Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి ఉత్సవాలు: ఉరుముల కొలువుతో మార్మోగిన వీధులు!

తాడిమర్రి (yes9tv)చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి ఉత్సవాలు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక అలంకరణలు ఉరుముల కొలువుతో మార్మోగిన వీధులు ధర్మవరం, మార్చి 20: తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కాటకోటేశ్వర స్వామివారి ఉత్సవాలు శుక్రవారం అత్యంత….

AP

అకాల వర్షాల విధ్వంసం: నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణ పరిహారం అందించాలి – వైఎస్సార్‌సీపీ రైతు విభాగం డిమాండ్!

…నష్టపోయిన మొక్కజొన్న రైతును వెంటనే ఆదుకోవాలి వై ఎస్ ఆర్ సి పి రైతు విభాగం అధ్యక్షులు మేకల సిద్ధప్ప డిమాండ్… ఉరవకొండ నియోజకవర్గం గత రెండు రోజులుగా ఈదురుగాలులు,అకాల వర్షాల విధ్వంశం,మొక్కజొన్న,ఉద్యాన పంటల రైతులు ఆర్ధికంగా కుదెలు,,కూడేరు మండలం ముద్దలాపురం….

AP

గోవులకు దాహుర్తి తీర్చుటకు జాల పాత్ర….

  *శ్రీ గోహిత సేవా సంస్థ* ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోమాతలకు దాహుర్తి తీర్చుటకు జాల పాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో *బిల్డర్ T. ఓబయ్య గారు, శ్రీ గోహిత సేవా సంస్థ వ్యవస్థాపక….

AP

ముస్లింల దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట: రూ. 55 లక్షలతో ఈద్గా అభివృద్ధి పనులు ప్రారంభం, షాదీ మహల్‌పై భరోసా

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరి లో ఈద్గా ఖబరస్తాన్ లో 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం పై హర్షం వ్యక్తం చేసిన మైనార్టీలు కదిరి ఎమ్మెల్యే కందికుంట….

AP

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పింఛన్ల పెంపుపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హర్షం

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి పత్రిక సమావేశంలోని అంశాలు > కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. > రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి….

AP

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైభవంగా పంచాంగ శ్రవణం

శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం, కదిరి,సత్యసాయి జిల్లా తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినం శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం….

AP

నిరుద్యోగులకు ఇది నిజమైన ఉగాది….

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం   నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది నిజమైన ఉగాదని….

AP

రాయలసీమ బీడు భూముల్లో సోలార్ వెలుగులు: కరువు నేలపై కురుస్తున్న కాసుల వర్షం.. అన్నదాతలకు అండగా కొత్త ప్రాజెక్టులు

సీమలో సోలార్ కాంతులు. ………………………………. *రానున్న కొత్త ప్రాజెక్టులు.. మట్టి మనిషికి మంచి రోజులు. *బీడు పడ్డ రైతు పొలాల్లో విద్యుత్ వెలుగులు. *అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు. ………………………………… ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసి మురిసి పోయిన రాయలసీమను కరువు రక్కసి….

AP

అనంతపురం కలెక్టరేట్‌లో వైభవంగా ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది వేడుకలు: జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామన్న కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఘనంగా ఉగాది వేడుకలు అనంతపురం, మార్చి 19: ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో గురువారం ఉదయం ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లాస్థాయి వేడుకల్లో భక్తి గేయాలపన పంచాంగ శ్రవణం, సాంప్రదాయ….

AP

చిల్లకొండయ్యపల్లిలో ఉత్సాహంగా ‘టెంకాయల విసురు’ పోటీలు: ఉగాది వేళ వెల్లివిరిసిన గ్రామీణ సంస్కృతి

తాడిమర్రి (yes9tv)మండలం లోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని సాంప్రదాయంగా నిర్వహించే టెంకాయల విసురు పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ యువతతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలను పంచుకున్నారు. పోటీల సందర్భంగా ఉత్సాహపూరిత వాతావరణం….