Latest Posts

వక్ఫ్ బిల్లు ఆమోదంపై ముస్లింలు సీరియస్.. దేశవ్యాప్తంగా భారీ నిరసనలు..

పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున ముస్లిం సామాజిక వర్గం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్,….

పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం..!

తమ కోర్కెలు తీరేందుకు కొందరు మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. ఫలానా క్షుద్రపూజలు చేస్తే మీ డ్రీమ్ నిజం అవుతాయని చెబుతారు. దీనికి అర్థరాత్రి వేళ శ్మశానం ప్రాంతాన్ని ఎంచుకుంటారు. లేదంటే ఊరి చివర ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కాకపోతే ఇక్కడంతా వెరైటీగా చేస్తున్న క్రమంలో….

రేషన్‌కార్డు దారులకు శుభవార్త..!

రేషన్ కార్డుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మరో నెల రోజులపాటు గడువును పెంచింది. ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 31 తో ముగిసింది. తాజాగా దాన్ని ఏప్రిల్….

AP

రిజిస్ట్రేషన్లలో కొత్త సంస్కరణలు.. దశలవారీగా విస్తరణ..

పాలనలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో స్లాట్ బుకింగ్ పద్దతికి తొలి అడుగు పడింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి అనగాని….

AP

పట్టాల పంపిణీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..

పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ అనేది రెండున్నర దశాబ్దాల కల అని అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలల్లో అందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి….

సుదీర్ఘ చర్చ అనంతరం.. రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం..

వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. సుధీర్ఘ చర్చలు, వాదనల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎగువ సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు….

HCU భూముల వివాదంపై మంత్రుల కమిటీ..!

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల….

హెచ్‌సీయూ ల్యాండ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కంచె గచ్చిబౌలి భూములపై చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని….

AP

ఏపీలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ పెట్టుబడులు..!

పెట్టుబడులదారుల చూపు ఏపీపై పడింది. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ సంయుక్తంగా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి భూసేకరణ మొదలుపెట్టేసింది ప్రభుత్వం. తాజాగా అదే జిల్లాలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్….

AP

ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం..!

ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరిగింది? జరుగుతోంది? సచివాలయంలో అగ్నిప్రమాదం వెనుక కారణమేంటి? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? కేవలం రెండో బ్లాక్‌లో మంటలు ఎగిసిపడడంపై పాత్ర సూత్రదారులు ఎవరైనా ఉన్నారా? ఇది ప్రమాదమా? లేదైనా కుట్ర జరిగిందా? అనే….