Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

‘ఉస్తాద్ భగత్ సింగ్’ బీజీఎమ్‌కు థమన్..!

పవన్ కళ్యాణ్ అభిమానులకు సినీ ప్రియులకు మైత్రీ మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఊహించని అప్‌డేట్‌ను అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగీత విభాగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. తాజాగా….

డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు..

జిల్లా అధ్యక్షులకు నేతలంతా సహకరించాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి నొక్కి చెప్పారు. ఆయన గాంధీభవన్ లో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీలకు సహకరించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని,….

జూన్ 26 డెడ్‌లైన్.. సింగూరు కాలువల లైనింగ్ పూర్తి చేయాలని అధికారులకు మంత్రుల ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సింగూరు ప్రాజెక్టు అభివృద్ధి, డ్యామ్ సేఫ్టీపై బుధవారం కీలక సమీక్ష సమావేశం జరిగింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,….

AP

ఏపీ మండలిలో లడ్డూ రగడ..!

తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన స్వల్పకాలిక చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి అచ్చెన్నాయుడు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మధ్య జరిగిన వాగ్వాదం సభలో….

AP

చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి అస్సలే లేదు: జగన్..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత నిష్ఠతో నిర్వహించాల్సిన టీటీడీ పరిపాలనను స్వార్థ రాజకీయాలకు….

AP

జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ల ఆవిష్కరణ..

అనంతపురం జిల్లా. – అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (RIPER – అటానమస్) ఎన్.ఎస్.ఎస్ (NSS) విభాగం, మై భారత్ (MY Bharat) మరియు జిల్లా….

AP

పలమనేరు వద్ద మృత్యుఘోష…..

పలమనేరు వద్ద మృత్యుఘోష ఆగివున్న లారీని ఢీకొన్న కారు ఐదుగురు బెంగళూరు యాత్రికుల దుర్మరణం   దైవ దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో వెళ్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా పలమనేరు శివారులోని గంగవరం మండలం….

AP

రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం

రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి గడువులోగా భూ సమస్యలు పరిష్కరించండి -కలెక్టర్ సుమిత్ కుమార్ భూ సంబంధిత సమస్యలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయని, వాటి పరిష్కారంలో రెవెన్యూ అధికారులు అత్యంత బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు…..

AP

మహిళా సాధికారతకు సమన్వయమే కీలకం -పీడీ వెంకటేశ్వరి

మహిళల అభ్యున్నతి మరియు సాధికారత కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వెంకటేశ్వరి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో ‘మిషన్ శక్తి – సంకల్ప హబ్’ 20 రోజుల….

AP

యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి…

యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి… 522 మందికి ఉద్యోగ నియామక పత్రాలు… మెగా జాబ్ మేళాలో ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి.   నేటి సమాజంలో యువత అవకాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్….