Latest Posts
కాకినాడ లోకల్- తగ్గేదే లేదు: పవన్పై ద్వారంపూడి దాడి
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా స్పందిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభల్లో చేసిన….
వచ్చే ఎన్నికల్లో జరిగిదిదే – సీనియర్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఏపీ రాకీయాల్లోనూ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు టార్గెట్ సీఎం జగన్ గా పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. వైసీపీ సింగిల్ ఫైట్ కు సిద్దం అవుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్…వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర….
పౌర్ణమి వేళ..విజయవాడ నుంచి అరుణాచలానికి బస్సు: రిజర్వేషన్, ఛార్జీల వివరాలివే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ….
ఎన్నికల వేళ అమరావతి పై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ – విపక్షాలకు చెక్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. పొత్తులతో విపక్షాలు..సింగిల్ గా అధికార వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ప్రధాన అంశంగా మారుతోంది. అందునా మూడు రాజధానుల వ్యవహారం మరింత కీలకం కానుంది…..
రూ.80 లక్షలకు మోసపోయిన హీరోయిన్ రష్మిక
రష్మిక మందన్న.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కన్నడంలో కిరిక్ పార్టీద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చలో సినిమాద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా పలకరించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి…..
విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి….
జగన్ చేతికి ఐప్యాక్ రిపోర్ట్- ఎమ్మెల్యేలతో భేటీ: ఆ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టమే..!!
అమరావతి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని,….
బెలారస్కు అణ్వాయుధాలు: పుతిన్ సంచలనం, జపాన్పై అమెరికా వేసిన వాటికంటే పవర్ఫుల్
మాస్కో: ఉక్రెయిన్తో దాడులు కొనసాగుతున్నవేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. బెలారస్కు మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను తరలించామని పుతిన్ తెలిపారు. వేసవి చివరి కల్లా మిగితా వాటిని కూడా తరలిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎదురుదాడికి పాల్పడుతున్న….
జనసేన ప్రభుత్వ అజెండా ఇదే..! కాకినాడలో వెల్లడించిన పవన్..
6hr4 shares ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తనను సీఎం చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన పార్టీని అధికారంలోకి తేవాలని,….










