Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇఫ్తార్ విందు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాదీ మహల్‌లో పట్టణ ముస్లిం సోదరులకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో….

AP

ప్రతి ఊరుకి తాగునీరు… ప్రతి ఇంటికి కుళాయి

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రతి ఊరుకి తాగునీరు… ప్రతి ఇంటికి కుళాయి ఉరవకొండ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి ప్రత్యేక కృషితో,….

AP

సోదర భావానికి ప్రతీక పవిత్ర రంజాన్ జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్.

అనంతపురం, మార్చి 13 పవిత్ర రంజాన్ మాసం సోదరభావానికి ప్రతిరూపమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపం (కృష్ణ కళామందిరం) లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ….

AP

ప్రభుత్వ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం మార్చి 13 రైతుల సంక్షేమమే ప్రభుత్వ చేయమని ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాప్తాడు నియోజకవర్గం అనంతపురం….

AP

ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాలకు తీపి కబురు: ఇంటింటికీ కుళాయి నీటి కోసం రూ.860 కోట్లు మంజూరు!

అనంతపురం జిల్లా ఉరవకొండ *ఉరవకొండ నియోజకవర్గానికి ఇంటింటికి త్రాగునీటి పథకం.. రూ.480 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం..* *ఇంటింటికి త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి (ట్యాప్) ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమం కోసం….

AP

గుత్తి కోట ఉత్సవాలకు సర్వం సిద్ధం- : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్

అనంతపురం, మార్చి 13 : – *ఈనెల 14, 15వ తేదీలలో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం గుత్తి….

AP

గొడిశలపల్లి సమీపం తోటలో గుడిసెలకు అగ్నిప్రమాదం – దూడ మృతి*

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండల పరిధిలోని గొడిశలపల్లి గ్రామంలో ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలో అంబాపురం – గొడిసెలపల్లి మధ్య ఉన్న కురుబ తిమ్మప్పకు చెందిన తోటలో ఏర్పాటు చేసిన గుడిసెలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు….

AP

భూ ఆక్రమణల తొలగింపు…

కార్వేటినగరం: మండలంలోని పొన్నగల్లు గ్రామంలో ఆక్రమణ గురైన కాలువ పరంబోకు భూములను సర్వే చేసి గ్రామస్తుల సమక్షంలో తాసిల్దార్ ఆక్రమణలను తొలగించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పొన్నగల్లు గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 163 లో కాలువ పరుంబోకు భూములకు….

AP

తాడిమర్రి సింగిల్ విండో అధ్యక్షుడిగా కునుకుంట్ల వడ్డీ శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం…

తాడిమర్రి సింగిల్ విండోలో నూతన అధ్యక్షుడు, డైరెక్టర్ల ఘన ప్రమాణ స్వీకారం అధ్యక్షుడికి మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫోన్‌లో అభినందనలు రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలి – మంత్రి సత్య కుమార్ యాదవ్ తాడిమర్రి, మార్చి 13: ధర్మవరం….

AP

14 ఏళ్ల బాలికలకు హెచ్‌.పి.వి టీకా అత్యంత అవసరం..ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు…

రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపులోమ వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు. మొదట ఆయనకు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని….