Category: TELANGANA

రేగోడు గాంధీ చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెదక్ జిల్లా రేగోడు మండల్ కేంద్రంలోని మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేగోడు గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో….

తెలంగాణలో నేడు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన….

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లకు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా….

మోటార్లకు మీటర్లు… బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..

తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకే ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ, బీఆర్ఎస్‌కు సంచలన సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించినా,….

సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు అతనిని అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి…..

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు పరారీ నిందితుల అరెస్ట్ రూ.2 లక్షలు నగదు, రెండు సెల్ ఫోన్లు,కారు స్వాధీనం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక పురోగతి సాధించారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.82/2026 కేసులో పరారీలో ఉన్న ఇద్దరు….

ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ..

ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ ధర్మవరం పట్టణంలోని ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకులో ఈరోజు ఉదయం ఏటీఎం చోరీ జరిగింది పోలీసులు తెల్లవారుజామునే ముమ్మరంగా గాలిస్తున్నారు ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా పోలీసులు….

ఆసిఫాబాద్ జిల్లాలో ఘరానా మోసం: రూ. 75 వేలు కాజేసిన కేటుగాళ్లు

ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పట్టపగలే మోసపూరిత ఘటన చోటుచేసుకుంది. శ్యామ్ రావు అనే రైతు బ్యాంకు నుండి రూ.75,000 నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా, నలుగురు దుండగులు అతన్ని వెంబడించారు. “మీ బైక్ నుంచి డబ్బులు….

మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం..

*హైదరాబాద్,బేగంబజార్.* మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం దుండగుడిని ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్.. పోలీసులకు నిందితుడి అప్పగింత జాహెర్‌ను గుర్తించి సత్కరించిన సీపీ సజ్జనార్ ప్రాణాలకు తెగించి సాహసం ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్….

వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు..

వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ.. దాదాపు రెండు కిలోల బంగారం పోయినట్లు సమాచారం షాపులోకి చొరబడ్డ ఏడుగురు దొంగలు.. కాల్పులు చేస్తూ షాపులోకి చొరబడ్డ దొంగలు కాల్పుల్లో నలుగురికి సిబ్బందికి….