Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

హొలగుందలో క్షుద్రపూజల కలకలం: నేతలు, జర్నలిస్టులే లక్ష్యంగా స్మశానంలో 23 మంది ఫోటోలతో క్షుద్ర తంత్రేతరాలు

కర్నూలు జిల్లా… కర్నూలు జిల్లా హొలగుంద లో ఆయా పార్టీ లీడర్లు,జర్నలిస్టుల పై క్షుద్ర పూజల కలకలం హొలగుందలోని శ్రీ సాయి బన్న దర్గా వెనకాల స్మశానంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు… 23 మంది పాస్ ఫోటోలు పెట్టి తాయత్తులు….

AP

నల్లమాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సత్తా: రాష్ట్రస్థాయి బేస్ బాల్ జట్టుకు 9 మంది ఎంపిక

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బెస్ బాల్ జట్టుకు ఎంపిక కావడం జరిగింది స్థానిక జడ్పీ పాఠశాల….

AP

బెలుగుప్పలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ

బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 🚩🪷🪷🪷🚩 (1980) ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బెలుగుప్ప టౌన్‌లో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో….

AP

వేదావతి ప్రాజెక్ట్ ఆలూరు ప్రాంతానికి ‘సంజీవిని’: పనుల్లో జాప్యంపై మండిపడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి నాయుడు

— కర్నూలు జిల్లా ఆలూరువేదావతి ప్రాజెక్ట్‌పై అత్యవసర స్పందన అవసరం..డీసీసీ –ఆలూరు ప్రాంతానికి వేదావతి ప్రాజెక్ట్ సంజీవిని లాంటిది..క్రాంతి నాయుడు –కర్నూలు ప్రాజెక్టులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ విమర్శ ఆలూరు మండలం సహా పరిసర ప్రాంతాల అభివృద్ధికి అత్యంత….

AP

పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి: ‘బిందు సేద్యం – ప్రకృతి వ్యవసాయం’పై క్షేత్రస్థాయి సమీక్ష

అనంతపురం జిల్లా,తాడిపత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గం యాడికి సమీపంలోని పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ సహా వివిధ అంశాలపై రైతులు, కూలీల నుంచి వివరాలు అడిగి….

AP

జేఎన్టీయూ అనంతపురంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు: ‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన గవర్నర్

అనంతపురం జిల్లా, జేఎన్టీయూ. సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ .అబ్దుల్ నజీర్ గారు….. అనంత జేఎన్టీయూలో ఘనంగా 15వ స్నాతకోత్సవ వేడుకలు… ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ రాష్ట్ర గవర్నర్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా….

AP

కదిరిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదిగిన పార్టీ అని నాయకుల కొనియాడలు

*భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా*…… *శ్రీ సత్య సాయి జిల్లా కదిరి అసెంబ్లీలో శ్రీ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి నివాసం నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి, ఓబీసీ మోర్చా….

AP

నిడిగల్లులో ‘జలధార’ పనులకు శ్రీకారం: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా రూ. 4.40 లక్షలతో ఫీడర్ ఛానెల్ నిర్మాణం

తాడిమర్రి(yes9tvనిడిగల్లు పంచాయతీలో జలధార కార్యక్రమం ప్రారంభం తాడిమర్రి మండలంలోని నిడిగల్లు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార” కార్యక్రమంలో భాగంగా చెరువులోకి వర్షపు నీరు చేరేందుకు ఫీడర్ ఛానెల్ పనులను రూ. 4.40 లక్షల అంచనాతో ఈరోజు ప్రారంభించారు. ఈ….

AP

తాడిమర్రి మండల కేంద్రంలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

తాడిమర్రి (yes9tv) తాడిమర్రి మండల కేంద్రంలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని మండల కన్వీనర్ దేవర రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ స్వామి, “మా ఊరు….

AP

చిన్నకోట్ల గ్రామంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం నిర్వహణ

నేడు ముదిగుబ్బ మండలంలోని చిన్నకోట్ల గ్రామంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు గౌరవ శ్రీ PVN మాధవ్ గారు, మన రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ….