Category: National

సామాన్యుడికి పట్టాభిషేకం: డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజానేత!

రాజకీయాలంటే కేవలం వారసులకే పరిమితం అనే విమర్శలు వినిపిస్తున్న ఈ రోజుల్లో, ఒక సామాన్య డ్రైవర్ కుమారుడికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, గెలిపించుకోవడం నిజంగా ఒక సంచలనం. డబ్బు, కులం, అంగబలం ప్రాతిపదికన సీట్లు కేటాయించే సంస్కృతికి భిన్నంగా, కేవలం….

విజయ్ రాజకీయ ప్రస్థానంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం: ఏడాది ముందే చెప్పిన జోస్యం నిజమైందా?

తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధిస్తున్న విజయాల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. సుమారు ఏడాది క్రితమే విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రశాంత్ కిషోర్ కీలక….

దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు..!

దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు..! బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది.. అసోంలో వరుసగా మూడోసారి విజయం దిశగా బీజేపీ పయనం. కేరళలో UDF స్పష్టమైన ముందంజ. తమిళనాడులో TVK భారీ ఆధిక్యంతో, కొత్త సమీకరణాలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా….

రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎంపీ బీకే పార్థసారధి: అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం

న్యూఢిల్లీ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతి భవన్, లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారికి కృతజ్ఞతలు తెలియజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు….

తుంగభద్ర చరిత్రలో సరికొత్త రికార్డు: ఒకే సీజన్‌లో 33 గేట్ల మార్పిడి – మే నెలకల్లా పనులు పూర్తి!

కర్ణాటక రాష్ట్రం, విజయనగరం జిల్లా, హోస్పేట్ తుంగభద్ర. *”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం* – *: ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి,….

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులు పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్: ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తి!

కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా, హోస్పేట్ డ్యాం (తుంగభద్ర). కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్‌ నుంచే సీఎం‌కు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు…..

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి

Mar 26, 2026, బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో….

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధం ముప్పు.. పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రభావం.. ప్రధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

పశ్చిమ ఆసియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత….

ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ విజేత భారత్: ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం

T20 వరల్డ్ కప్ విజేత భారత్, టీమ్ ఇండియా తీన్మార్ టైటిల్స్, టీమ్ ఇండియా వరల్డ్ కప్ ముచ్చటగా(2007,2024,2026) మూడుసార్లు కైవసం చేసుకుంది. ఆదివారం మహమ్మదాబాద్ లో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా & న్యూజిలాండ్ మధ్య జరిగిన….

బీహార్ రాజకీయాల్లో వారసుడి ఎంట్రీ: జెడి(యు) పగ్గాల దిశగా నితీష్ కుమారుడు నిశాంత్!

బీహార్ పాట్నా నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ పార్టీ అధికారిక ప్రవేశానికి ముందు పాట్నాలో సీనియర్ జెడి(యు) నాయకులతో సమావేశం నిర్వహించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఈ ఉదయం పాట్నాలో జెడి(యు) నాయకులు మరియు యువ….