Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

భూ ఆక్రమణల తొలగింపు…

కార్వేటినగరం: మండలంలోని పొన్నగల్లు గ్రామంలో ఆక్రమణ గురైన కాలువ పరంబోకు భూములను సర్వే చేసి గ్రామస్తుల సమక్షంలో తాసిల్దార్ ఆక్రమణలను తొలగించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పొన్నగల్లు గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 163 లో కాలువ పరుంబోకు భూములకు….

AP

తాడిమర్రి సింగిల్ విండో అధ్యక్షుడిగా కునుకుంట్ల వడ్డీ శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం…

తాడిమర్రి సింగిల్ విండోలో నూతన అధ్యక్షుడు, డైరెక్టర్ల ఘన ప్రమాణ స్వీకారం అధ్యక్షుడికి మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫోన్‌లో అభినందనలు రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలి – మంత్రి సత్య కుమార్ యాదవ్ తాడిమర్రి, మార్చి 13: ధర్మవరం….

AP

14 ఏళ్ల బాలికలకు హెచ్‌.పి.వి టీకా అత్యంత అవసరం..ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు…

రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపులోమ వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు. మొదట ఆయనకు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని….

AP

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ – 47 మందికి రూ. 48 లక్షలు అందజేత

గంగాధర నెల్లూరు: ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ మరియు గంగాధరనెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ అధ్యక్షులు షణ్ముగ….

AP

మద్దెలచెరువులో దారుణం: అరటి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

తాడిమర్రి (Yes9tv)మద్దెలచెరువులో అరటి తోటకు నిప్పుపెట్టిన దుండగులు రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డికి సుమారు రూ.10 లక్షల నష్టం తాడిమర్రి మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డికు చెందిన అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు….

AP

ఘనంగా తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ జయంతి మహోత్సవం…

అనంతపురం, మార్చి 13 : – *జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్….

AP

ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లాలోనే నంబర్ వన్: రాయదుర్గం నియోజకవర్గం ఘనత

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఫిర్యాదుల పరిష్కారంలో తొలి స్థానంలో రాయదుర్గం. _ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో రాయదుర్గం నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు…..

AP

వైభవంగా ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు: తీర్థవాదిలో పోటెత్తిన భక్తజనం

ఖాద్రి శ్రీవారికి చక్రస్నానం, అభిషేకాలు, ఖాద్రి సుని ఉత్సవాల చివరి రోజున తీర్థవాదిలో కిక్కిరిసిన తిరుగు వీధులు, ఖాద్రీ నరసింహుని ఇలవేల్పుగా కొలిచే భక్తులు కంకణాలు తీశారు, శ్రీవారి ఖాద్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అనగా గురువారం తీర్థవాది నిర్వహించారు. ఉత్సవాలకు….

AP

వేసవిలో నీటి ఎద్దడి రానీయొద్దు: అధికారులతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అత్యవసర సమీక్ష

RWS అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.. వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణం చర్యలు చేపట్టాలి.. రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని పైప్ లైన్ మరమ్మత్తులను వెంటనే పూర్తి….

AP

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: రామాపురం గ్రామంలో విషాదం

రైతు ఆత్మహత్య – రామాపురం గ్రామంలో విషాదం తాడిమరి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రైతు సి. ఓబులేష్ (33) అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఓబులేష్‌కు….