Category: TELANGANA

సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు అతనిని అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి…..

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు పరారీ నిందితుల అరెస్ట్ రూ.2 లక్షలు నగదు, రెండు సెల్ ఫోన్లు,కారు స్వాధీనం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక పురోగతి సాధించారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.82/2026 కేసులో పరారీలో ఉన్న ఇద్దరు….

ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ..

ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ ధర్మవరం పట్టణంలోని ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకులో ఈరోజు ఉదయం ఏటీఎం చోరీ జరిగింది పోలీసులు తెల్లవారుజామునే ముమ్మరంగా గాలిస్తున్నారు ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా పోలీసులు….

ఆసిఫాబాద్ జిల్లాలో ఘరానా మోసం: రూ. 75 వేలు కాజేసిన కేటుగాళ్లు

ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పట్టపగలే మోసపూరిత ఘటన చోటుచేసుకుంది. శ్యామ్ రావు అనే రైతు బ్యాంకు నుండి రూ.75,000 నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా, నలుగురు దుండగులు అతన్ని వెంబడించారు. “మీ బైక్ నుంచి డబ్బులు….

మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం..

*హైదరాబాద్,బేగంబజార్.* మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం దుండగుడిని ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్.. పోలీసులకు నిందితుడి అప్పగింత జాహెర్‌ను గుర్తించి సత్కరించిన సీపీ సజ్జనార్ ప్రాణాలకు తెగించి సాహసం ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్….

వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు..

వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ.. దాదాపు రెండు కిలోల బంగారం పోయినట్లు సమాచారం షాపులోకి చొరబడ్డ ఏడుగురు దొంగలు.. కాల్పులు చేస్తూ షాపులోకి చొరబడ్డ దొంగలు కాల్పుల్లో నలుగురికి సిబ్బందికి….

కరీంనగర్ కాల్పుల ఘటన: ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కేటీఆర్, కౌశిక్ రెడ్డి

కరీంనగర్ పట్టణంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ ప్రయత్నం, ఆ సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడిన సిబ్బందిని మాజీ మంత్రి కేటీఆర్ మరియు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లిన వారు,….

జీహెచ్‌ఎంసీ స్థానంలో సరికొత్త అర్బన్ చట్టం.. రేవంత్ సర్కార్ కీలక అడుగు..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పాలనా సంస్కరణలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా….

AP

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. అసెంబ్లీ సీట్లు పెంపు..!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి….

టోలీచౌకిలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి కార్మికులు మృతి..

హైదరాబాద్‌లోని టోలీచౌకిలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో 10….