Latest Posts

ముఖ్య నేతలు స్పందించటం లేదు- డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!!

సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ విషయం అయినా నారాయణ స్వామి ఓపెన్ గా మాట్లాడే స్వభావం. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైన స్పందించారు. టీడీపీ అధినేత….

మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా పేరు ఖరారు

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అమరావతికి అటూ ఇటూ అనే టైటిల్ ను గతంలో పరిశీలించారు. అయితే ఈ సినిమాకు పేరు….

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి సూర్యుని వేడితో అల్లాడుతున్న నగర జనం.. వర్షం కురవడంతో ఉపశమనం….

ప్రధాని మోడీ తన పట్టాభిషేకంలా భావిస్తున్నారు: కొత్త పార్లమెంటుపై రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ప్రజల గళమని అన్నారు. ప్రదాని మోడీ కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కాసేపటికే రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు….

సంచలన రికార్డుల దిశగా ‘ఆదిపురుష్’ బిజినెస్

విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ హాట్ హాట్ గా మారింది. ట్రైలర్ రాకముందు వరకు వ్యతిరేకతను, అనుమానాలను ఎదుర్కొంది. ఎప్పుడైతే ట్రైలర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను విడుదల చేసేందుకు….

తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: 3 విడతల్లో, ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్(TS EAMCET) ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు….

హైదరాబాద్లో నాలుగోరోజు ఐటీ రైడ్స్; ఆ సంస్థలు జల్లెడ; భారీగా నగదు స్వాధీనం!!

హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మొదలైన ఐటీ సోదాలు నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు….

వైద్యురాలిని బోల్తాకొట్టించిన నైజీరియన్లు.. రూ.13 లక్షలు స్వాహా..

ప్రస్తుతం దాదాపు అందికి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వాడాడమే కాదు.. వాటితో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి….

మహిళల్ని వేధింపుల నుంచి రక్షిస్తున్న దిశ యాప్ – తాజా ఉదాహరణలివే..

ఏపీలో మహిళల్ని వేధింపుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షించేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ యాప్ ఇప్పుడు వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. దిశ యాప్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే వందల సంఖ్యలో మహిళల్ని క్షణాల్లో రక్షిస్తున్న ఉదంతాలు….

ఇది 1 తింటే చాలు.. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, రక్తహీనత తొలగిపోతాయి..!!

మన శరీరానికి సంపూర్ణ పోషణ అందించే అద్భుతమైన లడ్డుని పరిచయం చేయబోతున్నాం. మరి ఈ లడ్డు తింటే ఎన్నో రకాల రోగాలు నయమైపోతాయి. కంటి చూపు మెరుగవుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. జీర్ణశక్తి….