Latest Posts

AP

కమ్మ వర్సెస్ కాపు- అంబటిపై దాడికి విజయవాడలో వైసీపీ నిరసనలు..

చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఆయన సతీమణి భువనేశ్వరి రాష్ట్రంలో చేస్తున్న పర్యటనలపై ఆగ్రహంతో వైసీపీ నేతలు ఆమెపై విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై అక్కడి టీడీపీ నేతలు దాడి….

మహబూబ్ నగర్ కాంగ్రెస్ గట్టి షాక్

మహబూబ్ నగర్ కాంగ్రెస్ గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నారు. ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. నాగం మరో రెండు మూడు….

AP

బాలకృష్ణపైనే టీడీపీ ఆశలు.. ఉనికి కోసం పడరాని పాట్లు!!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని, త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 87 స్థానాలలో తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించిన టిడిపి….

షారుక్ ఖాన్ ‘జవాన్’ రికార్డు బ్రేక్ చేసిన దళపతి విజయ్ ‘లియో’!!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చిత్రం లియో. ప్రస్తుతం ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది…..

మధ్యప్రదేశ్ లోనూ తెలంగాణా పరిస్ధితే ? చిన్న పార్టీలపై కాంగ్రెస్, బీజేపీ కన్ను..!

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలో దాదాపు హోరాహోరీ పోరు తప్పదని తేలిపోతోంది. మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న పార్టీలతో….

ఆ దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించిన కేంద్రం..

మానవతా దృక్పథంతో నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్‌తో సహా ఏడు ఆసియా, ఆఫ్రికన్ దేశాలకు 1.34 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం బుధవారం అనుమతించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రకారం, భారతదేశం నేపాల్‌కు 95,000….

AP

జైల్లోనే చంద్రబాబు దసరా ! మళ్లీ రిమాండ్ పొడిగింపు..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్. స్కిల్ కేసులో ఆయన రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన క్వాష్….

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా గాజాలోని….

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా గాజాలోని….

AP

కృష్ణా నీటి పంపకాలపై సుప్రీంకు జగన్ సర్కార్-ఢిల్లీలో ట్రైబ్యునల్ విచారణ వేళ..!

కృష్ణా నదీ జలాల పంపకాల వ్యవహారం ఎన్నికల వేళ కాక రేపుతోంది. తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణానదీ జలాల పునఃపంపకం వ్యవహారాన్నికెలికిన కేంద్రం.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు మరిన్ని పరిశీలనాంశాల్ని కేటాయించింది. దీంతో వాటిపై ముందడుగు వేసేందుకు ఇవాళ….