Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

చుక్కల భూముల నుండి రైతులకు విముక్తి: గోపేపల్లి రైతులకు ఎన్వోసీలు అందజేసిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

చుక్కల భూముల రైతులకు శాశ్వత విముక్తి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానీ సత్యప్రసాద్ ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామం సంబంధిత రైతులకు ఎన్వోసీ….

AP

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ: మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషిని కొనియాడిన మంచో ఫెర్రర్

అనంతపురం జిల్లా. ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక పాత్ర – మంచో ఫెర్రర్ కృతజ్ఞతలు సత్యకుమార్ యాదవ్ సహకారం మరువలేనిది – మంచో ఫెర్రర్ అభినందనలు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణలో మంత్రి పాత్ర కీలకం – మంచో….

AP

అమరావతికి చట్టబద్ధత కల్పించడం చారిత్రక మైలురాయి: లత్తవరంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా, ఉరవకొండ. రాజధాని అమరావతికి పార్లమెంట్ లో చట్టం రూపంలో తీసుకురావడం అనేది ఒక మైలురాయి.. – : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ – :….

AP

అమరావతికి పార్లమెంట్ ఆమోదం చారిత్రాత్మకం: ఐదు కోట్ల ఆంధ్రుల కల నెరవేరింది – ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. మన రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో ఆమోదం పొందడం చాలా సంతోషకరం. ఎమ్మెల్యే అమిలినేని ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కలగానే నిలిచిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి….

AP

అడిగిన వెంటనే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు: కళ్యాణదుర్గం ఇందిరమ్మ కాలనీవాసుల హర్షం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. తాగునీటికి ఇబ్బంది అని అడగ్గానే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని కొబ్బరికాయ కొట్టి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సమ్మర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని కాలనీ వాసులు,….

AP

రాజధాని పేరుతో అమరావతిలో భారీ దోపిడీ: తాడేపల్లి మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ ఆరోపణ

విజయవాడ, తాడేపల్లి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిపై ప్రజల్లో నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రస్తావించబడిందా అని ఆయన ప్రశ్నించారు. ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న….

AP

అమరావతి పేరుతో ప్రజాధనం దోపిడీ: లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణ

న్యూఢిల్లీ. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి….

AP

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: లోక్‌సభలో ఎంపీ పురందేశ్వరి స్పష్టం

  న్యూఢిల్లీ. రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో….

AP

ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు: వింజమూరు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా. *ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు. వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ పర్యటన….

AP

సిద్దరాంపురంలో పింఛన్ల పంపిణీ: నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – పూల నాగరాజు

అనంతపురం జిల్లా,శింగనమల. నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు *శింగనమల నియోజకవర్గం సిద్దరాంపురం గ్రామంలో….