Category: National

మేం శాంతిని కోరుకుంటుంటే… పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అందుకు….

ఏమీ చదవు రాని మంత్రసాని నూటికి 99% శాతం ఫ్రీ డెలివరీ లు చేస్తే…

MBBS, DGO లు, MD DGO లు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మంది మన దేశంలో ఉన్నారు.. అలాంటి ఒకావిడ జీవితం మీకోసం… సూలగుత్తి నరసమ్మ:97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ….

తమిళనాడులో రూపాయి చిహ్నం మార్పుపై వివాదం వేడెక్కింది..!

తమిళనాడులో రూపాయి చిహ్నం మార్పుపై వివాదం వేడెక్కింది. ఈ వివాదంపై రూపాయి సింబల్ డిజైనర్ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ చివరికి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతుల్లో ఆయన రూపొందించిన రూపాయి చిహ్నాన్ని తొలగించి.. దాని స్థానంలో “రూ” అనే అర్థం వచ్చే….

తమిళనాడులో భాషా రాజకీయం..! బడ్జెట్ లోగో నుంచి ఏకంగా రూపాయి సింబల్‌ను లేపేసిన సీఎం..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి, దాని స్థానంలో తమిళ అక్షరమైన ‘రు’ ను ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ,….

యూట్యూబ్‌లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా.. డీఆర్ఐ విచారణలో నటి రన్యారావు..

దుబాయ్ నుంచి అక్రమంగా 14.2 కేజీల బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రన్యారావు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి గతంలో ఎన్నడూ బంగారం తీసుకురాలేదని, ఇదే తొలిసారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. స్మగ్లింగ్ చేయడం….

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు..

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆదివారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంస్థాగత….

ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండి..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేసిన NCP SP మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం.. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి.. ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే….

డూప్లికేట్ ఓటర్ ఐడీల ఏరివేత షురూ..!

దశాబ్దాల సమస్యకు చెక్ పెట్టాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. డూప్లికేట్ ఓటర్ ఐడీలను ఏరివేయాలని యోచిస్తోంది. ఇందుకోసం మూడు నెలల గడువు పెట్టుకుంది. ప్రతి ఒక్కరి ఓటు విలువైనదేనని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయానికి వచ్చింది…..

ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రానా స్టే పిటిషన్‌ను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు..

తనను భారత్‌కు అప్పగించకుండా స్టే విధించాలన్న ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రానా పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తహావుర్‌ను….

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ఆమె..!

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి….