Latest Posts

జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం తో రగిలిపోతోన్న బాలయ్య అభిమానులు ..

ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ క్రేజ్ ఇప్పటికీ ఆయన వారసత్వం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. మనకు….

ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధులు తప్పవు..!

 చాలామంది బెడ్ మీద ఉండగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే చాలామంది రకరకాల టీలను తాగుతూ ఉంటారు. కొందరు బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఉదయం బ్లాక్ టీ తాగితే….

ద్వారకా నగరం వైపుదూసుకొస్తోన్న పెను తుఫాన్: పోటెత్తుతున్న తీరం

అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ బిపర్‌జాయ్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోన్న ఈ తుఫాన్ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. అటు పాకిస్తాన్ తీరంపైనా ఈ తుఫాన్ ప్రభావం పడింది…..

బీజేపీ తేల్చేసింది-ఇక జగన్ అడుగులపైనే ఉత్కంఠ ! ఏం చేస్తే ఏం జరగబోతోంది ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఆ పార్టీ మద్దతు కోసం జట్టు కట్టిన బీజేపీ.. రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా ఏపీలో అధికార పార్టీని మాత్రం ఫుల్లుగా వాడేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ పలు విమర్శలు ఎదుర్కొన్నా అంతిమంగా రాష్ట్రానికి….

ఒక్కో షేర్ ధర లక్ష రూపాయలు: స్టాక్ మార్కెట్‌లో పెను సంచలనం

ముంబై: స్టాక్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. దేశీయ టైర్‌మేకర్స్ ఎంఆర్ఎఫ్ షేర్లు లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించాయి. ఒక్క షేర్ ధర గరిష్ఠంగా రూ. 1,00,439.95 పైసలకు చేరింది. లక్ష రూపాయల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న తొలి దేశీయ స్టాక్స్‌గా….

కేటీఆర్ సమక్షంలో వరంగల్ లో టెక్స్టైల్ పార్క్.!ఈ నెల 17న ముహూర్తం.!మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణ.!

హైదరాబాద్: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు తేదీ ఖరారు అయిందని, ఈనెల 17వ తేదీన మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ….

రైల్వే ట్రాక్ ను మార్చేదెవరు? ట్రాక్ షిఫ్టింగ్ అంటే?

రైలును సరైన దిశగా నడిపించడానికి కొన్ని జంక్షన్స్ లో రైలు ట్రాక్ లు మార్చుతుంది. ఈ ట్రాక్ లు వాటంతటవే అవతలివైపు ఎలా మారతాయో తెలుసుకుందాం. రైలు ఒక మార్గంలో దిశను మార్చాల్సి వచ్చినప్పుడు అది జంక్షన్ నుంచి వెళుతుంది. రెండు….

ఈ రైళ్లు బరిలోకి దిగితే ఎదురే ఉండదు

రైళ్లు.. అవి అందించే సేవలను బట్టి వాటికి ఇండియన్ రైల్వే ప్రయారిటీ కేటగిరిలో ఉంచుతుంది. ఇవి పట్టాలపై పరుగులు తీసే సమయంలో ఇతర రైళ్లను ఆపేసి మరీ వీటికి లైన్ క్లియర్ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు దాదాపు….

షయం ఏదైనా గులాబీ కమలం పార్టీ నేతల మద్య రచ్చ జరగల్సిందే. అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా తరవాత సంగతి ఒకరిపై ఒకరు మాత్రం ఆరోపణలు గుప్పించుకోవాల్సిందే.

వేములవాడ/హైదరాబాద్ : విషయం ఏదైనా గులాబీ కమలం పార్టీ నేతల మద్య రచ్చ జరగల్సిందే. అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా తరవాత సంగతి ఒకరిపై ఒకరు మాత్రం ఆరోపణలు గుప్పించుకోవాల్సిందే. ప్రస్తుతం కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న….

AP

బీజేపీ, వైసీపీ మధ్య ఏం జరుగుతోంది – పొత్తుల లెక్కల్లో కొత్త ట్విస్ట్, గెలుపెవరిది..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల పిక్చర్ పై క్లారిటీ వస్తోంది. 2014 ఎన్నికల నాటి పొత్తులు దాదాపు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ, 2014 ఫలితాలు మాత్రం రిపీట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు…..