Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ల ఆవిష్కరణ..

అనంతపురం జిల్లా. – అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (RIPER – అటానమస్) ఎన్.ఎస్.ఎస్ (NSS) విభాగం, మై భారత్ (MY Bharat) మరియు జిల్లా….

AP

పలమనేరు వద్ద మృత్యుఘోష…..

పలమనేరు వద్ద మృత్యుఘోష ఆగివున్న లారీని ఢీకొన్న కారు ఐదుగురు బెంగళూరు యాత్రికుల దుర్మరణం   దైవ దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో వెళ్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా పలమనేరు శివారులోని గంగవరం మండలం….

AP

రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం

రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి గడువులోగా భూ సమస్యలు పరిష్కరించండి -కలెక్టర్ సుమిత్ కుమార్ భూ సంబంధిత సమస్యలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయని, వాటి పరిష్కారంలో రెవెన్యూ అధికారులు అత్యంత బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు…..

AP

మహిళా సాధికారతకు సమన్వయమే కీలకం -పీడీ వెంకటేశ్వరి

మహిళల అభ్యున్నతి మరియు సాధికారత కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వెంకటేశ్వరి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో ‘మిషన్ శక్తి – సంకల్ప హబ్’ 20 రోజుల….

AP

యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి…

యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి… 522 మందికి ఉద్యోగ నియామక పత్రాలు… మెగా జాబ్ మేళాలో ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి.   నేటి సమాజంలో యువత అవకాలను అందిపుచ్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్….

AP

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు

పెనుమూరు: ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెనుమూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పెనుమూరు మండలం స్వామి….

AP

జనగణన కార్యక్రమాన్ని బాధ్యత గా నిర్వహించాలి…. డిఆర్ఓ మలోలా

అనంతపురం జిల్లా. అనంతపురం గత ఒకటిన్నర దశాబ్దం తర్వాత చేపడుతున్న జన గణన కార్యక్రమంలో జిల్లాలో బాధ్యతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. బుధవారం స్థానిక జేఎన్టీయూ కళాశాలలో నిన్నటి నుండి జన….

AP

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా బ్యాళ్ల పార్థసారధి నియామకం…

తాడిమర్రి yes9tvమండలంలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన బ్యాళ్ల పార్థసారధిని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాన్ని భారతీయజనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా శేఖర్ స్వామి మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్పలు….

AP

మహిళా హక్కుల రక్షణలో ప్రభుత్వాలు విఫలం: అఖిల భారత మహిళా సమాఖ్య ధ్వజం

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం. *అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో మహిళా హక్కులపై గళమెత్తిన అఖిల భారత మహిళా సమాఖ్య* అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాయదుర్గం పట్టణంలో స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల భారత మహిళా….

AP

రాయదుర్గం రైతులకు ఊరట: బుధవారం నుంచి పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం. పప్పుసెనగ కొనుగోలుకు ఏర్పాట్లు కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాయదుర్గం ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుండి కనేకల్లు మండల కేంద్రంలో పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలియజేశారు…..