Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

ముదిగుబ్బ మండలం లోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకస్తూ నిరసన కార్యక్రమం ముదిగుబ్బ అంగన్వాడీ సెంటర్ దగ్గర చేయటం జరిగింది… సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అనగన్వాడీ లకు కనీస….

AP

తాడిమరిలో లక్ష్మీ తారమ చెన్నకేశవ స్వామి ఉత్సవాలపై రాజకీయ వివాదం…. వైఎస్ఆర్సీపీ కౌంటర్ ప్రెస్ మీట్…

తాడిమరి మండల కేంద్రంలో నిర్వహించనున్న శ్రీలక్ష్మి తారమ చెన్నకేశవ స్వామి ఉత్సవాల నేపథ్యంలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ అంశంపై కూటమి నాయకులు సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తాడమరి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, వైఎస్ఆర్సీపీ నాయకులు….

AP

తాడిమర్రి పీహెచ్‌సీలో బదిలీపై వెళ్తున్న ఏఎన్ఎంలు, సిబ్బందికి ఘనంగా సన్మానం: పాల్గొన్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం

తాడిమర్రి(yes9tv) తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన 8 మంది ANMs మరియు LDCగా సేవలందించి బదిలీపై వెళ్లిన సిబ్బందికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య….

AP

ఉరవకొండలో విద్యార్థులకు మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ జనార్దన్ నాయుడు

ఉరవకొండ లో మంగళవారం రోజున పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఉరవకొండ సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది ఉరవకొండ మహేశ్వరీ స్కూల్ విద్యార్థులతో కలిసి ఊరవకొండ పట్టణంలోని మహేశ్వరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్లి, వారితో సమావేశం నిర్వహించి,….

AP

తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్త గేట్ల అమరికను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

*కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పై కొత్తగా అమర్చిన ప్రతి గేటును క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు..*….

AP

అనంతపురంలో జర్నలిస్టుల మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం: 236 మందికిపైగా సేవలు అందజేత

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం 236 మందికిపైగా జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు మీడియా మిత్రులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్….

AP

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల నిర్మాణం దేశంలోనే సరికొత్త రికార్డు: మంత్రి పయ్యావుల కేశవ్

బళ్లారి జిల్లా, హోస్పేట్. *”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల….

AP

తాగునీటి సమస్యపై సిపిఐ ధర్నా… కురాకులతోట కాలనీలో దాహం కేకలు…..

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.   వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన….

AP

వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష: జల సంరక్షణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *ప్రైమరీ సెక్టార్ పై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష..* అనంతపురం, మార్చి 31 : – *అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో (ప్రైమరీ సెక్టార్)….

AP

తెల్లవారుజామునే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ: వైద్య సేవలపై సంతృప్తి

అనంతపురం జిల్లా. *మరోసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు* – *: తెల్లవారుజామున 5 గంటలకే ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు* – *: 2 గంటలపాటు ఆసుపత్రి మొత్తం కలియతిరిగిన ఎమ్మెల్యే* – *: రోగుల నుంచి కంప్లైంట్లు నిల్.. ఆసుపత్రిలో….