జీహెచ్ఎంసీ స్థానంలో సరికొత్త అర్బన్ చట్టం.. రేవంత్ సర్కార్ కీలక అడుగు..
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పాలనా సంస్కరణలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా….










