Latest Posts

AP

కళ్యాణదుర్గంలో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మిక తనిఖీ: ఏపీఐఐసీ భూముల పరిశీలన.. పారిశ్రామికాభివృద్ధికి 5 వేల ఎకరాల గుర్తింపుకు ఆదేశం!

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. *తిమ్మసముద్రం వద్ద ఏపీఐఐసీ భూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* అనంతపురం, మార్చి 28 : – *కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం గ్రామం వద్దనున్న ఏపీఐఐసీ భూములను శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ….

AP

నల్లమాడలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఐదుగురు అరెస్ట్, నగదు స్వాధీనం

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడులు 5,గురు వ్యక్తులు అరెస్టు.. రూ,7,030 నగదు స్వాధీనం. నల్లమాడ మండలంలోని చౌటుకుంటపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నల్లమాడ….

AP

పుట్టపర్తి పప్పూరి సేవలు చిరస్మరణీయం: జయంతి వేడుకల్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ నివాళి

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. “పప్పూరి సేవలు చిరస్మనీయం” జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అనంతపురం, మార్చి 28: స్వాతంత్ర ఉద్యమంలో సరస్వతి పుత్రుడైన డా.పద్మశ్రీ పుట్టపర్తిపప్పూరునారాయణాచార్యులుచేసినసేవలుచరిత్రలోచిరస్మనీయంగానిలుస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ….

AP

కలెక్టరేట్ లో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.   అనంతపురం, మార్చి 28 : – *అనంతపురం కలెక్టరేట్ లో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా….

AP

కళ్యాణదుర్గంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”: పాలవాయిలో చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. *పాలవాయి గ్రామంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”* – *: కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* – *: ప్రజలు తమ ఇళ్లలోనే చెత్తను వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి….

AP

ఆసుపత్రి వ్యర్థాల ఉత్పత్తి తగ్గాలి -డా.మల్లీశ్వరి

అనంతపురం జిల్లా.   అనంతపురం: వైద్యం: ఆసుపత్రిలో అంతిమ వ్యర్థాల ఉత్పత్తి తగ్గించేలా చూడడమే జీరో టు వేస్ట్ లక్ష్యమని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మల్లీశ్వరి తెలిపారు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర మార్చ్ నెల కార్యక్రమం గవర్నమెంట్….

AP

యూరియా కలిపిన నీరు త్రాగి 20 గొర్రెల మృతి

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.   మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. యూరియా కలిసిన నీటిని త్రాగి సుమారు 20 గొర్రెలు మృతి చెందాయి. ఓబులపతికి చెందిన గొర్రెల కాపరి ప్రతిరోజులాగే గొర్రెలను సమీపంలోని పొలాలకు మేతకు తీసుకెళ్లగా….

AP

ఆలూరులో టెండర్ల లొల్లి: వైసీపీ – టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట!

జిల్లా : కర్నూలు సెంటర్ : ఆలూరు. ఆలూరు, మార్చి 28: ఆలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ల విషయంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశంపై టీడీపీ మరియు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ….

AP

దోన్నికోట ప్రభుత్వ పాఠశాలకు హుండాయ్ సంస్థ భారీ విరాళం: డిజిటల్ లైబ్రరీ కోసం 20 కంప్యూటర్ల అందజేత!

దోన్నికోట ప్రభుత్వ పాఠశాలకు హుండాయ్ కంపెనీ భారీ విరాళం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల దోన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబీస్ ఇండియా సంస్థ సి ఎస్ ఆర్ CSR కింద విరాళం అందజేసింది సమస్త….

AP

గోపేపల్లిలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ: పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన పంచాయతీ అధికారులు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల గోపేపల్లి గ్రామంలో ఈ రోజు సందర్భంగా చెత్త సేకరణ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రత, చెత్త నిర్వహణ విధానాలు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన….