Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

దేవరగుడిపల్లి లో ఈ-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ…

  ముదిగుబ్బ మండలం దేవరగుడిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజముద్రతో కూడిన ఈ-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ముదిగుబ్బ డిప్యూటీ తహసీల్దార్ మునిస్వామి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు…..

AP

కష్టకాలంలో పార్టీ గౌరవాన్ని కాపాడారు! -తాజా మాజీ సర్పంచులకు ఎమ్మెల్యే కాలవ ప్రశంస

అనంతపురం జిల్లా, రాయదుర్గం.   పదవీ కాలం పూర్తయినా పార్టీ నాయకులుగా గ్రామ సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా పనిచేయాలని తాజా మాజీ సర్పంచ్ లకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తాజా….

AP

బడ్జెట్ అంకెల గారడీ కాదు.. సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండాలన్న మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి* – *: బడ్జెట్ అనేది సామాన్య ప్రజలకు, అధికారులకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలి* – *: రాష్ట్రానికి ఆదాయం….

AP

అనంతపురంలో గార్మెంట్ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపు: అరవింద్ గ్రూప్ ప్రతినిధులతో కీలక భేటీ!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి* – *: పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలి* – *: అవసరమైన భూములు కేటాయిస్తాం* – *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు….

AP

అనంతపురం కలెక్టరేట్‌లో “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం”: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టీకరణ!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి* – *: బడ్జెట్ అనేది సామాన్య ప్రజలకు, అధికారులకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలి* – *: రాష్ట్రానికి ఆదాయం….

AP

సీఎం, గవర్నర్ పర్యటనలను విజయవంతం చేయండి: అధికారులకు జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశం!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. రాష్ట్ర సిఎం మరియు గవర్నర్ ల కార్యక్రమాలను విజయవంతం చేయండి… జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్.. అనంతపురం ,ఏప్రిల్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్….

AP

అనంతపురం కలెక్టరేట్‌లో “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం”: పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *(03.04.2026)* *అనంతపురం కలెక్టరేట్‌లో “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం”* – *కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ….

AP

రమణీయం కణేకల్ శ్రీ చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం…

  కణేకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ చిక్కనేశ్వర స్వామి మహారథోత్సవం ప్రతి సంవత్సరం లాగా చైత్ర పాడ్యమి శుక్రవారం అంగరంగ వైభవంగా అశేష జనవాహిని ఆనందోత్సల మధ్య శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీ స్వామివారికి సుప్రభాత….

AP

కణేకల్‌లో అంగరంగ వైభవంగా శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం: శివనామస్మరణతో మారుమోగిన పురవీధులు!

అనంతపురం జిల్లా, కణేకల్. * అంగరంగ వైభవంగా శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం * వేలాదిగా తరలివచ్చిన ఆంధ్ర, కర్ణాటక భక్తులు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ….

AP

ఉరవకొండ లో జయహో అమరావతి” పేరుతో నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీ..

  గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్,ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతి.. రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో శుక్రవారం సాయంత్రం ఉరవకొండ పట్టణంలో….