అశ్వ వాహనంపై భక్తులకు కనువిందు చేసిన కదిరి ఖాద్రీశుడు…..
అశ్వ వాహనంపై ఖాద్రీశుడు భక్తులకు దర్శనం, రాయలసీమలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవాల్లో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ప్రధానమైనవి. మన భారతదేశంలో అతి పెద్ద మూడో కదిరి రథం ( తేరు ) అని పిలవబడే నవనారసింహాలలో ఒకటైన….










