Latest Posts

రైల్వేల్ని నాశనం చేశారు-ఒడిశా ప్రమాదంపై మాజీ రైల్వే మంత్రి లాలూ విసుర్లు..

ఒడిశాలో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరుకుంది. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, మాజీ రైల్వే….

AP

వైఎస్ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. అక్కడే కస్టడీ విచారణ కూడా చేస్తోంది. అలాగే మరికొందరు….

రిజర్వ్ బ్యాంక్ లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేసిన ఆరోపణపై బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్‌ అధికారులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌లో….

చిరంజీవి సంచలనం; అభిమానులకు షాక్!!

టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు . 67 ఏళ్ల వయస్సులో కూడా యువ హీరోలా సినిమాల్లో నటిస్తూ, తనదైన స్టైల్ డాన్సులతో అదరకొడుతున్న చిరంజీవి అభిమానులు అందరూ షాక్ అయ్యే విషయం వెల్లడించారు. తాను….

సిద్దరామయ్య మోసం చేస్తున్నారని మండిపడిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిందే….

ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు

ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు శుక్రవారం నాడు హేమంత్ బిస్వా శర్మ ప్రభుత్వం ముందు అస్సాం రైఫిల్స్, బొకాజన్ పోలీస్ స్టేషన్ ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక….

ప్రభుత్వ చేతకానితనానిని నిలువెత్తు సాక్ష్యం

అధికారంలోకి వచ్చాం.. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఏడాది..రెండేళ్లు.. మూడేళ్లు..నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇంకా కాలేదు. ఇప్పుడు మరో రెండేళ్లు కావాలంటున్నారు. ఇదీ ప్రభుత్వ పని తీరు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న పనుల్ని రివర్స్ టెండర్ల పేరుతో ఆపేశారు…..

ఆస్తుల విలువ ఏం పెరిగిందని మార్కెట్ వాల్యూ

రామ్ గోపాల్ వర్మ ఏం చేయాలనుకుంటున్నారో కానీ ఆయన తాను అమి అనుకుంటున్నారో దాన్ని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. తాజాగా తాను జగన్ బయోపిక్ పేరుతో తీస్తున్న వ్యూహం అనే సినిమా స్టిల్స్ ఓ నాలుగు విడుదల చేశారు…..

సెట్లో హీరో – మేనేజర్‌.. ఫైట్‌!

భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా, హీరోకీ, నిర్మాతకీ మధ్య మేనేజర్ అనే వంతెన ఉంటుంది. మేనేజర్ ఎంత సమర్థుడైతే, ఆ హీరో కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. అందుకే మేనేజర్ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్రసీమలోని ఓ….

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతానని.. బండి సంజయ్ భీకరమైన ప్రకటన చేశారు. అయితే నేరుగా కాదు.మీడియాతో చిట్ చాట్ లోనే. దారుస్సలాం.. ఎంఐఎం పార్టీ ఆఫీసు కార్యాలయం…..