Latest Posts

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113 మంది మృతి..

ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లో వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 113 మంది మరణించినట్లు నినెవే డిప్యూటీ….

AP

చంద్రబాబు కేసు లో సీజేఐ తాజా నిర్ణయం – బెయిల్ కోసం కాదన్నలూధ్రా….!!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసులో సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కాం లో దాఖలైన ఎఫ్ఐఆర్(FIR) పైన స్టే ఇవ్వాలని దాఖలు చేసిన పిటీషన్ ఈ మధ్నాహ్నం సంజీవ్ ఖన్నా ..భట్టి బెంచ్ ముందుకు వచ్చింది…..

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ అట్రాక్షన్- ఎంట్రీ ఫీజు, టైమింగ్స్ ఇవే

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్….

AP

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం

తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ….

AP

విశాఖ నుంచి మరో వందేభారత్ – రూట్ ఖరారు..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్(Vande Bharat) అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం కాచిగూడ – యశ్వంతపూర్, విజయవాడ- చెన్నై మధ్య రెండు రైళ్లు మొదలయ్యాయి…..

AP

. నిర్మాత గుండెలమీద చేయివేసుకొని సినిమా విడుదల

తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో తడిసి ముద్దవ్వడానికి పవన్ కల్యాణ్ అనే పేరు ఒక్కటి చెబితే చాలు చేసుకుంటారు. పవన్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా? అనే ఆతృతలో అభిమానులున్నారు. పవన్ స్టామినాకు సరిపడా సినిమా రావడంలేదని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్….

ఇక్కడ చంద్రబాబు నిరసనలొద్దు-లోకేష్ కూ అదే చెప్పా-అందరూ ఫ్రెండ్సేనన్న కేటీఆర్..

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా తెలంగాణలో జరుగుతున్న నిరసనలపై మంత్రి కేటీఆర్ ఇవాళ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అక్కడి రెండు పార్టీల మధ్య విషయమని కేటీఆర్ తెలిపారు. అది ఏపీకి చెందిన విషయమని, హైదరాబాద్ లో ర్యాలీలు….

AP

వీడియో: పరిటాల సునీత ఆత్మహత్యాయత్నం

అనంతపురం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

AP

చంద్రబాబు కోసం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నారా లోకేష్!!

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ కోసం పోరాడుతూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం….

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌పై తాజాగా, ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రెస్టారెంట్‌లోనే సిబ్బంది దాడి చేయడంతో ఓ కస్టమర్ మృతి చెందిన ఘటన కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ రెస్టారెంట్ వార్తల్లోనిలిచింది. నిఖిల్ అనే వ్యక్తి.. తన ట్విట్టర్ ఖాతాలో తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆ బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఆ రెస్టారెంట్ వంట గదిని పరిశీలించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ట్యాగ్ చేశాడు. అయితే, ప్రస్తుతం మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసి ఉంది. కానీ, ఆన్‌లైన్ ఆర్డర్లు మాత్రం స్వీకరిస్తున్నారని నిఖిల్ ట్వీట్‌తో వెల్లడైంది. స్విగ్గీ, జొమాటో నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకుంటూ.. బయట నుంచి మెరిడియన్ బ్రాండ్ పేరుతో.. బయట వంటగది ఏర్పాటు చేసి డెలివరీలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌పై తాజాగా, ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రెస్టారెంట్‌లోనే సిబ్బంది దాడి చేయడంతో ఓ కస్టమర్ మృతి చెందిన ఘటన కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా….