Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఆలూరులో గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం: రూ.5 లక్షల ఆస్తి నష్టం.. అధికారుల ఆలస్యపు స్పందనపై ఆగ్రహం!

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో గ్యాస్ లీకేజీ అగ్నిప్రమాదం.. రూ.5 లక్షల ఆస్తి నష్టం.. ఘటన తర్వాతే కదిలిన రెవెన్యూ అధికారులు ఆలూరు పట్టణంలోని హత్తి బెలగల్ రోడ్డులోని గాంధీ నగర్ కాలనీలో గురువారం రాత్రి గ్యాస్ లీకేజీ కారణంగా ఘోర….

AP

గోరంట్ల మోహన్ శేఖర్ శర్మ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం..

తాడిమర్రి(yes9tv) భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గోరంట్ల మోహన్ శేఖర్ శర్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నార్సింపల్లి గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు చిత్ర సూరి….

AP

ఎప్పుడో నిలిచిపోయిన పనులను చంద్రబాబు ఎలా ఆపగలరు? వైకాపా నేతలపై ప్రభుత్వ విప్ కాలవ ధ్వజం

అనంతపురం జిల్లా, రాయదుర్గం.   ఐదేళ్ల వైకాపా పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి అటు అసెంబ్లీలో, ఇటు పార్టీ సమావేశాల్లో ఏనాడైనా ప్రస్తావించారా? పనులు ఆపివేసిన మీ నాయకుడిని నిలదీశారా..? అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సీమ వైసీపీ నాయకులపై….

AP

ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదం: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్!

ముదిగుబ్బ యస్ 9 కేంద్రమైన ముదిగుబ్బలో కస్తూరిబాయ్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది, శుక్రవారం ఉదయం ఉరవకొండ డిపోకు చెందిన తిరుపతి ఎక్స్ ప్రెస్ బస్సు అనంతపురం వైపు నుంచి వస్తూ ముదిగుబ్బ….

AP

భూ వివాదాలకు ఇక అడ్డుకట్ట. _ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.   భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రాజముద్రతో కూడిన పాస్ పుస్తకం….

AP

ఆలూరులో అందుబాటులో ఉండని విఆర్వోలు: ఫోన్ ఎత్తని తహశీల్దార్.. కలెక్టర్ స్పందించాలంటూ ప్రజల విన్నపం

ఆలూరు మండలము నందు వారి గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండడం లేదు ఇలాంటి విపత్తులు జరిగినపుడు మేము ఎవరికి చెప్పుకోవాలి దయచేసి రాజా శ్రీ గౌరవ కలెక్టర్ వారు ఈ విషయం పై స్పందించగలరు అని ఆలూరు మండల….

AP

ఆలూరు పట్టణంలో గ్యాస్ పేలుడు – మహిళకు తీవ్ర గాయాలు, ఇల్లు దగ్ధం

జిల్లా : కర్నూలు సెంటర్ : ఆలూరు..   ఆలూరు పట్టణంలోని సినిమా ఏరియా వెనుక భాగంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటిలో వంట చేస్తుండగా గ్యాస్ రెగ్యులేటర్ లీక్ కావడంతో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ….

AP

కొండ్రవారిపల్లిలో ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జన్మదిన వేడుకలు….

కొండ్రవారిపల్లిలో ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జన్మదిన వేడుకలు ఫాదర్ విగ్రహానికి పూలమాలవేసిపూజలు నిర్వహించిన ప్రజలు సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లి లో ప్రాథమిక పాఠశాల ముందు ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూల మాలలు వేసి కాయ కర్పూరములకు సమర్పించి పూజలు….

AP

కాదాలూరు మండల పరిషత్ పాఠశాల లో రెసోనియా కంపెనీ క్రీడా పరికరాలు పంపిణీ.

  డి హిరేహాల్ మండల పరిధిలోని కాదలూరు గ్రామంలో పరిషత్ పాఠశాలలో రెసోనియా సంస్థ ఆధ్వర్యంలో క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాదలూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్, వాలీబాల్ నెట్‌లు, ఫుట్‌బాల్‌లు తదితర….

AP

ఈదులపల్లి గ్రామసభలో “జలధార” కార్యక్రమం: నీటి భద్రతపై ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పిలుపు

నేడు ముదిగుబ్బ మండలంలోని ఈదులపల్లి గ్రామసభలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”కార్యక్రమంలో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ….