గెలుస్తామనే బలుపుతో ఓడిపోయాం, వైసీపీ చేసిందిదే : దేవినేని ఉమ
టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల్లో అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామని వ్యాఖ్యానించారు. పసుపు, కుంకుమ ఇచ్చామనే ధీమాతో ఊరేగామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని విశ్లేషించారు. ఎమ్మెల్యేలు….










