Latest Posts

AP

బాణాసంచా కేంద్రంలో మంటలు.. ముగ్గురు సజీవదహనం..

ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది.. బాణాసంచా చేస్తున్న తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో తయారు చేస్తున్న వారు బయటకు రాలేక పోయారు.. ఈ….

AP

నిప్పులు కురిపిస్తున్న పప్పులు.. ఆకాశానికి తాకిన ధరలు

కూరల్లో మాంసహారాల కన్నా ఎక్కువగా ఇష్టపడేది పప్పే. పప్పు ఉన్న రోజు ఒక్క రోజు ముద్ద ఎక్కువ దిగుతుంది. అలాంటిది ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు చూస్తుంటే గుండె గుబేళ్ మనేలా ఉంది. కొంటే చేతులు కాలేటట్టు ఉన్నాయి. పప్పు ఇప్పుడు….

AP

జూన్ 1వ తేదీన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం

జూన్ 1వ తేదీన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. ఈ కానుక కింద 63.14 లక్షల మంది లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం….

మెండా మార్కెట్ బంగారం చోరీ కేసులో కీలక పురోగతి..

గత శనివారం సికింద్రాబాద్ లోని మెండా మార్కెట్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 40 గంటలలోపే కొంత మంది నిందితులను పట్టుకున్నారు. 8 మంది బృందంలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాట్ లోని బాలాజీ….

జగన్ సర్కార్‌కు నాలుగేళ్లు- 40 ఏళ్లకు పాలనకు రాజమార్గం: సజ్జల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు…..

సిటీలో సేఫ్ సీటుపై కన్నేసిన కవిత..

మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ ను గద్దె దించాలని బిజెపి, కాంగ్రెస్ లు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే….

ఉచితంగా డేటా ఇస్తున్న టెలికం కంపెనీ

ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా ఉన్న వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. హంగామా గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ గతంలోనే మ్యూజిక్….

రెడ్డి మీద మొదటి వేటు వేసిన సిద్దరామయ్య, ఐటీ హబ్ కు కొత్త బాస్, మార్క్ రాజకీయాలు !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హోమ్ శాఖలో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సిటీ….

AP

అనాథ పిల్లలతో జగన్ దంపతులు: ఆప్యాయంగా పలకరింపు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు…..

బిగ్ న్యూస్ : ఆ అబ్బాయితో కీర్తి సురేష్ పెళ్లి?

కీర్తి సురేశ్ తెలుసు కదా. మొన్ననే దసరా సినిమాలో చమ్కీల అంగీలేసి అంటూ స్టెప్పులు వేసిన అమ్ముడు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. కీర్తి సురేశ్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం….