Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: కదిరిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

“దివ్యాంగ శక్తి పథకం” ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఈరోజు నుంచి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చిన కార్యక్రమంలో భాగంగా…. కదిరి ఏపీఎస్ఆర్టీసీ బస్సు….

AP

అనంతపురంలో ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం: అధికారులకు డీఆర్వో ఆదేశం

అనంతపురం జిల్లా నూతన తెలుగు సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలి… అనంతపురం, మార్చి 18: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉగాది వేడుకలను నిర్వహించాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో రేపటి….

AP

పేద విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ’ అమృత హస్తం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూటమి ప్రభుత్వాన్ని….

AP

రైతు అరటి తోటపై దుండగుల దాడి: బాధితుడిని పరామర్శించిన హరీష్ బాబు

తాడిమర్రి(yes9tv)రైతు అరటి తోటకు నిప్పు – ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పరామర్శ తాడిమర్రి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రైతు ఏటుకూరు నాయుడు అరటి తోటలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి తీవ్ర నష్టం కలిగించారు. అదేవిధంగా నీటి పైపులైన్,….

AP

పరిశుభ్రతే ఆరోగ్యానికి సోపానం: తాడిమర్రిలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన హరీష్ బాబు

తాడిమర్రి (yes9tv)పరిశుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు – హరీష్ బాబు చెత్త నిర్వహణలో ప్రజలు ముందుకు రావాలి – హరీష్ బాబు ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలి – స్వచ్ఛ రథం ప్రారంభోత్సవంలో పిలుపు ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామాలు మరియు….

AP

పరీక్షల ఒత్తిడితో విషాదం: తల్లి మందలించిందని మాత్రలు మింగిన పదో తరగతి విద్యార్థిని మృతి – ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదన్న

✍️ కంబదూరు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీ కి చెందిన మైథిలి అనే బాలిక , స్థానిక ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతుండగా, ఆ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకుని రావాలని ఆ బాలిక తల్లి శనివారం సూచనలు….

AP

నల్లమాడలో ‘రైతన్న మీకోసం’: అన్నదాతల ఖాతాల్లోకి రూ. 6 వేల జమ – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథి!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో ప్రభుత్వం ప్రస్తుతం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత 6 వేల రూపాయలను రైతుల ఖాతాలో ఈనెల 13వ తేదీన జమ చేయడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి….

AP

నల్లమడలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం: ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యం – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే….

AP

కూటమి ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యం…

కూటమి ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యం రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వం తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి….

AP

ఎర్రదొడ్డిలో ‘రైతన్నా… మీ కోసం’: ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట…

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను, ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమం “రైతన్నా… మీ కోసం”. కార్యక్రమంలో భాగంగా . ఈ రోజు కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గ్రామంలో “రైతన్నా… మీ….