అలూరులో అంబరాన్నంటిన అమరావతి సంబరాలు: భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి
కర్నూలు జిల్లా ఆలూరులో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. రాజధాని అమరావతి అమలు దిశగా పార్లమెంట్ చట్టసభలో నిర్ణయం వెలువడటంతో టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కూటమినేతలతో కలిసి బైకు ర్యాలీ….










