భారత్కు పెరుగుతున్న ముప్పు.. 80 శాతం మందిపై వాతావరణ విపత్తుల ప్రభావం!
భూమి వేడెక్కుతున్న కొద్దీ వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనూహ్య వర్షాలు, వరదలు, కరువులు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు మానవాళికి సవాల్గా మారుతున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత….










