Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

తాడిపత్రిలో ఉద్రిక్తత: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌ వేళ పోలీసులపై అటాక్.. నిందితుడిపై సీఐ కాల్పులు

*అనంతపురం జిల్లా* *తాడిపత్రి* *బావమరిది ని చంపిన కిరాతకుడి పై పోలీసుల పై కాల్పులు* *యాడికి మండలం కోన ఉప్పలపాడు కు చెందిన బాలుడు హేమచంద్ర ను చంపిన సర్వేష్ పై కాల్పులు జరిపిన పోలీసులు* *సీన్ రికన్స్ట్రంక్షన్ కోసం సర్వేష్….

AP

అనంతపురం జిల్లాలో ఘోరం: బావ చేతిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య.. నిందితుడు సర్వేష్ అరెస్ట్

*అనంతపురం జిల్లా తాడిపత్రి యాడికి మండలం కోనుప్పలపాడులో కిడ్నాప్ కు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్య హేమచంద్రను బండరాళ్లతో కొట్టి చంపిన అక్క భర్త సర్వేష్ కుందన కోట కొండలలో బండరాళ్లతో కొట్టి హత్య చేసిన బావ సర్వేష్ సర్వేష్….

AP

తాడిపత్రిలో కలకలం: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌ వేళ పోలీసులపై నిందితుడి దాడి.. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు

అనంతపురం జిల్లా తాడిపత్రి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి కామెంట్స్… యాడికి లో బాలుని హత్యకేసులలో నిందితుడిని సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం అతను తిరిగిన ప్రదేశాలకు మా సీ ఐ లు తీసుకుని వెళ్లారు. యాడికి మండలం కుందన కోట….

AP

భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం..

  భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు ఆంధ్రప్రదేశ్ NDA విడుదల చేసినటువంటి జాబ్ కాలండర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి,….

AP

టీటీడీకి రూ.కోటి విరాళం…

  తిరుమల ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.ఈ మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు….

AP

‘పది’ మూల్యాంకన పారితోషికం పెంచాలి -వైఎస్ఆర్ టీఏ నేత రెడ్డి శేఖర్ రెడ్డి

  చిత్తూరు: పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి చెల్లిస్తున్న పారితోషికం రేట్లను తక్షణమే పెంచాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన….

AP

వేడుకగా జరిగిన ఆరుద్ర ఉత్సవం – స్వామి అమ్మవార్ల సేవలో ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో గురువారం ఆరుద్ర ఉత్సవం వేడుకగా జరిగింది. ఉగాది తర్వాత వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ మూర్తులు ఊరందూరు గ్రామానికి రావడం ఆనవాయితీగా ఉంది. గురువారం స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులు….

AP

పాల కోసం ఏడ్చిందని… పసిప్రాణాన్ని చిదిమేసిన కన్నతల్లి!

  చిత్తూరు: అమ్మ.. ఈ రెండక్షరాల పిలుపులో అనంతమైన ప్రేమ ఉంటుంది. ఆకలితో అలమటించే బిడ్డకు అమృతంలా పాలిచ్చే ఆ తల్లి ప్రేమే లోకానికి ఆధారం. కానీ, తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన చూస్తుంటే, మానవత్వం….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో పలు కేసుల్లో నిందితుడి అరెస్ట్: నల్లమాడలో వినోద్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లమాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 22/2026 U/s 331(3),305(a) కేసులో ముద్దాయి అయిన మల్లెల వినోద్ కుమార్ అలివస్ కర్ల వయస్సు 26 సం, S/o మల్లెల రామకృష్ణ చౌటుకుంటపల్లి గ్రామం ప్రస్తుతం….

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి

Mar 26, 2026, బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో….