పీఎం ఈవెంట్ లో సీఎం జగన్ స్పెషల్ అట్రాక్షన్ – ఎంపీ రఘురామ ఏం చేసారంటే..!!
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ హాజరయ్యారు. ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రారంభోత్సవం చేయటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రులు…భాగస్వామ్య పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకున్నారు. ప్రధానికి మద్దతుగా నిలిచారు. ప్రారంభోత్సవంలో….










