Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్: ఆలయ అభివృద్ధిపై సమీక్ష

అనంతపురం జిల్లా, ఉరవకొండ. 02.04.2026. *పెన్నఅహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..* – *ఉరవకొండ మండలం పెన్నఅహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు….

AP

డబుల్ హ్యాట్రిక్: నవోదయ, సైనిక్ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన ఉరవకొండ విద్యార్థి మౌనిష్

ఉరవకొండ పట్టణంలో శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఐదవ తరగతి చదువుతున్న మౌనిష్ అనే విద్యార్థి నవోదయ మరియు సైనిక్ ప్రవేశ పరీక్షలలో రెండింటిలోనూ సీట్లు సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టి తన సత్తా చాటుకున్నాడు. పాఠశాల….

AP

జగన్ ఓ ‘ఆంధ్రా పులకేశి’.. పవన్ కళ్యాణ్ పనితీరుపై మాట్లాడే అర్హత ఆయనకు లేదు: ఇంచార్జి గౌతమ్ కుమార్ ధ్వజం

జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అన్ని ఆపద్దపు మాటలే . పవన్ కళ్యాణ్ గారిపై , కూటమి ప్రభుత్వం పై మాట్లాడే అర్హత జగన్ మోహన్ రెడ్డి కి లేదు . YSR ప్రభుత్వంలో పంచాయతీ….

AP

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: పార్లమెంట్‌లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ. *అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్‌లో అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి.* *విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ* – అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న….

AP

ముదిగుబ్బ ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

ముదిగుబ్బ మండలంలోని MLS (మండల స్థాయి స్టాక్) పాయింట్‌ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన బియ్యం మరియు ఇతర నిత్యావసర….

AP

ముదిగుబ్బ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎం. మౌర్య భరద్వాజ్

  స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ గారు గురువారం సందర్శించి, కార్యాలయ రికార్డులను మరియు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలోని హాజరు పట్టిక, భూమి రికార్డులు (అడంగల్, 1-B), మరియు మీ-సేవా దరఖాస్తుల పెండింగ్….

AP

ముదిగుబ్బ మండలంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్

  ముదిగుబ్బ ఏప్రిల్ 2: ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోపు పూర్తి చేయాలని….

AP

ముదిగుబ్బ సచివాలయం-2ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

  మండల కేంద్రంలోని సచివాలయం-2ను శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను, బయోమెట్రిక్ హాజరును మరియు సేవల వితరణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను….

AP

దొరిగల్లులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ: చినగాని నరసింహ యాదవ్ రూ. 10 వేల ఆర్థిక సాయం

ఈ రోజు ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం SC కాలనీలో Dr. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకు కొరకు తెలుగుదేశం పార్టీ….

AP

ముదిగుబ్బ మండలంలో విషాదం: షార్ట్ సర్క్యూట్‌తో పశువుల కొట్టం దగ్ధం.. మూగజీవాలు సజీవదహనం

🔥 బుధవారం సాయంకాలం అగ్ని ప్రమాదం… క్షణాల్లో బూడిదైన కొట్టం 🔥 📍 ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ సిరిగారి పల్లి గ్రామంలో విషాదం ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని సిరిగారి పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం సాయంకాలం….