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 (Learjet 45) మోడల్ విమానాల భద్రతపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో 2023లో కూడా ఇదే రకమైన విమానం ముంబైలో క్రాష్….

ముంబైలో రిసార్ట్ పాలిటిక్స్: మేయర్ పీఠం కోసం బీజేపీకి షిండే చెక్!

మేయర్ పీఠంపై పీఠముడి: బీఎంసీలో మొత్తం 227 స్థానాలు ఉండగా, అధికార పక్షం మెజారిటీ మార్కును (114) దాటింది. అయితే, అత్యధికంగా 89 స్థానాలు గెలుచుకున్న బీజేపీ మేయర్ పీఠం తమదే అని భావిస్తుండగా, 29 స్థానాలు సాధించిన షిండే వర్గం….

చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి: ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

గత ఏడాది నిషేధానికి కారణం: గతేడాది ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలిచిన సమయంలో స్టేడియం వద్ద జరిగిన భారీ తొక్కిసలాట కారణంగా ఈ నిషేధం విధించబడింది. జూన్ 4న జరిగిన ఆ విషాద ఘటనలో 11….

చైనా, అమెరికాలను కాదని పాక్‌తో బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందం: జెఎఫ్-17 ఫైటర్ జెట్ల కొనుగోలుకు మొగ్గు!

బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో పాకిస్తాన్ నుండి జెఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. చైనా మరియు పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ విమానం రక్షణ ఎగుమతుల్లో పాకిస్తాన్‌కు ఒక పెద్ద విజయంగా నిలిచింది…..

ఒడిశాలో ఘోర విమాన ప్రమాదం: రూర్కేలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తుండగా కూలిన చార్టర్డ్ ప్లేన్!

ఒడిశా రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఒక చార్టర్డ్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. రూర్కేలా నుండి రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరిన ఈ తొమ్మిది సీట్ల చిన్న విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల కుప్పకూలింది. ప్రమాదం….

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది….

కర్ణాటకలో సీఎం మార్పు సెగ: అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్నామన్న డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ మరోసారి తీవ్రస్థాయికి చేరింది. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మరియు తనను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ హైకమాండ్ ఫోన్‌లో తెలియజేసిందని వెల్లడించారు. “సరైన సమయం వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి….

ఢాకాలో భారత వీసా కేంద్రం మూసివేత: పెరుగుతున్న నిరసనలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న భారత వీసా దరఖాస్తుల కేంద్రాన్ని (IVAC) భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (డిసెంబర్….