Latest Posts

చెరుకురసం తాగుతున్నారా? అయితే అస్సలు విడిచిపెట్టొద్దు!

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయాల్లో చెరుకురసం ఒకటి. దీని వల్ల మన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి.. చెరకు రసం తాగితే షుగర్ వ్యాధి వస్తుందేమోనని చాలామంది భ్రమపడుతుంటారు. ఇంకా ఇతర సమస్యలు కూడా రావొచ్చని అపోహలు….

ఫ్రాంచైజీ పద్ధతి ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.?

ఈజీ ప్రాసెస్ తో డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి కోసం చూస్తున్నారా..? ఇప్పుడున్న ఈ రోజుల్లో కష్టపడకుండానే డబ్బులు సంపాదించుకోవడంపైనే ఆలోచిస్తున్నారు జనాలు. కొందరు అలా లాభపడుతుంటే.. మరికొందరు నష్టాలబాటలోకి వెళ్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడం….

ఒడిశా ప్రమాదం: సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!

కోల్‌కత్తా: ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి….

నేడు ఈ రాశులవారి కోరికలు నెరవేరతాయి; సిద్ధ యోగంతో వారికి అదృష్టం!!

నవగ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించడం వల్ల యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభమైనవిగాను, మరికొన్ని అశుభ యోగాలుగానూ ఉంటాయి. జూన్ నెలలో ఐదు ప్రధాన గ్రహాల సంచారం వల్ల వివిధ యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి యోగాలలో సిద్ధ యోగం ఒకటి. సిద్ధ….

రైలు ప్రమాద కారణాలపై వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు..!!

ఒడిశా రైలు ప్రమాదం పైన వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేసారు. ఒడిశా రైలు ప్రమాదానికి కారణాల పైన విశ్లేషించారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి కారణాల పైన రైల్వే నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం….

టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదిదే – తేల్చేసిన లగడపాటి..!!

ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ….

అటు వడగాల్పులు -ఇటు చల్లని కబురు, రుతుపవనాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని….

మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి- నెలరోజుల పాటు సంతాప సభలు

ఆదిలాబాద్: మావోయిస్ట్ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణించారు. ఈ విషయాన్ని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప….

కోరమాండల్ ప్రమాదంలో క్షతగాత్రుల కంప్లీట్ లిస్ట్

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 290కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. హౌరా- చెన్నై మార్గంలో….

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి; కాంగ్రెస్, టీఎంసి డిమాండ్!!

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఒడిశాలో చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్….