Latest Posts

AP

ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం: వైఎస్ జగన్ జన్మదినోత్సవ సందర్భంగా కానుక!

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ ఐరాల మురళి కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్….

AP

మామిడి రైతుల ధర్నాకు అనుమతి లేదు….

  చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మామిడి రైతుల ధర్నాకు సంబంధించి ఎటువంటి అనుమతి లేదని చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ శ్రీ టి. సాయినాథ్ సోమవారం స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల ధర్నాకు కొంత మంది పిలుపు….

AP

పల్స్ పోలియోలో ఎమ్మెల్యే, కలెక్టరు….

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టరు సుమిత్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఐదేళ్ల లోపు….

AP

సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే, కలెక్టరు

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టరు సుమిత్ కుమార్ సైకిల్ తొక్కి అభిమానులను అలరించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం ఈ-సైకిల్ ను వారు పరిశీలించారు. త్వరలోనే ఈ-సైకిళ్లను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో….

AP

తిరుచానూరు అమ్మవారి సేవలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మరియు డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ప్రముఖులు… తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , భారత ప్రభుత్వ వ్యూహాత్మక మెటీరియల్ పాలసీ సెక్రటరీ & డిఆర్డిఓ (బ్రహ్మోస్) డైరెక్టర్ జనరల్ జైతీర్థ్ ఆర్ జోషి….

AP

ముదిగుబ్బలో నరకప్రాయంగా మారిన డ్రైనేజీ గుంతలు: అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ ఆగ్రహం

ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): ముదిగుబ్బ మండల కేంద్రంలో డ్రైనేజీ పనుల నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. అసంపూర్తిగా తవ్వి వదిలేసిన గుంతల కారణంగా పట్టణంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు తీవ్రస్థాయిలో….

AP

ముదిగుబ్బలో హిందూ సమ్మేళనం: హిందూ బంధువులకు ఆత్మీయ ఆహ్వానం

ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందూ ధర్మ పరిరక్షణ, ఐక్యత మరియు సంస్కృతిని చాటిచెప్పే లక్ష్యంతో ఏర్పాటు….

AP

ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి:- కలెక్టరు సుమిత్ కుమార్

ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి  విద్యార్థులు నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండాలి  చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి కలెక్టరు సుమిత్ కుమార్ ప్రతి విద్యార్థి నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టరు సుమిత్ కుమార్ సూచించారు. నగరంలోని మహాత్మ జ్యోతిరావు….

AP

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 12ఎర్రచందనం దుంగలు – ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు.

రేణిగుంట, రైల్వే కోడూరు రహదారిలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్ గా ఉపయోగిస్తున్న బైక్ ను సీజ్….

AP

గుత్తి లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ర్యాలీ…

  అనంతపురం జిల్లాలో గుత్తి మున్సిపాలిటీ పరిధిలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమీషనర్ బి.జబ్బార్ మియా అధ్యక్షతన శనివారం గుత్తి మునిసిపాలిటీ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర, సింగిల్ ప్లాసిక్ సంపూర్ణ నిషేధం,….