Latest Posts

గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి….

గద్దర్ రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తి: ప్రధాని మోడీ, విమలకు లేఖ

హైదరాబాద్: ప్రజా కవి గద్దర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ పాటలు బడుగుల జీవితం, సమస్యలను ప్రతిబింబిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు గద్దర్ సతీమణి….

AP

చంద్రయాన్ 3 విజయంతో భారత్‍ను కీర్తించిన పాక్ మీడియా..

చంద్రయాన్-3 విజయంతో ప్రపంచం చూపు భారత్ పై పడింది. భారత కీర్తిని ప్రపంచదేశాలు చాటి చెప్పాయి. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు మన దాయాది దేశం పాక్ మీడియా కూడా మన చంద్రయాన్-3 ప్రాముఖ్యతను ఇచ్చాయి. ప్రపంచ దిగ్గజ పత్రికాలన్ని భారత్….

అదిరిపోయే డిజైన్ తో కియా EV5

ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎంతోకాలం నుంచి ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. చైనాలో జరిగిన చెంగ్డూ….

ఎన్నికల బరిలో హైదరాబాదీ “నాటు” రాహుల్ సిప్లిగంజ్..!

హైదరాబాద్ : బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ అధ్యక్ష్యా అనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీవీ సినీ రంగంలో సక్సెస్ అయిన రాహుల్ ఇక పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. డైరెక్ట్‌గా ఎలక్షన్ ఫైట్‌లోకి దిగుతున్నారు. తన యాస భాషతో పక్క హైదరాబాదీ పాతబస్తీ వాసిగా….

AP

ఏపీలో రాజకీయ పార్టీలకు ఈసీ మరో షాక్ ?

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ విపక్షాల ఓట్లను తొలగించేందుకు భారీగా ఫామ్ 7ను వాడి ఫిర్యాదాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గతేడాది జనవరి….

బీఆర్ఎస్‌లో తొలి వికెట్: సిట్టింగ్ ఎమ్మెల్యే అవుట్: కాంగ్రెస్‌లో చేరిక

ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్……

రాజకీయాలకు పవన్ కల్యాణ్ చిన్న బ్రేక్..

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించనున్నారు. మొన్నటివరకు వారాహి విజయ యాత్రతో తీరిక లేకుండా గడిపిన ఆయన కొద్దిరోజుల పాటు పొలిటికల్ టూర్లు, రాజకీయ కార్యకలాపాలకు పుల్ స్టాప్ పెట్టనున్నారు. దీనికి….

అభ్యర్థుల ప్రకటన పూర్తి.. ఇక ప్రచారమే మిగిలింది.. రేసులో ముందున్న కారు..

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం 115 మందితో కూడిన జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు సిట్టింగ్ లందరికీ సీటు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాబితా….

బావ హరీశ్ రావుకు అండగా నిలిచిన కేటీఆర్, కవిత..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి….