ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ..
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ ధర్మవరం పట్టణంలోని ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకులో ఈరోజు ఉదయం ఏటీఎం చోరీ జరిగింది పోలీసులు తెల్లవారుజామునే ముమ్మరంగా గాలిస్తున్నారు ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా పోలీసులు….
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ ధర్మవరం పట్టణంలోని ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకులో ఈరోజు ఉదయం ఏటీఎం చోరీ జరిగింది పోలీసులు తెల్లవారుజామునే ముమ్మరంగా గాలిస్తున్నారు ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా పోలీసులు….
ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పట్టపగలే మోసపూరిత ఘటన చోటుచేసుకుంది. శ్యామ్ రావు అనే రైతు బ్యాంకు నుండి రూ.75,000 నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా, నలుగురు దుండగులు అతన్ని వెంబడించారు. “మీ బైక్ నుంచి డబ్బులు….
*హైదరాబాద్,బేగంబజార్.* మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం దుండగుడిని ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్.. పోలీసులకు నిందితుడి అప్పగింత జాహెర్ను గుర్తించి సత్కరించిన సీపీ సజ్జనార్ ప్రాణాలకు తెగించి సాహసం ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ను హైదరాబాద్….
వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ.. దాదాపు రెండు కిలోల బంగారం పోయినట్లు సమాచారం షాపులోకి చొరబడ్డ ఏడుగురు దొంగలు.. కాల్పులు చేస్తూ షాపులోకి చొరబడ్డ దొంగలు కాల్పుల్లో నలుగురికి సిబ్బందికి….
కరీంనగర్ పట్టణంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ ప్రయత్నం, ఆ సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడిన సిబ్బందిని మాజీ మంత్రి కేటీఆర్ మరియు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లిన వారు,….
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పాలనా సంస్కరణలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా….
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి….
హైదరాబాద్లోని టోలీచౌకిలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో 10….
జీహెచ్ఎంసీ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో ఎగ్జామినర్గా పనిచేస్తున్న సూర్యవంశీ సంతోష్ రూ.35 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి పెన్షన్ ప్రాసెస్ చేయడానికి….
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త….