Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

యూరియా కలిపిన నీరు త్రాగి 20 గొర్రెల మృతి

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.   మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. యూరియా కలిసిన నీటిని త్రాగి సుమారు 20 గొర్రెలు మృతి చెందాయి. ఓబులపతికి చెందిన గొర్రెల కాపరి ప్రతిరోజులాగే గొర్రెలను సమీపంలోని పొలాలకు మేతకు తీసుకెళ్లగా….

AP

ఆలూరులో టెండర్ల లొల్లి: వైసీపీ – టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట!

జిల్లా : కర్నూలు సెంటర్ : ఆలూరు. ఆలూరు, మార్చి 28: ఆలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ల విషయంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశంపై టీడీపీ మరియు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ….

AP

దోన్నికోట ప్రభుత్వ పాఠశాలకు హుండాయ్ సంస్థ భారీ విరాళం: డిజిటల్ లైబ్రరీ కోసం 20 కంప్యూటర్ల అందజేత!

దోన్నికోట ప్రభుత్వ పాఠశాలకు హుండాయ్ కంపెనీ భారీ విరాళం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల దోన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబీస్ ఇండియా సంస్థ సి ఎస్ ఆర్ CSR కింద విరాళం అందజేసింది సమస్త….

AP

గోపేపల్లిలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ: పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన పంచాయతీ అధికారులు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల గోపేపల్లి గ్రామంలో ఈ రోజు సందర్భంగా చెత్త సేకరణ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రత, చెత్త నిర్వహణ విధానాలు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన….

AP

నల్లమాడలో గ్యాస్ బేరం.. ఇంటింటికీ చేరని సిలిండర్లు, బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయం!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కేంద్రంలో హెచ్.పీ గ్యాస్ బ్లాక్ లో అమ్ముకుంటున్న డీలర్లు సామాన్య ప్రజలు గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్న గ్యాస్ డీలర్లు మాత్రం ఇంటింటి డెలివరీ చేయకుండా రోడ్డు మార్గ మధ్యలో బ్లాక్లో అమ్ముకుంటా వైనం మనం….

AP

ఆలూరులో ఏఐటీయూసీ (AITUC) జిల్లా మహాసభలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపీఐ రామకృష్ణ నిప్పులు!

కర్నూలు జిల్లా ఆలూరు లో AITUC (ఏఐటియుసి) 21వ జిల్లా మహాసభలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన ఏఐటియుసి నాయకులు, కార్మికులు…. బస్టాండ్ ఆవరణలో బహిరంగ సభలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి రామకృష్ణ.. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్… కార్మిక….

AP

Rdt రెన్యువల్ ఎంతో సంతోష్కారం… ఆర్డిటి పరిరక్షణ కమిటీ సభ్యులు మీనుగ గోపాల్…

  అనంతపురం RDT రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆఫీసు నందు ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ అయిన మాంచో ఫెర్రర్ గారిని ఉరవకొండ నియోజకవర్గం ఆర్జీటీ పరిరక్షణ జేఏసీ కమిటీ సభ్యులు కలసి ఆర్ డి టి కు ఎఫ్ సి ఆర్….

AP

ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: పార్టీ శ్రేణులకు పిలుపు!

ఉరవకొండ మండల తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు విన్నపం ********** మన ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర….

AP

తాడిమర్రిలో చెత్త సేకరణ సైకిళ్ల పంపిణీ: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన అధికారులు

తాడిమర్రి (yes9tv)తాడిమర్రి మండలంలో చెత్త సేకరణ సైకిల్లు పంపిణీ కార్యక్రమం ధర్మవరం, మార్చి 28: తాడిమరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం చెత్త సేకరణ సైకిల్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా చెత్త సేకరణ సైకిళ్లతో మండల కేంద్రంలో….

AP

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరంగల్ వాసులు మృతి!

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, శేషాపురం వద్ద నిలిపి ఉంచిన ఒక ARTTC బస్సును వెనుక నుండి ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు….