Latest Posts

Author: YES9 TV

AP

కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ

కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ రోజున కాటమ రాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రిపై ( కదిరి కొండ ) శ్రీ వారి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన….

AP

కదిరిలో వైభవంగా బ్రహ్మ గరుడ వాహన సేవ

కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ గరుడ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో బ్రహ్మ గరుడ సేవ అత్యంత ముఖ్యమైన మహిమాన్వితమైన ఘట్టం, ఈ బ్రహ్మకు సేవ ఉత్సవానికి భక్తులు రద్దీగా….

AP

నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రోడెక్కిన రైతన్నలు

వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందంటూ ఆవేదన స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా….

AP

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని సిఐటియు….

హైదరాబాద్ దూల్పేట్లో గంజాయి బంగ్ పట్టివేత

హోలీ సందర్భంగా దూల్పేట్ నాంపల్లి ప్రాంతంలో ఎన్టీఎఫ్,ఎక్సైజ్ అధికారులు 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్ను స్వాధీనం చేసుకున్నారు.మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితో తయారు చేసిన బంగ్ను హోలీ వేడుకల్లో వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బేగం బజార్, చుడి….

రాహుల్ గాంధీకి.. మందకృష్ణ లేఖ.. ఎందుకంటే..

ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానం మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్….

AP

నల్లమాడ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో ఎస్. హాజీవలి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) డిప్యూటీ ఎంపీడీవో ఎస్. హాజీవలి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధనను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా….

AP

తిరుమల లడ్డూ కల్తీ వివాదం: వైకాపా నేతలపై పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సెటైర్లు

ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రలను సంధించారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అంశంపై….

AP

ఏపీ సూపర్ 2026: ఫుట్‌బాల్ రిఫరీలుగా పలమనేరు యువకుల ఎంపిక

అనంతపురం జిల్లా ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక “ఏపీ సూపర్ 2026” ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ మ్యాచ్ అఫీషియల్స్‌గా పలమనేరుకు చెందిన రాకేష్, ఎస్.కె. హుజీఫా ఎంపికయ్యారు. ​చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వీరిద్దరినీ పలమనేరు ఫుట్‌బాల్ అసోసియేషన్….

AP

తిరుమల నెయ్యి కల్తీ వివాదం: హిందూ సమాజానికి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి – టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు డిమాండ్

హిందువులకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి… టిటిడి చైర్మెన్ బి.ఆర్. నాయుడు..   వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ డెకాయిట్ గ్యాంగ్ మొత్తం హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టిటిడి చైర్మెన్ బి.ఆర్…..