శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి లో
జూదమాడుతున్న ఐదుగురున అరెస్టు చేసి వారి వద్ద నుండి 4800 స్వాధీనం చేసుకున్నట్టు నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదమాడుతున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న నల్లమడ ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై దాడి చేసి ఐదుగురున అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4800 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎవరైనా జూదమాడుతున్న.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సమాచారం అందించాలని వారి పేరు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ తెలిపారు.
జూదరులు అరెస్ట్… 4,800 నగదు స్వాధీనం…
