హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో రెండు కార్లతో పాటు….










