వందే భారత్కు పోటీ- కొత్తగా పట్టాలపైకి: ఈ రూట్లో తొలి రైలు: 20న ప్రారంభం
న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్వర్క్లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్ప్రెస్కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. తాజాగా….










