Author: YES9 TV

హైదరాబాద్ దూల్పేట్లో గంజాయి బంగ్ పట్టివేత

హోలీ సందర్భంగా దూల్పేట్ నాంపల్లి ప్రాంతంలో ఎన్టీఎఫ్,ఎక్సైజ్ అధికారులు 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్ను స్వాధీనం చేసుకున్నారు.మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితో తయారు చేసిన బంగ్ను హోలీ వేడుకల్లో వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బేగం బజార్, చుడి….

రాహుల్ గాంధీకి.. మందకృష్ణ లేఖ.. ఎందుకంటే..

ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానం మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్….

AP

నల్లమాడ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో ఎస్. హాజీవలి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) డిప్యూటీ ఎంపీడీవో ఎస్. హాజీవలి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధనను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా….

AP

తిరుమల లడ్డూ కల్తీ వివాదం: వైకాపా నేతలపై పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సెటైర్లు

ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రలను సంధించారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అంశంపై….

AP

ఏపీ సూపర్ 2026: ఫుట్‌బాల్ రిఫరీలుగా పలమనేరు యువకుల ఎంపిక

అనంతపురం జిల్లా ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక “ఏపీ సూపర్ 2026” ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ మ్యాచ్ అఫీషియల్స్‌గా పలమనేరుకు చెందిన రాకేష్, ఎస్.కె. హుజీఫా ఎంపికయ్యారు. ​చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వీరిద్దరినీ పలమనేరు ఫుట్‌బాల్ అసోసియేషన్….

AP

తిరుమల నెయ్యి కల్తీ వివాదం: హిందూ సమాజానికి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి – టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు డిమాండ్

హిందువులకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి… టిటిడి చైర్మెన్ బి.ఆర్. నాయుడు..   వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ డెకాయిట్ గ్యాంగ్ మొత్తం హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టిటిడి చైర్మెన్ బి.ఆర్…..

AP

చిత్తూరులో కలకలం: బావిలో చిరుతపులి మృతదేహం లభ్యం

బావిలో చిరుత మృతదేహం దహన క్రియలు నిర్వహించిన అటవీశాఖ సిబ్బంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో చెన్నమ్మగుడి పల్లి వద్ద గల ఓ బావిలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. గురువారం రాత్రి స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి చీకటిగా….

AP

చిత్తూరులో ఘోర ప్రమాదం: పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్ – 17 మంది విద్యార్థులకు గాయాలు

పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్. 17 మంది విద్యార్థులకు గాయాలు. చిత్తూరు జిల్లా ఎస్.ఆర్. పురం మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని క్షీరసముద్రం బీసీ కాలనీ వద్ద నిలిపి ఉన్న పాఠశాల బస్సును వెనుక….

AP

ముదిగుబ్బ కేజీబీవీలో ప్రపంచ కుష్టు దినోత్సవం: విద్యార్థులకు అవగాహన

ముదిగుబ్బ :- ఈ రోజు ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని kgbv బాలికల hostel ను dr swetha మేడం గారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సందశించడం జరిగింది. ప్రపంచ కుష్టి దినోత్సవం గురించి అవగాహన, నివారణ….

AP

పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ధర్మవరం: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) కింద బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను నేడు (29-01-2026) ధర్మవరం లోని….