Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి

Mar 26, 2026, బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో….

AP

మంగళగిరిలో ‘ప్రజా స్పందన’: పల్లా శ్రీనివాసరావుతో కలిసి అర్జీలు స్వీకరించిన పూల నాగరాజు!

విజయవాడ, మంగళగిరి. *మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు ప్రజల నుంచి వినుతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు* *టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారితో కలసి….

AP

స్కూల్ బస్సు దిగగానే బాలుడి కిడ్నాప్…

అనంతపురం: స్కూల్ బస్సు దిగగానే బాలుడి కిడ్నాప్ అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో బుధవారం కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థి హేమచంద్రను గుర్తుతెలియని వ్యక్తి బైక్పై కిడ్నాప్ చేశాడు. నిందితుడు….

AP

కూలీల ఆటో బోల్తా మహిళా మృతి….

ఉరవకొండ :కూలీల ఆటో బోల్తా మహిళా మృతి…. ఉరవకొండ మండలం నింబగళ్లు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హసీనా (45)అనే మహిళా మృతి చెందారు…. మిరప కోతలకు 13మంది కూలీలతో వెళ్తున్న ఆటో, ఇసుక ట్రాక్టర్ ని తప్పించబోయి….

AP

ఘోర బస్సు ప్రమాదం…. కనీసం 10 మంది సజీవదహనం….

  ఆంధ్రప్రదేశ్: * మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. * మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. *….

AP

తాడిమర్రి మండలం ఆత్మకూరులో ఘనంగా ఉచిత పశు వైద్య శిబిరం: రైతులకు అవగాహన, ఉచితంగా మందుల పంపిణీ

, తాడిమర్రి (yes9tv)మండలం లోని ఆత్మకూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మవరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి అరుణశ్రీ గారు,….

AP

ఉరవకొండలో యుటిఎఫ్ ‘రణభేరి 3.ఓ’: పెండింగ్ డిమాండ్ల సాధనకై తహసిల్దార్ కార్యాలయం ముందు భారీ నిరాహార దీక్ష

ఈరోజు ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో యుటిఎఫ్ రణభేరి 3.ఓలో భాగంగా ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం ముందర నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న యుటిఎఫ్ నాయకులందరికి యుపిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి పూలమాలలు వేసి దీక్ష….

AP

అనంతపురంలో ఘనంగా బయోడైవర్సిటీ అవగాహన సదస్సు: హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా మరియు జిల్లా అధికారులు

అనంతపురం పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం బయోడైవర్సిటీ పై అనేక అంశాల గురించి ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు,ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శివశంకర్….

AP

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ‘ఐక్య పోరాట ఫలితం’: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

*ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి: ఐక్య పోరాటానికి విజయ ఫలితం* -ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం ధర్నా, లక్ష సంతకాల సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి, -వైస్సార్ సీపీ తో పాటు కాంగ్రెస్, సీపీఐ సిపిఎం ప్రజా సంఘాల విజయం ఇది….

AP

గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

విజయవాడ,అమరావతి :   పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం, గుడ్డు పెడుతుంటే దానిని అపహాస్యం చేస్తూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ….