కరీంనగర్ కాల్పుల ఘటన: ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కేటీఆర్, కౌశిక్ రెడ్డి
కరీంనగర్ పట్టణంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ ప్రయత్నం, ఆ సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడిన సిబ్బందిని మాజీ మంత్రి కేటీఆర్ మరియు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లిన వారు,….










