హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక
ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. 20వ తేదీన (18045) షాలిమార్-హైదరాబాద్, హైదరాబాద్-షాలిమార్….










