Latest Posts

AP

మోత మోగించాల్సిందే… టీడీపీ కొత్త నిరసన ప్లాన్!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశ విదేశాలలోని అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా….

మూడు రూపాయల కోసం చూసుకుంటే.. రూ.25 వేలు కట్టాల్సి వచ్చింది..

కొన్నిసార్లు రూపాయి కోసం కకృత్తి పడితే వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్‌ షాప్‌ యజమానికి వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది. నెలలో రూ.25 వేలు చెల్లించాలని….

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ బాంబు పేలుడు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 52 మంది మరణించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో వందమందికిపైగా గాయపడినట్లు తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు….

AP

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్కిల్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ….

AP

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం; ఉచిత వైద్య పరీక్షలతో పాటు వైద్యం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే అనేక పథకాలను అందిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. 45 రోజులపాటు ఈ ఆరోగ్య….

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపు

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కావేరి సమస్య కారణంగా బెంగళూరు (Bengaluru) బంద్ (bandh) చేశారు…..

AP

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ కొనసాగుతోంది. లోకేశ్ తన పాదయాత్రను రేపు (శుక్రవారం) తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. కానీ, ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. మరోసారి వాయిదా పడనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఐడీ(CID)….

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నేతలు నిరసనలు తెలియజేస్తుంటే, పక్కా ఆధారాలతో చంద్రబాబు పట్టుబడ్డాడని వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా చంద్రబాబు….

వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం

వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్(Khairtabad) మహాగణపతి శోభాయాత్ర(Shoba Yatra) ఈ ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా మధ్నాహ్నం సమయానికే నిమజ్జన ప్రక్రియ….

కేసీఆర్ వల్లే తెలంగాణాలో వైద్య విప్లవం: మంత్రి హరీశ్ రావు!!

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలోనూ, మెడికల్ కళాశాలలో నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు . మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల, డిగ్రీ….