Latest Posts

ఈ-సిమ్ కార్డుతో మోటరోలా ఎడ్జ్ 40..

మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మంగళవారం విడుదలైంది. ఈ ఫోన్‌ను (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఏప్రిల్ నెలలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇండియాలో బేస్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు. మోటరోలా ఎడ్జ్‌40….

పద్దతి మార్చుకుంటే మీకే మంచింది, ఢిల్లీ డీల్ గురించి తెలుసుకో, డీకేఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్ని రోజులు బెంగళూరు, ఢిల్లీలో పోటీపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయంలో….

చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది: కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని….

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

తాము ఆరాధించే నటులనే అభిమానులు దేవుళ్లుగా భావిస్తారు. ఒక్కోసారి వారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. ఈ క్రమంలోనే చాలా ఘటనల్లో ఫ్యాన్స్ చేసిన పనులకు హీరోహీరోయిన్లు పలు సందర్భాల్లో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే….

AP

మరోసారి ప్లాట్ల అమ్మకానికి సిద్ధమైన హెచ్‌ఎండీఏ.. గజానికి రూ.10 వేల నుంచి ప్రారంభం..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), మేడిపల్లి లేఅవుట్‌ల సమీపంలోని 218 ప్రైమ్ ప్లాట్‌ల ఈ-వేలం వచ్చే సోమవారం చేపట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టారు. బాచుపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.25వేలు, మేడిపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.32వేలుగా….

AP

ఏపీకి వాతావరణశాఖ శుభవార్త

నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు….

పోటెత్తిన పెద్ద నోట్లు- తలపట్టుకుంటోన్న జొమాటో

హైదరాబాద్: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటికీ- దీన్ని స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు….

AP

అమరావతి వేదికగా జగన్ కొత్త అస్త్రం – ప్రతిపక్షాలకు చెక్..!!

అమరావతి విషయంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న జగన్ అమరావతి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆర్ 5 జోన్ లో 50 వేల మందికి ఇంటి స్థలాల పంపిణీ ద్వారా తమ ఓట్ బ్యాంక్ అక్కడ….

రేవంత్ రెడ్డి బిచ్చగాడు; బీజేపీలోకి వచ్చినా చేర్చుకోవటం కష్టమే: కోమటిరెడ్డి

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఘర్ వాపసీ అంటూ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళిన నేతలను ఆహ్వానించారు. ఇక బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఈటల రాజేందర్ ను, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్….

సమ్మర్ కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజ్

వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులివ్వడంతో ఇంట్లో పిల్లలంతా ఒకటే గొడవ. నాలుగు రోజులు సెలవుపెట్టి పిల్లల్ని ఏవైనా కొత్త ప్రాంతాలు తిప్పి చూపిద్దాం అనే ఆలోచన అందరు తల్లిదండ్రుల్లో కలుగుతుంది. అటువంటివారిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే క్యాటరింగ్….