Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ప్రమాదవశాత్తు మరణించిన టిడిపి కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా బాండ్ అందజేత

తెలుగుదేశం పార్టీ జెండా… టిడిపి కార్యకర్తకు అండ ప్రమాదవశాత్తు మరణించిన కిష్టప్ప కుటుంబానికి ఐదు లక్షల బాండు శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన టిడిపి కార్యకర్త నరసపు కిష్టప్ప గారు హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో….

AP

హెల్మెట్ లేకున్నా, మైనర్లు బైక్ నడిపినా కఠిన చర్యలు: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హెచ్చరిక

తాడిపత్రి నియోజకవర్గంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,….

AP

తాడిమర్రిలో బీజేపీ “మన ఊరు – మన జెండా” కార్యచరణ: ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి – హరీష్ బాబు పిలుపు.

బీజేపీని ప్రజల మధ్యకు తీసుకెళ్లే మహా ఉద్యమం – “మన ఊరు – మన జెండా” ప్రతి ఇంటికి బీజేపీ… ప్రతి గ్రామానికి జెండా – తాడిమర్రిలో హరీష్ బాబు పిలుపు తాడిమర్రి, మార్చి 30: తాడిమర్రి మండల కేంద్రంలోని భారతీయ….

AP

మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: రాయదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం. *మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున* మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది…..

AP

రాయదుర్గం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భరోసా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం. ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాలమంజూరుకు కృషి – ఎమ్మెల్యే కాలవ ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 22వ వార్డులో….

AP

ముదిగుబ్బలో చుక్కల భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్‌కు బిజెపి కిసాన్ మోర్చా వినతి.

చుక్కల భూములు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి… ముదిగుబ్బ మండలంలో చుక్కల భూములు 22 సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సత్యసాయి జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్….

AP

చంద్రబాబు పాలనలో అమరావతి అభివృద్ధి శూన్యం: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ధ్వజం.

30-03-2026 కర్నూల్ జిల్లా సెంటర్, ఆలూరు ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు… అమరావతిలో….

AP

ధర్మవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు

రాష్ట్ర తెలుగుదేశం ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ….

AP

బొమ్మనహాళ్ దారి దోపిడీ కేసు ఛేదనం: అంతర్రాష్ట్ర మోసగాడు ఓబులేసు సహా ముగ్గురు నిందితుల అరెస్ట్!

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం *దారి దోపిడీ కేసును ఛేదించిన బొమ్మనహాళ్ పోలీసులు* *ముగ్గురు నిందితులు అరెస్టు* అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను….

AP

పుల్లంపల్లిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు: జెండా ఆవిష్కరించిన మాజీ జడ్పీటీసీ ఆకులేటి అశ్వర్థ!

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం పుల్లంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ జడ్పిటిసి ఆకులేటి అశ్వర్థ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు పార్టీ స్థాపకుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం….