కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగస్కల్ గ్రామంలో అగ్నికి ఆహుతి అయిన 4 గడ్డివాములు.
పశువుల మేత కాలిపోవడంతో లబోదిబోమన్న రైతు డి. శ్రీనివాసులు ఆలూరు మండలం పరిధిలోని అంగస్కల్ గ్రామంలో దూదేకొండ శ్రీనివాసులు అనే రైతుకు చెందిన 4 గడ్డివాములు కాలిపోవడంతో ఆ రైతు రోదన చూపరులకు కంటి తడి పెట్టించింది. గడ్డివాములకు అగ్గి అంటుకోవడంతో….










