Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

అడిగిన వెంటనే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు: కళ్యాణదుర్గం ఇందిరమ్మ కాలనీవాసుల హర్షం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. తాగునీటికి ఇబ్బంది అని అడగ్గానే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని కొబ్బరికాయ కొట్టి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సమ్మర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని కాలనీ వాసులు,….

AP

రాజధాని పేరుతో అమరావతిలో భారీ దోపిడీ: తాడేపల్లి మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ ఆరోపణ

విజయవాడ, తాడేపల్లి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిపై ప్రజల్లో నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రస్తావించబడిందా అని ఆయన ప్రశ్నించారు. ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న….

AP

అమరావతి పేరుతో ప్రజాధనం దోపిడీ: లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణ

న్యూఢిల్లీ. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి….

AP

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: లోక్‌సభలో ఎంపీ పురందేశ్వరి స్పష్టం

  న్యూఢిల్లీ. రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో….

AP

ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు: వింజమూరు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా. *ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు. వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ పర్యటన….

AP

సిద్దరాంపురంలో పింఛన్ల పంపిణీ: నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – పూల నాగరాజు

అనంతపురం జిల్లా,శింగనమల. నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు *శింగనమల నియోజకవర్గం సిద్దరాంపురం గ్రామంలో….

AP

నల్లమాడ హమాలి కాలనీలో పెన్షన్ల పంపిణీ: లబ్ధిదారుల ముఖాల్లో పెరిగిన భరోసా

నల్లమాడ హమాలి కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో అంజనప్ప ,తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం హమాలీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో….

AP

ఉరవకొండలో మరణించిన లాలప్ప భార్యకు పెన్షన్ అందజేత: పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

ఉరవకొండ ఎయిర్టెల్ టవర్ దగ్గర నివాసం ఉంటున్న ఎగిడి. లాలప్ప అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఎగ్డిడి లాలప్ప చనిపోవడంతో భర్త పెన్షన్ భార్య అనంతమ్మ అందించారు. దీనికిగాను పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో….

AP

ముదిగుబ్బలో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతి

ముదిగుబ్బ మండలం లో ఈరోజు సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముదిగుబ్బ సీఐటీయూ మండల నాయకులు తహసీల్దార్ ఆఫిస్ నందు బ్లాక్ డే నిర్వహించారు…తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన….

AP

అమరావతికి లోక్‌సభ ఆమోదం చారిత్రాత్మకం: వైసిపి తీరుపై ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ధ్వజం

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కామెంట్స్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి లోక్ సభ ఆమోదముద్ర వేయడం సంతోషదాయకం అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత వస్తే భవిష్యత్తు మరింత ఉజ్వలం లోక్సభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం….