ఈ నెల 12 వరకు విచారణకు హాజరు కావాల్సిందే సునీల్ నాయక్ : హైకోర్టు
విజయవాడ, అమరావతి అమరావతి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీలా నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు….










