Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ

కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ రోజున కాటమ రాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రిపై ( కదిరి కొండ ) శ్రీ వారి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన….

AP

కదిరిలో వైభవంగా బ్రహ్మ గరుడ వాహన సేవ

కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ గరుడ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో బ్రహ్మ గరుడ సేవ అత్యంత ముఖ్యమైన మహిమాన్వితమైన ఘట్టం, ఈ బ్రహ్మకు సేవ ఉత్సవానికి భక్తులు రద్దీగా….

AP

నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రోడెక్కిన రైతన్నలు

వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందంటూ ఆవేదన స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా….

టోలీచౌకిలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి కార్మికులు మృతి..

హైదరాబాద్‌లోని టోలీచౌకిలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో 10….

అసోంలో అదృశ్యమైన సుఖోయ్ యుద్ధ విమానం.. తీవ్రస్థాయిలో గాలింపు..

భారత వాయుసేనలో కీలకమైన సుఖోయ్ (ఎస్ యూ-30ఎంకేఐ) యుద్ధ విమానం అదృశ్యమవడం కలకలం రేపింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో విమానం ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  ….

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన జీహెచ్ఎంసీ అధికారి..

జీహెచ్ఎంసీ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్యవంశీ సంతోష్ రూ.35 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి పెన్షన్ ప్రాసెస్ చేయడానికి….

AP

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త ‘జనాభా నిర్వహణ విధానం’ ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను….

తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త….

AP

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని సిఐటియు….

హైదరాబాద్ దూల్పేట్లో గంజాయి బంగ్ పట్టివేత

హోలీ సందర్భంగా దూల్పేట్ నాంపల్లి ప్రాంతంలో ఎన్టీఎఫ్,ఎక్సైజ్ అధికారులు 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్ను స్వాధీనం చేసుకున్నారు.మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితో తయారు చేసిన బంగ్ను హోలీ వేడుకల్లో వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బేగం బజార్, చుడి….