Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

బాధిత ఎస్సీలకు న్యాయం చేయడమే కమిషన్ లక్ష్యం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం అన్ని షెడ్యూల్ కులముల సంఘాల నాయకులు మరియు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ కెఎస్.జవహర్ గారు.. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ….

AP

చిన్నారి కేయాంశ్ ప్రాణాన్ని కాపాడండి: హిందూపురంలో భారీ అవగాహన ర్యాలీ

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం. శ్రీ సత్య సాయి జిల్లా…. లేపాక్షి కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కేయాంశ్ SMA టైప్-2( స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 2)అనే ప్రాణాంతక వ్యాధికి చికిత్స అందించేందుకు విరాళాల కోసం హిందూపురంలో భారీ….

AP

తాడిమర్రి మండల రైతులకు ముఖ్య సమాచారం – ఖరీఫ్ పంటలకు నార అందుబాటులో

తాడిమర్రి( yes9tv)తాడిమర్రి మండల రైతులకు ముఖ్య సమాచారం – ఖరీఫ్ పంటలకు నార అందుబాటులో తాడిమర్రి మండలంలోని అన్ని గ్రామాల రైతులు రాబోయే ఖరీఫ్ పంట సాగుకు సంబంధించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన రైతులు వెంటనే….

AP

చంద్రబాబును ఆశీర్వదించండి… మహిళా సాధికారత చంద్రబాబు తోనే సాధ్యం…

అనంతపురం జిల్లా, రాయదుర్గం —————————————— ప్రజా సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు నిర్విరామంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ ఆశీర్వదించి అండగా నిలవాలని రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకల్లో….

AP

రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సామకోటి ఆదినారాయణ: నల్లమాడలో ఘన సన్మానం!

రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా సామకోటి ఆదినారాయణ గారు సామ కోటి ఆదినారాయణ గారిని ఘనంగా సన్మానించిన తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేర సత్యసాయి జిల్లా….

AP

ముదిగుబ్బ పీహెచ్‌సీకి ‘మోక్షం’: రూ.1.69 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్!

ముదిగుబ్బ, యస్ 9 ముదిగుబ్బ మండలం లో అసంపూర్తి పీ.హెచ్.సీ కి మంత్రి సత్య కుమార్ వల్ల మోక్షం – ముదిగుబ్బ పీ.హెచ్.సీ నిర్మాణం కోసం రూ.1.69 కోట్ల నిధుల మంజూరు ఎన్నకల హామీని నిలబెట్టుకున్న సత్యకుమార్ ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యత….

AP

మైనార్టీల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం: వైసీపీ లోపాయికారీ ఒప్పందాలపై మాజీ చైర్మన్ షరీఫ్ ధ్వజం!

అనంతపురం జిల్లా, రాయదుర్గం. —————————————– మైనార్టీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యం రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు….

AP

సీఎం చంద్రబాబు నాయుడు క్షేమం కోసం పది రోజులపాటు యాగాలు…..

అనంతపురం జిల్లా… రాయదుర్గం నియోజకవర్గం..   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం చండీదేవి హోమం నిర్వహించారు. స్థానిక జంబుకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత….

AP

అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా భోజనం: సీఎం సతీమణి రూ. 76 లక్షల విరాళంపై ప్రశంసలు!

అనంతపురం జిల్లా. *అన్న క్యాంటీన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా..* *క్యాంటీన్ లో శుచి శుభ్రత ఖచ్చితంగా ఉండాలన్న ఎమ్మెల్యే* – ఆకలి విలువ తెలిసిన వారు ఎవరూ అన్న క్యాంటీన్లను మూసివేయరని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి….

AP

ఘనంగా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు…

అనంతపురం జిల్లా,కలెక్టరేట్.   ప్రముఖ సంఘసంస్కర్తగా కొనియాడపడుతున్న మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతిని అక్షయ తృతీయ రోజు సోమవారం ఉదయం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా….