Latest Posts

AP

ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ మంజూరు: మోంచో ఫెర్రర్‌ను అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

అనంతపురం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్డీటీ (RDT) సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యూవల్ అనుమతులు మంజూరు చేయడం పట్ల….

AP

కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ మరియు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట, ఎస్పీ సతీష్ కుమార్

*కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ను పునర్ ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారు* కదిరి పట్టణం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో….

AP

పూలచెర్లలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.అనంతపురం జిల్లా కనేకల్ మండలం పూలచెర్ల గ్రామంలో బుధవారం ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు….

AP

తాడిమర్రి మండలంలో తీవ్రమైన గ్యాస్ కొరత: సిలిండర్లతో నిరసన చేపట్టిన ప్రజలు

తాడిమర్రి( yes9tv)తాడిమర్రి మండలంలో గ్యాస్ కొరతపై ప్రజల ఆందోళన తాడిమరి మండలంలోని పలు గ్రామాలలో గత నెల రోజులుగా గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఈ సమస్య….

AP

కదిరిలో పెన్షన్ల పంపిణీ మరియు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 31 వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల….

AP

రాయదుర్గం మార్కెట్ యార్డ్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా,రాయదుర్గం. • మార్కెట్ కమిటీ చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే • మార్కెట్ యార్డ్‌లో రైతులకు మజ్జిగ, నీరు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలవ రాయదుర్గం పట్టణలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతులకు మజ్జిగ….

తుంగభద్ర చరిత్రలో సరికొత్త రికార్డు: ఒకే సీజన్‌లో 33 గేట్ల మార్పిడి – మే నెలకల్లా పనులు పూర్తి!

కర్ణాటక రాష్ట్రం, విజయనగరం జిల్లా, హోస్పేట్ తుంగభద్ర. *”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం* – *: ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి,….

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులు పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్: ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తి!

కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా, హోస్పేట్ డ్యాం (తుంగభద్ర). కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్‌ నుంచే సీఎం‌కు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు…..

AP

పాలిటెక్నిక్‌లో ఘనంగా జాబ్ అచీవర్స్ డే – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత…

అనంతపురం జిల్లా. *పాలిటెక్నిక్‌లో ఘనంగా జాబ్ అచీవర్స్ డే – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత* అనంతపురం, మార్చి 31 : – అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 31-03-2026 తేదిన జాబ్ అచీవర్స్ డే (JAD) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది…..

AP

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

ముదిగుబ్బ మండలం లోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకస్తూ నిరసన కార్యక్రమం ముదిగుబ్బ అంగన్వాడీ సెంటర్ దగ్గర చేయటం జరిగింది… సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అనగన్వాడీ లకు కనీస….