Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఉరవకొండలో యుటిఎఫ్ ‘రణభేరి 3.ఓ’: పెండింగ్ డిమాండ్ల సాధనకై తహసిల్దార్ కార్యాలయం ముందు భారీ నిరాహార దీక్ష

ఈరోజు ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో యుటిఎఫ్ రణభేరి 3.ఓలో భాగంగా ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం ముందర నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న యుటిఎఫ్ నాయకులందరికి యుపిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి పూలమాలలు వేసి దీక్ష….

AP

అనంతపురంలో ఘనంగా బయోడైవర్సిటీ అవగాహన సదస్సు: హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా మరియు జిల్లా అధికారులు

అనంతపురం పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం బయోడైవర్సిటీ పై అనేక అంశాల గురించి ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు,ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శివశంకర్….

AP

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ‘ఐక్య పోరాట ఫలితం’: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

*ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి: ఐక్య పోరాటానికి విజయ ఫలితం* -ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం ధర్నా, లక్ష సంతకాల సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి, -వైస్సార్ సీపీ తో పాటు కాంగ్రెస్, సీపీఐ సిపిఎం ప్రజా సంఘాల విజయం ఇది….

AP

గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

విజయవాడ,అమరావతి :   పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం, గుడ్డు పెడుతుంటే దానిని అపహాస్యం చేస్తూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ….

AP

ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ ‘యావత్తు ప్రజా విజయం’: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూధన రెడ్డి

—————– ఆర్ డి టి కి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ,కృషికి అభినందనలు! ————————— 60 సంవత్సరములుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు,పొరుగు రాష్ట్రాలలో సైతం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆర్డిటి సంస్థకు దాదాపు సంవత్సర….

AP

రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి కలకలం: ఎట్టకేలకు బంధించిన అటవీ శాఖ అధికారులు

అనంతపురం జిల్లా రాయదుర్గం రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి బందీ. ఎట్టకేలకు ఫలించిన అటవీ శాఖ అధికారుల ఆపరేషన్. తెల్లవారుజాము నుంచి డిప్యూటీ రేంజర్ దామోదర రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు. కళాశాల బాత్రూమ్ లో నక్కిన ఎలుగుబంటిని గుర్తించిన నిపుణులు. వలల….

AP

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వప్న తిరుమంజనం: పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

ఖాద్రీ నరసింహుని సన్నిధిలో స్వప్న తిరుమంజనం లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పైన, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె….

AP

ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ: జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు

*జిల్లా ప్రజలకు తీపికబురు* – *: ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* – *: ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి,….

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధం ముప్పు.. పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రభావం.. ప్రధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

పశ్చిమ ఆసియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత….

AP

దాచేపల్లిలో గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూలో సామాన్యుడి పాట్లు..

పల్నాడు జిల్లా దాచేపల్లి నగరంలో గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఉదయం సూర్యోదయం కాకముందే సిలిండర్ల కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా, చివరికి నిరాశే ఎదురవుతుండటంతో….