Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

అలూరులో అంబరాన్నంటిన అమరావతి సంబరాలు: భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి

కర్నూలు జిల్లా ఆలూరులో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. రాజధాని అమరావతి అమలు దిశగా పార్లమెంట్ చట్టసభలో నిర్ణయం వెలువడటంతో టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కూటమినేతలతో కలిసి బైకు ర్యాలీ….

AP

ఆంధ్రులు గర్వపడే రాజధాని అమరావతి. _ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ర్యాలీలో ఎమ్మెల్యే కాలవ

అనంతపురం జిల్లా, రాయదుర్గం.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు గర్వపడే రాజధానిగా అమరావతి వెలుగొందుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన బిల్లు-2014 చట్ట సవరణకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదాన్ని….

AP

నల్లమాడలో అంబరాన్నంటిన అమరావతి సంబరాలు: కొవ్వొత్తుల ర్యాలీతో హోరెత్తించిన కూటమి నాయకులు

నల్లమాడలో కొవ్వొత్తుల ర్యాలీ టపాసులు మొతలు జై జై అమరావతి అని నినాదించిన తెలుగుదేశం నాయకులు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాలు మేర సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ….

AP

“అమరావతి చట్టబద్దం చరిత్రాత్మకం – ఇక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ దుష్ట శక్తులు ఆపలేరు”: ..

“అమరావతి చట్టబద్దం చరిత్రాత్మకం – ఇక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ దుష్ట శక్తులు ఆపలేరు”: .. అమరావతి రాజధాని బిల్లుపై రాజ్యసభలో ఆమోదింపు పొందిన నేపథ్యంలో గురువారం సాయంత్రం కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు….

AP

మైనర్ డ్రైవింగ్ పై ఎస్ ఐ హెచ్చరిక

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ద్విచక్ర వాహనంపై త్రిపుల్ రైడింగ్ చేస్తున్న మైనర్లకు నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గురువారం 10వ తరగతి పరీక్షల ముగింపు సందర్భంగా పరీక్ష కేంద్రానికి తనిఖీకి వచ్చిన ఎస్సై సతీష్ కుమార్….

AP

వైభవంగా లత్తవరం లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం: భక్తుల నామస్మరణతో మారుమోగిన కొండప్రాంతం

ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము అంగరంగ వైభవంగా, వేలాదిమంది భక్తుల నారాయణ అనే నామస్మరణ మధ్యన కోలాహలంగా విజయవంతంగా సంబరంగా ముగిసినందున సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తి లత్తవరం గ్రామంలో ఊరేగింపు….

AP

పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్: ఆలయ అభివృద్ధిపై సమీక్ష

అనంతపురం జిల్లా, ఉరవకొండ. 02.04.2026. *పెన్నఅహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..* – *ఉరవకొండ మండలం పెన్నఅహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు….

AP

డబుల్ హ్యాట్రిక్: నవోదయ, సైనిక్ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన ఉరవకొండ విద్యార్థి మౌనిష్

ఉరవకొండ పట్టణంలో శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఐదవ తరగతి చదువుతున్న మౌనిష్ అనే విద్యార్థి నవోదయ మరియు సైనిక్ ప్రవేశ పరీక్షలలో రెండింటిలోనూ సీట్లు సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టి తన సత్తా చాటుకున్నాడు. పాఠశాల….

AP

జగన్ ఓ ‘ఆంధ్రా పులకేశి’.. పవన్ కళ్యాణ్ పనితీరుపై మాట్లాడే అర్హత ఆయనకు లేదు: ఇంచార్జి గౌతమ్ కుమార్ ధ్వజం

జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అన్ని ఆపద్దపు మాటలే . పవన్ కళ్యాణ్ గారిపై , కూటమి ప్రభుత్వం పై మాట్లాడే అర్హత జగన్ మోహన్ రెడ్డి కి లేదు . YSR ప్రభుత్వంలో పంచాయతీ….

AP

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: పార్లమెంట్‌లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ. *అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్‌లో అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి.* *విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ* – అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న….