Latest Posts

AP

తాడిపత్రిలో వినియోగదారుల హక్కుల చైతన్యం: “మీ సమస్య మా పరిష్కారం” పేరుతో కొత్త నినాదం!

అనంతపురం జిల్లా తాడిపత్రి అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా “మీ సమస్య మా పరిష్కారం” అనే కొత్త నినాదంతో ముందుకొచ్చిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిత్యావసర వస్తువులు, సరుకులు పైన కొనబడే లేదా….

AP

గర్భిణీపై వైసీపీ కార్యకర్త దాడి: నిందితుడిని నడిరోడ్డుపై ఊరేగించిన పోలీసులు

  గర్భిణీ పై వైసీపీ కార్యకర్త దాడి! శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో గర్భిణీ పై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి….

AP

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణను పటిష్ట చర్యలు:హోం మంత్రి వంగలపూడి అనిత.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర హోం మంత్రి వంగళపూడి అనిత తెలిపారు. పోలీసు యంత్రాంగానికి అవసరమైన అన్ని రకాల ఆధునిక పరికరాలతో పాటు, రాజకీయ జోక్యం లేని పూర్తి….

AP

ఎస్టీల ఇండ్ల స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్య తీసుకోవాలి : సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్ .నాగరాజు డిమాండ్

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదాన గ్రామం లోని గిరిజనులకు సంబంధించిన ఇండ్ల స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి యస్ జిల్లా….

AP

ఐక్యూ (IQ) పెంచుకొని లక్ష్యాన్ని సాధించండి: జేఎన్టీయూ విద్యార్థులకు డాక్టర్ భాస్కర్ నాయుడు దిశానిర్దేశం!

విద్యార్థులు తమ కాలాన్ని శక్తిని దుర్వినియోగపరచరాదు.. అనవసర విషయాలను ఆపండి ఐ క్యును పెంచుకోండి. జె ఎన్ టి యు విద్యార్థులతో రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. అనంతపురం జిల్లా. జేఎన్టీయూ విశ్వ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఇంచార్జ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు….

AP

పెనుమూరులో కరెంటోళ్ల జనాబాట….

  ఏపీఎస్పిడిసిఎల్ నూతనం గా ప్రవేశపెట్టిన కరెంటోళ్ల జనాభాటా కార్యక్రమం మంగళవారం పెనుమూరు మండలం లో ప్రారంభం అయింది. మండలం లోని సామిరెడ్డిపల్లి పంచాయతి ప్రతి గ్రామం లోని విద్యుత్ సమస్యల మీద గ్రామస్తులతో జీడీ నెల్లూరు ఏ డి ఈ….

AP

చిత్తూరు వాసులకు వేలూరు సీఎంసీ సేవలు

చిత్తూరు వాసులకు వేలూరు సీఎంసీ సేవలు పీపీపీ విధానంలో కుదిరిన ఒప్పందం ఎంవోఏపై కలెక్టరు, ఆస్పత్రి డైరెక్టరు సంతకాలు చిత్తూరు ప్రజలకు శుభవార్త. వేలూరు సీఎంసీ, చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ….

టాలీవుడ్ పోటీలో డబ్బింగ్ సినిమా ఎందుకు? క్లారిటీ ఇచ్చిన నిర్మాత బన్నీ వాసు

ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 25న పలు క్రేజీ తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, అదే సమయంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన డబ్బింగ్ సినిమా….

అమెరికాలో విషాదం: గుండెపోటుతో నల్గొండ యువకుడు పవన్ కుమార్ రెడ్డి మృతి

నల్గొండ జిల్లాకు చెందిన ఒక యువకుడు అమెరికాలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి (24), ఉన్నత చదువుల నిమిత్తం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. శుక్రవారం….

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు కీలక తీర్పు: జోక్యానికి నిరాకరణ, పిటిషన్ల కొట్టివేత

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత….