Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వప్న తిరుమంజనం: పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

ఖాద్రీ నరసింహుని సన్నిధిలో స్వప్న తిరుమంజనం లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పైన, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె….

AP

ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ: జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు

*జిల్లా ప్రజలకు తీపికబురు* – *: ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* – *: ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి,….

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధం ముప్పు.. పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రభావం.. ప్రధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

పశ్చిమ ఆసియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత….

AP

దాచేపల్లిలో గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూలో సామాన్యుడి పాట్లు..

పల్నాడు జిల్లా దాచేపల్లి నగరంలో గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఉదయం సూర్యోదయం కాకముందే సిలిండర్ల కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా, చివరికి నిరాశే ఎదురవుతుండటంతో….

AP

పాత మిత్రుడితో జగన్ కొత్త స్నేహం..? అందుకేనా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం గురించి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతున్నది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అందుకే రహస్యంగా కొన్ని మంతనాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ….

జీహెచ్‌ఎంసీ స్థానంలో సరికొత్త అర్బన్ చట్టం.. రేవంత్ సర్కార్ కీలక అడుగు..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పాలనా సంస్కరణలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా….

AP

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. అసెంబ్లీ సీట్లు పెంపు..!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి….

AP

గాలివానకు దెబ్బతిన్న అరటి తోట: బాధిత రైతుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ భరోసా!

మంత్రి శ్రీ సత్య కుమార్ వై గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం నాయనపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త తొట్టి పేదయ్య గారికి చెందిన సుమారు 10 ఎకరాల అరటి తోట ఇటీవల కురిసిన అకాల వర్షాలు మరియు….

AP

భగత్ సింగ్ ఆశయ సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తాం: పీడీఎస్‌యూ (PDSU) నేత మల్లెల ప్రసాద్ పిలుపు!

*23-3-2026* *భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తాం.( PDSU )* *యువత ఆదర్శప్రాయుడు భగతసింగ్*… *పీ.డీ.ఎస్.యూ విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్,* ఈరోజు కణేకల్ పట్టణంలోని డా ” బిర్ అంబేద్కర్ గురుకుల (బాలురు ) పాఠశాల….

AP

భగత్ సింగ్ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించిన :AISA, PSU నాయకులు.

ఉరవకొండ పట్టణంలో ఈరోజు అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (PSU) విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్బంగా PSU జిల్లా అధ్యక్షులు భాస్కర్,AISA….