పీ-4 మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబు: మంత్రి జోగి రమేష్ సూటిప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు…..










