Latest Posts

AP

హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక

ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. 20వ తేదీన (18045) షాలిమార్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-షాలిమార్‌….

AP

కామెరూన్‍లో దగ్గు మందుతో 12 మంది పిల్లల మృతి..

ఇటీవలి కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో 12 మంది పిల్లలు చనిపోయారు. అయితే వారి మృతికి దగ్గు మందని కామెరూనియన్ అధికారులు చెబుతున్నారు. అయితే దగ్గు సిరప్ భారతదేశంలో తయారు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. నేచర్‌కోల్డ్ మందుల పెట్టె ఫోటోగ్రాఫ్‌లు రీమాన్….

సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ….

AP

‘గుంటూరు కారం’ నుంచి పూజాహెగ్డే తొలగింపు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న గుంటూరు కారం చిత్రం నుంచి హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డేను తొలగించారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా….

AP

జగనన్న ఆణిముత్యాల అవార్డులు ప్రదానం-విద్యాసంస్కరణల ఫలితమేనన్న సీఎం జగన్..

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ మీడియట్ లో టాపర్లుగా నిలిచిన విద్యార్దులకుసీఎం జగన్ ఇవాళ జగనన్న ఆణిముత్యాలు అవార్డుల్ని ప్రదానం చేశారు. వీరితో పాటు వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కూడా సన్మానించారు. రాష్ట్రంలో చేపడుతున్న విద్యాసంస్కరణల వల్లే….

AP

ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్….

5గురు హీరోలపై రెడ్ కార్డ్ బ్యాన్?

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు కథానాయకులపై అక్కడి నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీచేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో తలెత్తే రాజకీయ, సామాజిక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇతర సంస్థలతో కలిసి పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. తమిళ పరిశ్రమకు చెదిన….

‘సలార్‌’ టీజర్‌ సిద్ధం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్‌ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్‌’ కోలాహలం ముగియడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ‘సలార్‌’ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు…..

డౌట్ లేదు.. మనదే గెలుపు: మెట్రో, సహా మహేశ్వరంపై కేసీఆర్ వరాలు, కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ మనమే(బీఆర్ఎస్) గెలుస్తామని.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్….

అర్దరాత్రి మంచం మీద ప్రాణాలు వదిలేసిన లేడీ పోలీసు, రెండేళ్ల క్రితం భర్త కూడా!

బెంగళూరు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితురాలిగా ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేసింది. కోవిడ్ తో పోరాటం చేసిన లేడీ పోలీసులు అప్పట్లో ప్రాణాలతో భయపడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లిన మహిళా ట్రాఫిక్ పోలీసు….