Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

‘శ్రీనివాస మంగాపురం’లో వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’ నుండి మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను….

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం: రెండేళ్లకు 8 శాతం మాత్రమే పెంపు!

ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడానికి వీల్లేదు. రాబోయే విద్యా సంవత్సరం నుండి రెండేళ్లకు కేవలం 8 శాతం మాత్రమే ఫీజులు….

రేవంత్ రెడ్డి నిర్ణయంపై హరీశ్ రావు ప్రశంసలు: శారదాపీఠం భూముల వివాదానికి తెర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు స్వాగతించారు. కోకాపేటలోని విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూములను తిరిగి పీఠానికే కొనసాగేలా, జలమండలికి చేసిన కేటాయింపులను రద్దు చేస్తూ సీఎం జారీ….

AP

సామాజిక పెన్షన్ పేదలకు ఆర్థిక భరోసా: రాయదుర్గంలో లబ్ధిదారుల ముంగిటకే వెళ్లిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు!

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం సామాజిక పెన్షన్ సాయం కాదు… ఓ ఆర్థిక భరోసా సామాజిక పింఛన్ ప్రతి పేద కుటుంబానికి ఓ ఆర్థిక భరోసా, భద్రత కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి….

AP

పేదల ముంగిటకే “ఎన్టీఆర్ భరోసా”: కదిరిలో స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్!

*పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారూ. ప్రభుత్వ….

AP

కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కందికుంట దంపతుల ప్రత్యేక పూజలు: ఏఐ (AI) టికెటింగ్ సేవల ప్రారంభం!

*27-02-2026,అంకురార్పణ పూజ కార్యక్రమంలో పాల్గొనుటకు ఆలయ ప్రధాన అర్చకులను స్వాగతం పలికిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దంపతులు* కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన Ai ఆన్లైన్ టికెట్ల….

మహేష్ బాబు గ్లామర్‌కు క్రికెటర్ శివం దూబే ఫిదా: ‘సూపర్ స్టార్ అత్యంత క్లాస్ మరియు హ్యాండ్సమ్’!

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివం దూబే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, మహేష్ బాబు గ్లామర్ మరియు స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్….

‘సత్యమేవ జయతే’.. కడిగిన ముత్యంలా బయటకొచ్చా: లిక్కర్ కేసు కొట్టివేతపై కవిత భావోద్వేగ స్పందన!

దాదాపు నాలుగేళ్లుగా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంపై కల్వకుంట్ల కవిత తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో తనకు క్లీన్ చిట్ లభించిన తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ “సత్యమేవ జయతే”….

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందరరాజన్ కన్నుమూత: ధర్మ పోరాటంలో ఒక శకం ముగింపు!

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ (90) అనారోగ్యం మరియు వృద్ధాప్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆలయాలపై ప్రభుత్వ….

AP

జనసేన కేంద్ర కార్యాలయంలో ఉద్రిక్తత: లోపలికి చొరబడి కార్లను ధ్వంసం చేసిన దుండగుడు!

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి హఠాత్తుగా కార్యాలయం లోపలికి చొరబడి, పార్కింగ్ ఏరియాలో ఉన్న రెండు కార్లపై రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. కార్ల….