అటు వడగాల్పులు -ఇటు చల్లని కబురు, రుతుపవనాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని….










