Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

రాయదుర్గంలో ఘనంగా ‘ప్రగతి పండుగ’: రూ.160 కోట్లతో అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• రాయదుర్గంలో వైభవంగా ‘ప్రగతి పండుగ’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర చిరస్మరణీయంగా సాగాలని కోరుకుంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టిన….

AP

రాష్ట్రంలో మరిన్ని ఎంజేపీ గురుకులాల ఏర్పాటు: రూ.500 కోట్లతో శాశ్వత భవనాలు – మంత్రి సవిత వెల్లడి

వత్సవాయి/జగ్గయ్యపేట* : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత….

AP

బీసీ బిడ్డల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: రాష్ట్రంలో మరిన్ని ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటు – మంత్రి సవిత వెల్లడి

*త్వరలో కొత్తగా మరిన్ని ఎంజేపీ స్కూళ్లు* * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత * విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలి * ఆటల్లో ప్రావీణ్యానికి స్పోర్ట్స్ కిట్లు అందజేస్తాం * రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు….

AP

గుడిపల్లి రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ బీకే పార్థసారధి: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్లమెంట్ సభ్యులు

శ్రీ సత్య సాయి జిల్లా…. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి. 101వ సంవత్సర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారథి….

రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎంపీ బీకే పార్థసారధి: అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం

న్యూఢిల్లీ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతి భవన్, లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారికి కృతజ్ఞతలు తెలియజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు….

AP

పట్రపల్లిలో ఘనంగా బీజేపీ ‘శిక్షణ మహా అభియాన్’: ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్య కుమార్ యాదవ్

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం, పట్రపల్లిలో ఘనంగా బీజేపీ శిక్షణ మహా అభియాన్ తాడిమర్రి మండలం పట్రపల్లి గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్–2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిమర్రి బీజేపీ….

AP

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు చట్టబద్ధం చేయడం చారిత్రాత్మకం: బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి నారీ శక్తి అభియాన్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు బిల్లులు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమని బిజెపి కిసాన్ మోర్చా సత్యసాయి….

AP

అనంతపురం నగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పై క్షేత్రస్థాయిలో పరిశీలన

అనంతపురం జిల్లా, టౌన్. *నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్* – *: క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*   – *అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం….

AP

అనంతపురంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు: నివాళులర్పించిన కలెక్టర్, ఎంపీ మరియు ప్రజాప్రతినిధులు

అనంతపురం జిల్లా, టౌన్. *మహాత్మా జ్యోతిబా పూలేకు ఘన నివాళులు* – *: నగరంలోని జడ్పి ప్రాంగణంలో వున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా….

AP

జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగానే కూటమి పాలన: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం. మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన. మహాత్మ జ్యోతిబాపూలే ఏ సంక్షేమాన్ని, అభివృద్ధిని అయితే ఆశించారో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దానికి పెద్దపీట వేస్తోందనీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే….