Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

బొమ్మనహాళ్ దారి దోపిడీ కేసు ఛేదనం: అంతర్రాష్ట్ర మోసగాడు ఓబులేసు సహా ముగ్గురు నిందితుల అరెస్ట్!

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం *దారి దోపిడీ కేసును ఛేదించిన బొమ్మనహాళ్ పోలీసులు* *ముగ్గురు నిందితులు అరెస్టు* అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను….

AP

పుల్లంపల్లిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు: జెండా ఆవిష్కరించిన మాజీ జడ్పీటీసీ ఆకులేటి అశ్వర్థ!

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం పుల్లంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ జడ్పిటిసి ఆకులేటి అశ్వర్థ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు పార్టీ స్థాపకుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం….

AP

తాడిమర్రిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..

తాడిమర్రి( yes9tv)తాడిమర్రిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29: తాడిమర్రి మండల కేంద్రంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు…..

AP

15 ఏళ్ల తర్వాత చిల్లకొండయ్యపల్లిలో వనభోజన గ్రామోత్సవం: అడవిలో విందు.. ఊరంతా పండుగ!

తాడిమర్రి (yes9tv)చిల్లకొండయ్యపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత వనభోజన గ్రామోత్సవం ఘనంగా నిర్వహణ ధర్మవరం, మార్చి 29: తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత వనభోజన గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎంతోకాలం తరువాత గ్రామంలో పండుగ వాతావరణం….

AP

ఇంధన ధరల తగ్గింపు దేశ ప్రజలకు వరం: ప్రధాని మోదీ నిర్ణయంపై కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు హర్షం!

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిర్ణయం దేశ ప్రజలకి వరం భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం….

AP

ముదిగుబ్బ కేజీబీవీలో ఘనంగా ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం: విద్యార్థులతో కలిసి వీక్షించిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్!

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంకేంద్రంలో కేజీబివి పాఠశాల నందు బీజేవైఎం జిల్లా శాఖ పిలుపుమేరకు అలాగే మంత్రి సత్యకుమార్ గారు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సునీల్ రెడ్డి గారు మరియు జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం….

AP

ముదిగుబ్బ ఆక్స్‌ఫార్డ్ విద్యాసంస్థల్లో ముగిసిన జాబ్ ఇంటర్వ్యూలు: నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన!

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పట్టణంలోని ఆక్సి్ఫార్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలకు భారీ స్పందన లభించింది. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో సుమారు 80….

AP

జనగణన 2027: ఇండ్ల జాబితా మరియు గణన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి – డిఆర్ఓ ఏ.మలోల

అనంతపురం జిల్లా. ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి… డిఆర్ఓ ఏ.మలోల ప్రధాన కేంద్రంలో ముగిసిన ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా తరగతులు. అనంతపురం, మార్చి 29: జిల్లాలో చేపట్టనున్న జనగణన 2027 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా….

AP

సామాన్యులను సైతం నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ టీడీపీ: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ధీమా!

అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే తపనతో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. చదువుకునే రోజుల్లోనే పార్టీ జెండా పట్టుకు తిరిగానని, ఆనాడు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో అణగారిన వర్గాలైన బడుగు బలహీన ప్రజల సంక్షేమం కోసం,….

AP

కళ్యాణదుర్గం హత్య కేసులో కీలక మలుపు: పాతచెరువులో బయటపడిన ఎముకల గూడు.. నాలుగు నెలల తర్వాత వెలుగులోకి భార్య దారుణం!

అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. బాడీ మిస్టరీ గా మారిన హనుమంతు శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీత. బయట పడిన ఎముకల గూడు ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలింపు. తల్లికూతరు గొడవతో ఆలస్యంగా హత్య కేసు వెలుగులోకి. పూడ్చిపెట్టిన స్థలాన్ని కొడుకు చుపియడంతో….