Latest Posts

ఆంటీతో అక్రమ సంబంధం, మేడమ్ సొంత ఇంటి మీద కన్ను, ముక్కలుగా నరికేసి !

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా అనే యువతిని ఆమె ప్రేమికుడు ఎలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాడో అలేగా ఐటీ హబ్ బెంగళూరులో కూడా ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపింది. బెంగళూరు సమీపంలోనే ఈ హత్య జరగడంతో ప్రజలు….

బెంగళూరు నడి రోడ్డులో విదేశీయుడిపై దౌర్జన్యం

బెంగళూరు: సిలికాన్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ వ్లాగర్‌పై స్థానికుడొకడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డు మీద ఈ ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి….

విస్తరించిన రుతుపవనాలు, వర్షాలు – తీవ్ర తుఫాన్ గా బిపర్జాయ్..!!

నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈశాన్య భారతం వరకు విస్తరించాయి. ఏపీలోని రాయలసీమ మీదుగా కోస్తా జిల్లాలకు మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి…..

విశాఖలో హోం మంత్రి అమిత్ షా , టీడీపీతో పొత్తు – దిశా నిర్దేశం..!!

ఏపీలో పొత్తు రాజకీయం పై స్పష్టత వస్తోంది. వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన కలవటం లాంఛనంగా మారింది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనే ఉత్కంఠ ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో బీజేపీ ముఖ్య….

కేంద్ర కేబినెట్ లోకి ఏపీ బీజేపీ నేత – తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మార్పు..!!

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పాలన..పార్టీలో మార్పుల దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రుల్లో పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనుంది. ఈ సారి ప్రక్షాళణలో ఏపీ, తెలంగాణ….

పవన్ పోటీ చేసే స్థానం ఖరారు – ఆ నియోజకవర్గాల్లో సర్వే..!!

జనసేనాని పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 14 నుంచి వారాహితో ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సారి ఎలాగైనా తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టటం తో పాటుగా తన పార్టీకి తగిన గుర్తింపు….

ట్రైన్ డ్రైవర్ 6 సార్లు చిన్న హారన్ ఇస్తే?

రైలు లోకో పైలెట్ హారన్ వినిపిస్తే గార్డులకు, సిబ్బందికి, ప్రయాణికులకు హెచ్చరికగా పనిచేస్తుంది. లోకో పైలెట్ మొత్తం 11 హారన్లు కొడతాడు. ఒక్కోదానికి ఒక్కో సంకేతం ఉంటుంది. రైలు స్టేషన్ లోకి వస్తోందని, ప్రమాదకరంగా ఉందని, లైన్లను మార్చమని.. ఇలా పలు….

పాఠశాలల ప్రారంభ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం – 17 వరకు ఇలా..

వేసవి సెలవులు ముగిసాయి. రేపటి నుంచి (సోమవారం) తిరిగి బడి గంటలు మోగనున్నాయి. ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీంతో పాఠశాలల ప్రారంభం వాయదా వేయాలనే అభ్యర్ధనలు వచ్చాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఎండల తీవ్రత కారణంగా కీలక నిర్ణయం….

వైసీపీ మద్దతు కాదని టీడీపీ వైపు మొగ్గు ! బీజేపీ అసలు వ్యూహం అదేనా ?

ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నుంచి లభిస్తున్న ప్రత్యక్ష,పరోక్ష మద్దతుతో ఏ రాష్ట్రంలోనూ లేనంత బలంగా కనిపిస్తున్న బీజేపీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇందులో తనకు పనికొచ్చే సమీకరణాన్ని మాత్రమే తెరపైకి తెస్తోంది. దీంతో నాలుగేళ్లుగా బేషరతుగా బీజేపీకి మద్దతిస్తున్న….

హార్డ్ గా కాదు స్మార్ట్ గా, తెలివిగా పని చెయ్యాలని చెప్పిన సీబీఐ డైరెక్టర్, పిన్ టూ పిన్ !

బెంగళూరు: సీబీఐ అధికారులు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సాటి సిబ్బందికి సూచించారు. ఘజియాబాద్‌లోని సీబీఐ అకాడమీలో ప్రసంగించిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మన విధులను మనం నిర్వర్తిస్తూ న్యాయంగా, చట్టబద్దంగా పని చెయ్యాలని….