Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం. పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి మనమంతా పరస్పరం చేతులు కలిపితేనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం పట్టణంలోని నియోజకవర్గ విజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నో ప్రావర్టీ….

AP

అనంతపురం కలెక్టరేట్‌లో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. 31.03.2026. *అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం..* *అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..* *అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని….

AP

2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు: సీఎం చంద్రబాబు ధీమా

తిరుపతి జిల్లా,నాయుడుపేట. డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సుమారు 2.5 లక్షల….

AP

ఏపీ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సోమన్న లొంగిబాటు

విజయవాడ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలతో సంబంధం ఉన్న పలువురు….

AP

ప్రమాదవశాత్తు మరణించిన టిడిపి కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా బాండ్ అందజేత

తెలుగుదేశం పార్టీ జెండా… టిడిపి కార్యకర్తకు అండ ప్రమాదవశాత్తు మరణించిన కిష్టప్ప కుటుంబానికి ఐదు లక్షల బాండు శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన టిడిపి కార్యకర్త నరసపు కిష్టప్ప గారు హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో….

AP

హెల్మెట్ లేకున్నా, మైనర్లు బైక్ నడిపినా కఠిన చర్యలు: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హెచ్చరిక

తాడిపత్రి నియోజకవర్గంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,….

AP

తాడిమర్రిలో బీజేపీ “మన ఊరు – మన జెండా” కార్యచరణ: ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి – హరీష్ బాబు పిలుపు.

బీజేపీని ప్రజల మధ్యకు తీసుకెళ్లే మహా ఉద్యమం – “మన ఊరు – మన జెండా” ప్రతి ఇంటికి బీజేపీ… ప్రతి గ్రామానికి జెండా – తాడిమర్రిలో హరీష్ బాబు పిలుపు తాడిమర్రి, మార్చి 30: తాడిమర్రి మండల కేంద్రంలోని భారతీయ….

AP

మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: రాయదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం. *మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున* మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది…..

AP

రాయదుర్గం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భరోసా.

అనంతపురం జిల్లా, రాయదుర్గం. ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాలమంజూరుకు కృషి – ఎమ్మెల్యే కాలవ ఇళ్లు లేని పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 22వ వార్డులో….

AP

ముదిగుబ్బలో చుక్కల భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్‌కు బిజెపి కిసాన్ మోర్చా వినతి.

చుక్కల భూములు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి… ముదిగుబ్బ మండలంలో చుక్కల భూములు 22 సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సత్యసాయి జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్….