Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

మహేష్ బాబు గ్లామర్‌కు క్రికెటర్ శివం దూబే ఫిదా: ‘సూపర్ స్టార్ అత్యంత క్లాస్ మరియు హ్యాండ్సమ్’!

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివం దూబే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, మహేష్ బాబు గ్లామర్ మరియు స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్….

‘సత్యమేవ జయతే’.. కడిగిన ముత్యంలా బయటకొచ్చా: లిక్కర్ కేసు కొట్టివేతపై కవిత భావోద్వేగ స్పందన!

దాదాపు నాలుగేళ్లుగా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంపై కల్వకుంట్ల కవిత తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో తనకు క్లీన్ చిట్ లభించిన తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ “సత్యమేవ జయతే”….

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందరరాజన్ కన్నుమూత: ధర్మ పోరాటంలో ఒక శకం ముగింపు!

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ (90) అనారోగ్యం మరియు వృద్ధాప్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆలయాలపై ప్రభుత్వ….

AP

జనసేన కేంద్ర కార్యాలయంలో ఉద్రిక్తత: లోపలికి చొరబడి కార్లను ధ్వంసం చేసిన దుండగుడు!

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి హఠాత్తుగా కార్యాలయం లోపలికి చొరబడి, పార్కింగ్ ఏరియాలో ఉన్న రెండు కార్లపై రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. కార్ల….

AP

కదిరి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు: భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ఆదేశం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదు…. బ్రహ్మోత్సవం వేడుకలకు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు.. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ …జిల్లా ఎస్పీ… ఎమ్మెల్యే గారు…   కదిరి శ్రీమత్….

AP

విషాదం: అదృశ్యమైన వ్యాపారవేత్త తుమ్మల రామాంజనేయులు మృతదేహం లభ్యం

శనివారం సాయంత్రం నుంచి అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, మారుతీ సప్లయర్స్ అధినేత శ్రీ తుమ్మల రామాంజనేయులు ఉదంతం విషాదాంతమైంది. బుక్కరాయసముద్రం మండలంలోని కొట్టాలపల్లి గ్రామ సమీపంలో ఉన్న కెనాల్‌లో ఆయన మృతదేహం కొద్దిసేపటి క్రితం లభ్యమైనట్లు స్థానికులు మరియు పోలీసులు ధృవీకరించారు…..

నా ప్రాణ స్నేహితురాలినే భార్యగా చేసుకున్నా: పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ….

కాంగ్రెస్ కూలగొట్టిన చోటే ఇళ్లు కట్టిస్తాం: వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్….

రియల్ లైఫ్ ‘బిచ్చగాడు’: భార్య ఆరోగ్యం కోసం అడ్వకేట్ భిక్షాటన.. ఆధ్యాత్మిక దీక్షలు రోగాలను నయం చేస్తాయా?

సినిమాలో తల్లి ప్రాణాల కోసం హీరో బిచ్చగాడి దీక్ష చేయడం చూశాం. కానీ, నిజ జీవితంలో తన భార్య ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒక అడ్వకేట్ బిచ్చగాడిగా మారిన హృదయవిదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా….

AP

తిరుమల భక్తులకు అలెర్ట్: మార్చి 3న అన్నప్రసాద కేంద్రాల మూసివేత.. కారణం ఇదే!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచనలు చేసింది. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో ఆ రోజున తిరుమలలోని ప్రధాన అన్నప్రసాద కేంద్రాలతో పాటు తిరుపతి, తిరుచానూరులోని వితరణ కేంద్రాలను కూడా తాత్కాలికంగా….