Latest Posts

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ చదువుతుంటేనే goosebumps ఒస్తాయి

ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ వచ్చిన తర్వాత దానికి తగ్గ హిట్ అందుకోలేకపోయాడు. 2018లో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యమ్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్….

సెంటు భూములు. పేదల జీవితాలతో చెలగాటం అవసరమా?

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు కనుక సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణరాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో భూములను ఒక్కో సెంటు చొప్పున ప్లాట్లుగా వేసి నేడు 50,793 మంది మహిళల….

AP

‘పరమత సహనం’ అనే మాట మనం ఎప్పుడో ఓసారి వింటూనే ఉంటాము.

‘పరమత సహనం’ అనే మాట మనం ఎప్పుడో ఓసారి వింటూనే ఉంటాము. దాని అర్దం, అవసరం అందరికీ తెలుసు. అదేవిదంగా ఇప్పుడు ‘పరపార్టీ సహనం’ కూడా చాలా అవసరమనిపిస్తోంది. టిడిపి ఏటా మహానాడు సభలు నిర్వహించుకొంటుంది. అలాగే రేపు ఎల్లుండి (శని,ఆదివారం)….

AP

ఈ కేసుల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలేమో?

వైసీపీ నేతల కోర్టు కేసుల పుణ్యమాని సామాన్యులకు కూడా ఈ కోర్టులు, కేసులు, వాయిదాలు, రిమాండ్‌, పోలీస్ కస్టడీ, బెయిల్‌, ముందస్తు బెయిల్‌ వంటి న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన ఏర్పడింది. అలాగే జూనియర్ న్యాయవాదులుగా చేరినవారు కూడా కేసులు ఏవిదంగా….

AP

సామాజిక న్యాయ పత్రాలు, సామాజిక అమరావతి. భలే ఉందే!

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరిస్తే టిడిపి నేతలకు, కమ్మవారికి భారీగా లబ్ది కలుగుతుందనే ఆలోచనతోనే దానిని పక్కన పడేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదేమీ రహస్యం కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ….

పదివేల కోట్లు బుగ్గన ఘనతేనట. అందరూ షాక్ అయ్యారట!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జీతాలు, డీఏ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులే చెపుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం కోర్టులో కేసులు వేస్తున్న కాంట్రాక్టర్లని అడిగితే చెపుతారు. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలోనే….

స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతగానో ఆత్రుతగా చూస్తుంటారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఆయన తన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే….

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నతరుణంలో….

సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సెంట్రల్ ఢిల్లీలో సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిష్కరించడంతో పాటు జంతర్….

AP

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో అతి త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేయనున్నారు…..