షాబాద్ ఘోరకలి: షాబాద్ హత్యల ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణ నరమేధంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు….










