విస్తరించిన రుతుపవనాలు, వర్షాలు – తీవ్ర తుఫాన్ గా బిపర్జాయ్..!!
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈశాన్య భారతం వరకు విస్తరించాయి. ఏపీలోని రాయలసీమ మీదుగా కోస్తా జిల్లాలకు మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి…..










