కేతన్ హత్య కేసులో సంచలనం: “మాకు ఇది వరకే పెళ్లయిపోయింది” అన్న నిందితులు!
మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలను వెల్లడించారు…..










